Home Search
భారత ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
బిజెపి, ఆర్ఎస్ఎస్ ఆశలు ఎన్నటికీ నెరవేరవు: రాహుల్
రాయపూర్: దేశంలో ఏక సిద్ధాంత పాలన ఉండాలని బిజెపి, ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నప్పటికీ అది ఎన్నటికీ సాధ్యం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని భూమి లేని నిరుపేదలకు...
నై కిసాన్
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ మీద జాతీయ స్థాయి రైతు ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు గమనించదగినవి. ప్రధాని మోడీ ఎంతో మక్కువతో పార్లమెంటులో తమ...
కెసిఆర్ వ్యాఖ్యల్లో తప్పేంటి?
మేం నిజమైన అంబేద్కర్ వారసులం, బిజెపి వాళ్లు
గాడ్సే వారసులు అలాంటి వాళ్లతో నీతులు
నేర్చుకోవాల్సిన అవసరం లేదు నిజంగా
అంబేద్కర్పై ప్రేముంటే దళితబంధు అమలు
చేయండి బిజెపి, కాంగ్రెస్ కోతికి కొబ్బరిచిప్ప
దొరికినట్టు వ్యవహరిస్తున్నాయి : ఎంఎల్సి
కడియం, ఎంఎల్ఎలు...
వివక్ష బిజెపి డిఎన్ఎలోనే ఉందా?
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల... మూడు సార్లు ఇచ్చినట్లే ఇచ్చి పక్క రాష్ట్రాలకు తరలించడమే కాకుండా 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపర్చినప్పటికీ ఏడేండ్లుగా ఆశగా ఎదురు...
ధరల అదుపు నుంచి ఉద్యోగాల కల్పన వరకు అన్నిటా వైఫల్యాలే
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?
రెండు కోట్ల ఉద్యోగాలు పోయేటట్టు చేస్తారా ?
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు చేస్తారా ?
ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ మారుస్తారా?
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో భర్తీ...
స్వావలంబన మార్పు కోసం బడ్జెట్
ఆత్మ నిర్భర్ అర్థ వ్యవస్థ సదస్సులో మోడీ వెల్లడి
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రభావం తరువాత ప్రపంచం శిఖరాగ్రస్థాయిలో మార్సులను సంతరించుకుంటోందని, ఈ దిశలో స్వావలంబన భారత్గా దేశం అత్యంత వేగంగా మార్పు...
ప్రేక్షకులు లేకుండానే వన్డే సిరీస్..
అహ్మదాబాద్: వెస్టిండీస్తో సొంత గడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్ను ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) నిర్ణయించింది. ఈ విషయాన్ని సిరీస్కు ఆతిథ్యం ఇస్తున్న గుజరాత్ క్రికెట్ సంఘం మంగళవారం అధికారికంగా...
బాధ్యతా రహిత బడ్జెట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు పార్లమెంటుకు సమర్పించిన 2022-23 సంవత్సర బడ్జెట్ దేశ జనాభాలో 75 శాతానికి పైగా వున్న సాధారణ ప్రజానీకానికి, ఎస్టి, ఎస్సి, బిసి వర్గాలకు,...
గోల్మాల్ గోవిందం బడ్జెట్
నిర్మలా సీతారామన్ చెప్పింది శాంతిపర్వంలోని శ్లోకం ప్రవచించింది అధర్మం, ముందస్తు ఎన్నికలు అవసరం లేదు, గెలిచే మంత్రం, వ్యూహం ఉన్నాయి, 317 గొప్ప జిఒ, అన్ని ప్రాంతాలను ఈక్వలైజ్ చేస్తది, మార్చిలోగా జర్నలిస్టులకు...
హైటెక్ వ్యవసాయానికి బడ్జెట్లో ప్రోత్సాహం
జీరో బడ్జెట్, కిసాన్ డ్రోన్ల వినియోగం
అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు
అగ్రిస్టార్టప్లకు ప్రోత్సాహం
వ్యవసాయ వర్సిటీల్లో సిలబస్ మార్పులు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవసాయాధారిత ఆర్థికవ్యవస్థ అయిన భారత...
క్రీడలకు అదనంగా రూ.300 కోట్లు
క్రీడా రంగంపై నిర్మలమ్మ కనికరం
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి మంత్రి నిర్మలా సీతారామర్ క్రీడా రంగంపై కనికరం చూపించారు. మంగళవారం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో క్రీడలకు ఈసారి అదనంగా రూ.300 కోట్లను...
ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం పిఎం గతి శక్తి: నిర్మలా సీతారామన్
ఢిల్లీ: పిఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్తో ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేశామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి...
రాజకీయ ఆధ్యాత్మికత
పశువును మనిషిగా, మనిషిని దేవునిగా మార్చే ఆలోచనే మతం. మంచిగా మెలిగి, మంచి చేయడమే మతం. శాంతి సాధన మత ప్రాథమిక లక్ష్యం. తోటి మనిషిని గౌరవించలేనివాడు కనిపించని దేవున్ని పూజించగలడా?’ స్వామి...
రాజకీయ కారణాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలుజేస్తారా?
రిగ్గుల తయారీ పరిశ్రమకు ఎంవోయు
నినాదాలతో మేకిన్ఇండియా సాధ్యమా?
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మంత్రి కెటిఆర్ ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లినా మోడీ సర్కార్పై...
పద్మశ్రీ రామచంద్రయ్యకు ఘన సత్కారం..
గిరిజన కళలకు గొప్ప గౌరవం
పద్మశ్రీ పురస్కారం కళల గొప్పతనానికి నిదర్శనం
పద్మశ్రీ రామచంద్రయ్యకు ఘన సత్కారం
రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్
మనతెలంగాణ/ హైదరాబాద్: గిరిజన కళలు, జాతులను కాపాడుతూ..వాటిని భవిష్యత్...
ఆజాదీ అమృతోత్సవ్ శుభాకాంక్షలు: ఉపరాష్ట్రపతి
హైదరాబాద్: ప్రతి భారతీయుడికి ఆజాదీ అమృతోత్సవ్ శుభాకాంక్షలు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఉభయసభలను ఉద్దేశించి వెంకయ్య నాయుడు మాట్లాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించారు. దేశాభివృద్ధిలో ప్రయాణంలో దోహదపడిన...
కారు బీభత్సం
కరీంనగర్లో ఘోర ప్రమాదం
నలుగురి దుర్మరణం, మరో 9 మందికి గాయాలు
పోలీసుల అదుపులో నిందితులు
ప్రమాద సమయంలో మైనర్ డ్రైవింగ్
నిందితులపై యాక్సిడెంట్తో పాటు హత్య కేసు నమోదు : సిపి సత్యనారాయణ...
మోడీ…. రైతుల ఆదాయం రెట్టింపు ఏది: కెటిఆర్
హైదరాబాద్: 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ ప్రభుత్వం హామీ ఏమైందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న...
జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిని అభివృధ్ది చేస్తాం: హరీష్ రావు
సంగారెడ్డి: మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ కొనియాడారు. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో 500 ఎల్...
కెసిఆర్ ‘సాగు’బాటలో నడవండి
తెలంగాణలో వ్యవసాయ పథకాలు అద్భుతం
తమిళనాడులోనూ రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేయండి : సిఎం స్టాలిన్కు రైతు సంఘం నేతల వినతిపత్రం
వానాకాలంలో 7వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు...