Home Search
భారత ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
పుట్టిన గడ్డకు ఏదైనా చేయండి: కెటిఆర్
అమెరికా: అన్ని రంగాల్లో అప్రతిహతంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రగతి ప్రస్తానంలో ప్రవాస తెలంగాణ పౌరులు కలిసి నడవాలని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో అమెరికాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల...
ఎరువుల లభ్యతపై యుద్ధ ప్రభావం
రష్యా దండయాత్రతో తీవ్రమైన ఉక్రెయిన్ సంక్షోభం ప్రకంపనలు ప్రపంచ ఆర్థిక రంగంపై రానురాను విపరీత ప్రభావం చూపిస్తున్నాయి. భారత్లో ఇంధనం దిగుమతుల వ్యయం రానురాను పెరుగుతుండడంతో అన్ని రంగాల ఆర్థిక స్థితికి నష్టం...
ధాన్య సేక’రణమే’
కేంద్రం దారికి రాకపోతే మరో తెలంగాణ ఉద్యమమే
ధాన్య సేకరణకు దేశమంతా ఒకే విధానం ఉండాలి, కనీస మద్దతు ధర ధాన్యానికే కానీ బియ్యానికి కాదు
పంజాబ్ తరహాలో ఇక్కడ కూడా మద్దతు ధరకు...
ఒమిక్రాన్ సమసిపోలేదు: కేంద్రం
న్యూఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ వేరియంటు తీవ్రత పూర్తిగా సమసిపోలేదని, ఇప్పటికీ పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వం దీనిని సమర్థవంతంగా కట్టడి చేసిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 23...
పోయిన పురాతన విగ్రహాలు తిరిగొచ్చాయి…
ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్పగింత
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్ల క్రితం దేశం దాటిపోయిన వందల సంవత్సరాల నాటి అపురూప కళాఖండాలు ఎట్టకేలకు ఆస్ట్రేలియా నుంచి భారత్కు తిరిగి చేరుకున్నాయి. ఈ 29 కళాఖండాలలో మహాశివుడు, విష్ణుమూర్తితోపాటు...
మూడు వ్యవసాయ చట్టాల రద్దు తగదు
కమిటీ నివేదిక బహిర్గతం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో పార్లమెంట్లో రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ వీటి రద్దుపై అభ్యంతరం తెలిపింది. ఈ...
కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు: కెసిఆర్
హైదరాబాద్: కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు అన్నట్లుగా కేంద్రం వైఖరి ఉందని సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన...
బిఎస్ఎన్ఎల్లో బిబిఎన్ఎల్ విలీనం!
ప్రభుత్వం యోచిస్తోంది: బిఎస్ఎన్ఎల్ చైర్మన్
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్)లో భారత్ బ్రాడ్బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ (బిబిఎన్ఎల్)ను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆల్...
పనిచేయని మంత్రులపై ప్రజలు వేటు తప్పదు
ఆప్ అధినేత కేజ్రీవాల్ హెచ్చరిక
చండీగఢ్ : పంజాబ్లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సారథ్యపు ప్రభుత్వం ప్రజలకు చేరువగా ఉంటూ జవాబుదారి పాలన అందిస్తుందని ఆమ్ ఆద్మీపార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు....
అమెరికాలో కెటిఆర్కు ఘన స్వాగతం
లాస్ఏంజిల్స్: ఏడు రోజుల పర్యటనపై అమెరికా వెళ్లిన మంత్రి కెటిఆర్కు అక్కడ ఘనస్వాగతం లభించింది. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో ఆయన అమెరికా పర్యటన చేస్తున్నారు. శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరిన...
దేశంలో చౌక గృహాలకు తగ్గిన డిమాండ్
న్యూఢిల్లీ: 2021లో మొత్తం గృహ అమ్మకాలలో రూ.45 లక్షల వరకు ధర గల చౌక గృహాలకు డిమాండ్ 48 శాతం నుంచి 43 శాతానికి తగ్గింది. అయితే, ఇందుకు విరుద్దంగా రూ.75 లక్షలకు...
మల్లు స్వరాజ్యం కన్నుమూత
హైదరాబాద్ బంజారహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో శనివారం రాత్రి 7.30కి తుదిశ్వాస విడిచిన సాయుధ పోరాట వీరనారి
నేడు నల్లగొండలో అంత్యక్రియలు
పీడిత ప్రజల పక్షపాతి: సిఎం కెసిఆర్ వామపక్ష నేతల నివాళి
మనతెలంగాణ/ హైదరాబాద్...
పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత
రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో అంత్యక్రియలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమెను బంజారాహిల్స్లోని...
ఉక్రెయిన్ నగరాలపై దాడులు ముమ్మరం
లీవ్ విమానాశ్రయం
పరిసరాల్లో క్షిపణుల వర్షం
దాడుల్లో ఉక్రెయిన్
సినీ నటి మృతి
కీవ్: ఉక్రెయిన్పై రష్యా పాశవిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్ సైనిక దళాలతో పాటు సామాన్య ప్రజలను కూడా విడిచిపెట్టడం లేదు....
మరో విడత కొవిడ్ తప్పదా?
మన తెలంగాణ : కరోనా మళ్లీ కొన్ని దేశాల్లో జడలు విప్పుతోంది. ఇటీవల చైనా, దక్షిణ కొరియా సహా కొన్ని దేశాల్లో కొత్త కేసులు.. క్రమంగా పెరుగుతున్నాయి. వైరస్కు తెరపడుతున్న దశలో చేరుకుందని...
కొవిడ్పై నిర్లక్ష్యం కుదరదు
ప్రోటోకాల్స్తో నివారణ చర్యలు
రాష్ట్రాలు, యుటిలకు కేంద్రం లేఖలు
యూరప్ ఆసియా వైరస్పై జాగ్రత్తలు
వ్యాక్సిన్లు, ఐదంచెల పద్థతులు కీలకం
న్యూఢిల్లీ : కొవిడ్ పట్ల ఇప్పుడు నిర్లక్ష్యం పనికిరాదని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు వెలువరించింది....
వాహనాలు చూస్తే ఒక్క శాతం… కానీ ప్రమాదాల మరణాల్లో నెం.1: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ప్రపంచంలో భారత్ వాహనాలు 1 శాతమే, కానీ 11 శాతం రోడ్డు ప్రమాదాలు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలతో నెంబర్ 1గా మన దేశం నిలుస్తోందని మల్కాజిగిరి నియోజవర్గం కాంగ్రెస్ సభ్యుడు అనుముల...
వైరస్ ముప్పు తప్పలేదు
ప్రతి ఒక్కరూ
వ్యాక్సిన్ వేసుకోవాలి
12--14 ఏళ్ల పిల్లలకు టీకా కార్యక్రమం ప్రారంభిస్తూ మంత్రి హరీశ్రావు
హైదరాబాద్లోని ఖైరతాబాద్లో 50పడకల సిహెచ్సి ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్...
అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణంలో శశకాంత్ శర్మపై సిబిఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: అగస్టా వెస్ల్యాండ్ కుంభకోణంలో రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శశికాంత్ శర్మ, భారతీయ వైమానికి దళానికి(ఐఎఎఫ్) చెందిన నలుగురు సిబ్బందిపై సిబిఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. 2011 నుంచి 2013...
ఎరువుల కొరత లేకుండా చూడండి!
లోక్సభ కేంద్రాన్ని ప్రశ్నించిన టిఆర్ఎస్ ఎంపి కొత్త ప్రభాకర్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎరువుల కోసం రైతులు సాగుపనులు వదులుకొని క్యూలైన్లలో గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని బుధవారం లోక్సభలో జరిగిన జీర్...