Home Search
భారత ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
బాంబుల శబ్దాలతో వణకి పోతున్నాం… తరలింపు కోసం నిరీక్షిస్తున్నాం
ఉక్రెయిన్ -రష్యా సరిహద్దులో 600 మంది భారత విద్యార్థుల ఆవేదన
కీవ్ : ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను , పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించే చర్యలు ముమ్మరం అయ్యాయి. ఉక్రెయిన్ గగనతలాన్ని...
పత్తికి మద్దతుపై అమెరికా కన్నెర్ర
అమెరికాలో ఒక్కొక్క పత్తి రైతుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రత్యక్ష, పరోక్ష సబ్సిడీ 1,17,494 డాలర్లు కాగా మన దేశంలో ఇస్తున్న పరోక్ష సబ్సిడీ కేవలం 27 డాలర్లు మాత్రమే. ఈ మొత్తాన్ని కూడా...
పరిశ్రమల పతనం
కేంద్రం చిన్నచూపే కారణం
చితికిపోయిన చిన్న,సూక్ష్మ,మధ్యతరహా పరిశ్రమలు
పెద్ద ఎత్తున మూతబడిన ఎస్ఎంఎస్ఇలు
కేంద్రం పారిశ్రామిక విధానాలు అసంబద్ధంగా ఉన్నాయి, అది రాజకీయ కోణంలోనే ఆలోచిస్తోంది
సిఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడిన మంత్రి...
ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు 6000 మందిని తీసుకొచ్చాం: కేంద్ర మంత్రి
పుణె: రణరంగంగా మారిన ఉక్రెయిన్లో మొత్తం 20,000 భారతీయలు చిక్కుకుపోగా వారిలో ఇప్పటి వరకు 6,000 మందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చారు. మిగతావారిని కూడా సురక్షితంగా తీసుకురాడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని విదేశీవ్యవహారాల సహాయ...
హైదరాబాద్కు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు వచ్చాయి: కెటిఆర్
హైదరాబాద్: బేగంపేటలోని గ్రాండ్ కాకతీయలో బుధవారం నిర్వహించిన సిఐఐ సమావేశానికి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. స్టార్టప్ ల గురించి రోజు మనము...
హెచ్-1బి వీసాల స్క్రీనింగ్ పూర్తి: అమెరికా
వాషింగ్టన్: అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించిన పరిమితి మేరకు 2022 ఆర్థిక సంవత్సరానికి 65,000 హెచ్--1బి వీసాలకు తగినన్ని దరఖాస్తులు అందాయని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. హెచ్--1బి వీసాల ద్వారా వేలాది మంది ఉద్యోగులను...
యుపిలో బిజెపి ఓడితే!?
భారతదేశ సామాజిక నిర్మాణ వ్యవస్థ ఎలా ఉంది? దేశానికి ఫాసిజం ప్రమా దం పొంచి ఉన్నదా? ఉంటే అది ఏ రూపంలో ఉంది? ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి,...
క్యూ3లో జిడిపి 5.4 శాతం
అంచనాల కంటే నెమ్మదించిన వృద్ధి రేటు
గణాంకాలను విడుదల చేసిన ప్రభుత్వం
ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (202122) డిసెంబర్ ముగింపు నాటి మూడో త్రైమాసికంలో దేశీయ స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) 5.4 శాతం నమోదు...
అగ్ని వర్షంలో చర్చలు
ఉక్రెయిన్ నగరాల్లో రెండు దేశాల సేనల
హోరాహోరీ ఇంకొకవైపు బెలారస్లో
మొదలైన చర్చలు భూగృహాల్లో
తలదాచుకున్న రాజధాని కీవ్ రష్యా
సెంట్రల్ బ్యాంకుపై ఆంక్షలు
ఉక్రెయిన్ సేనలు ఖార్కివ్ నగరాన్ని తిరిగి
సొంతం...
నిజామాబాద్ జిల్లా వాసుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
రాష్ట్ర రోడ్లు-, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న నిజామాబాద్ వాసులు, విద్యార్థుల కోసం హెల్ప్లైన్ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర రోడ్లు-, భవనాలు,...
ఉక్రెయిన్ సంక్షోభంపై కేంద్ర క్యాబినెట్ భేటీ
భారతీయుల తరలింపు చర్యలపై చర్చ
న్యూఢిల్లీ: రష్యా సైనిక చర్యల దరిమిలా ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితిని, అక్కడ చిక్కుకున్న భారతీయులను భారత్కు తరలించేందుకు చేపట్టవలసిన చర్యలను శనివారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ చర్చించినట్లు తెలిసింది....
రాష్ట్రంలో వెదురు సాగు పెరగాలి: మంత్రి నిరంజన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: వెదురు సాగుకు తెలంగాణ ప్రాంత నేలలు అనుకూలమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం మంత్రుల నివాస సముదాయంలో వెదురు సాగు అవకాశాలు, లాభాలపై జరిగిన జూమ్ సమావేశంలో...
తల్లడిల్లుతున్న తల్లిద్రండులు
ఉక్రెయిన్లో అవస్థలు పడుతోన్న విద్యార్థులు n భవిష్యత్తు కోసం పంపితే.. ఇలా జరిగిందేంటని ఆందోళన
మన తెలంగాణ/న్యూస్ నెట్వర్క్ : రష్యా యుద్ధోన్మాథంతో ఉక్రెయిన్లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన పలువురు విద్యార్థుల అక్కడ...
తెలంగాణ విద్యార్థుల ప్రయాణ ఖర్చులు భరిస్తాం వారిని ఆదుకోండి
విదేశాంగ శాఖ మంత్రికి మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి
ప్రయాణ ఖర్చులు మేమే భరిస్తాం
విదేశాంగ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోవాలని విదేశాంగ శాఖ...
వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించండి: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్కు...
పౌర విధులు!
పౌరులు పాటించవలసిన ప్రాథమిక విధులను నిర్వచిస్తూ సమగ్ర చట్టాలు తీసుకు వచ్చేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారణకు తీసుకున్నది. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను...
మల్లన్నకు జలబోనం
11 జిల్లాల పరిధిలో 11.5లక్షల ఎకరాలకు సాగునీరు, మిషన్ భగీరథ కింద 7 జిల్లాల్లోని 9 నియోజకవర్గాల దాహం తీర్చనున్న జలప్రదాయిని.
జంటనగరాలకు, పరిశ్రమలకు జలధారలు
నదికి నడక నేర్పిన అపరభగీరథుడు కెసిఆర్
దేశంలోనే నదిలేని...
చిరుధాన్యాలతో ప్రజలకు ఆరోగ్యకరమైన పోషకాహారం
ఎన్ఐఆర్డితో ఎంఒయు కుదుర్చుకున్న ఐఐఎంఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: దేశ ప్రజలకు ఆరోగ్యవంతమైన పోషకాహారం అందిచాలన్నది లక్షంగా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థతో భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. మంగళవారం నాడు రాజేంద్రనగర్...
పాలకులకు లెక్క(లు)లేని బిసిలు!
ప్రపంచంలో ఏ దేశంలోలేని కులవ్యవస్థ మన దేశంలోనే ఉన్న ది. వేల ఏళ్లుగా దేశంలోని క్రింది కులాలు ఎన్నోరకాల అన్యాయాలకు, అసమానతలకు గురవుతూనే ఉన్నారు. కుల చైతన్య- అభివృద్ధి ద్వారానే కులరహిత సమాజం...
ఎపి మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం
గుండెపోటుతో సోమవారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కన్నుమూత
జూబ్లీహిల్స్లోని మంత్రి స్వగృహంలో
భౌతికకాయానికి నివాళులర్పించిన తెలంగాణ
ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్
గౌతమ్రెడ్డి మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని
ప్రకటన కుటుంబసభ్యులను పరామర్శించిన...