Friday, May 17, 2024
Home Search

భారత ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Babu Jagjivan Ram 115th birthday celebrations in Karimnagar

మహనీయులు పుట్టిన పుణ్య మాసం ఏప్రిల్…

కరీనంగర్: దేశంలో అట్టడుగువర్గంలో పుట్టి ఆణిముత్యం లాగ వెలిసిన వ్యక్తి బాబూజీ జగ్జీవన్ రామ్ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. డా. బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా మంగళవారం...
Central govt blocked 22 YouTube channels

ఫేక్ న్యూస్ వ్యాప్తి… 22 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశ భద్రతకు, విదేశీ సంబంధాలకు ఆటంకం కలిగిస్తున్న 22 యూట్యూబ్ ఛానెళ్లను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ బ్లాక్ చేసింది. ఇందులో 18 చానెళ్లు భారత్‌కు చెందినవి కాగా, మరో 4...
bjp is distorting history says sonia gandhi

చరిత్రను బిజెపి వక్రీకరిస్తోంది : సోనియా

న్యూఢిల్లీ : ప్రాచీన చరిత్రను మాత్రమే కాకుండా సమకాలీన చరిత్రను కూడా బిజెపి వక్రీకరిస్తోందని, ఈ అజెండాకు అగ్నికి ఆజ్యం తోడయ్యేలా చేయడానికి కొన్ని అంశాలను దురుద్దేశంతో లేవనెత్తుతోందని , ఈ విద్వేష...
Sonia Gandhi

పార్టీ ఐక్యత కోసం ఏమైనా చేస్తాను: సోనియా గాంధీ

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దిగ్భ్రాంతికరమైనవి, బాధాకరమైనవి అని అభివర్ణించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సర్వసభ్యసమావేశంలో  మాట్లాడుతూ, పార్టీకి ముందున్న మార్గం మునుపెన్నడూ...

ఇమ్రాన్ యార్కర్!

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఐక్యప్రతిపక్షం, పాలక కూటమిలోని ఒక వర్గం కలిసి సంధించిన అవిశ్వాస తీర్మానం ఉదంతం ఊహించని మలుపు తిరిగింది. అవిశ్వాస తీర్మానంపై జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ జరిగి వుంటే...

సరైన టీకా వల్లనే దేశంలో తక్కువ కరోనా కేసులు

  పుణె : దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తక్కువగా ఉండడానికి సరైన టీకాను ఎంచుకోవడమే కారణమని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఒ అధర్ పూనావాలా సోమవారం వెల్లడించారు. అమెరికా, యూరప్ వంటి...
Vinay Mohan Kwatra is the next Foreign Secretary of India

తదుపరి విదేశాంగ కార్యదర్శిగా క్వాత్రా

  న్యూఢిల్లీ : భారతదేశ తదుపరి విదేశాంగ కార్యదర్శిగా వినయ్ మోహన్ క్వాత్రాను కేంద్ర ప్రభుత్వం సోమవారం నియమించింది. వినయ్ మోహన్ ఇప్పుడు నేపాల్‌లో భారత రాయబారిగా ఉన్నారు. ఇప్పటివరకూ విదేశాంగ కార్యదర్శిగా ఉన్న...
KTR Tweet on Digital Health Profile in Telangana

దిగ్విజయంగా కొనసాగుతున్న డిజిటల్ హెల్త్ ప్రాజెక్టు..

మన తెలంగాణ/హైదరాబాద్: పౌరులందరి డిజిటల్ హెల్ట్ ప్రొఫైల్‌ను రూపొందించే తెలంగాణ పైలట్ ప్రాజెక్ట్ పురోగతిలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదివారం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం...
SriLanka curfew

కర్ఫ్యూను ఉల్లంఘించిన శ్రీలంక విద్యార్థులు

  వాటర్ కెనాన్లు, భాష్పవాయువులు ప్రయోగిస్తున్న పోలీసులు కొలంబో: శ్రీలంక సంక్షోభం రోజురోజుకి ముదురుతోంది. సుస్థిరతను అందిస్తానంటూ 2019లో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు రాజపక్షకు వ్యతిరేకంగా రాజకీయ వాతావరణం మారుతోంది. శ్రీలంకలో దిగజారిన ఆర్థిక సంక్షోభంకు...

ధాన్యం.. దండయాత్ర

మనతెలంగాణ/హైదరాబాద్:ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రంపై దండయాత్ర చేసేందుకు టిఆర్‌ఎస్ పార్టీ సమాయత్తమైంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు రంగం...
Fight between TRS and BJP over Farmers

మాటల మంటలు

రైతులను అవమానిస్తే బిజెపిని గద్దె దింపుతాం: మంత్రి హరీశ్‌రావు ధాన్య సేకరణపై సిఎం ద్వారా దమ్కీలు ఇస్తున్నారు: పీయూష్ గోయల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటికే తీవ్రమైన ఘర్షణకు దారితీసిన యాసంగి వరి ధాన్య...
Assistance in study of third genders

థర్డ్ జెండర్ల చదువుకు సాయం

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమేయంతో మన దేశంలో తొలిసారిగా 2011 జనగణన సమాచార పట్టికలో ట్రాన్స్ జెండర్లకు స్థానం కల్పించారు. ఆడ, మగ, ఇతరులు అని మూడు రకాలుగా లింగ వివరాలు అందు...
Power cuts in Gujarat Uninterrupted Power in Telangana

గుజ’రాత్రి’.. వెలుగుల ‘తెలంగాణ’

ప్రధాని మోడీ స్వరాష్ట్రంలో వారానికి ఒకరోజు పరిశ్రమలకు పవర్ హాలీ మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కరెంటు కోతలు విధిస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రా...
Cabinet meeting chaired by CM KCR for a while

మెడిసిన్ సీట్లు పెంచండి

ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల కోసం ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులు దేశంలో చదువులు కొనసాగించడానికి అనుమతించండి ప్రత్యేక అంశంగా పరిగణించి ఈ ఒక్క సంవత్సరం వారి...
Parliament

విదేశీ నిధుల లైసెన్సుల పునరుద్ధరణను తిరస్కరించిన 466 ఎన్‌జివోలు !

ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్స్ పునరుద్ధరణ కోసం ఆక్స్‌ఫామ్ ఇండియా దరఖాస్తు డిసెంబర్ 2021లో తిరస్కరించబడింది. యునైటెడ్ కింగ్‌డమ్ ఈ అంశాన్ని భారత్ తో లేవనెత్తింది. న్యూఢిల్లీ: 2020 నుంచి 466 ప్రభుత్వేతర సంస్థల (ఎన్‌జిఓ) ఫారిన్...
Editorial on Centre Govt privatisation Process

ప్రైవేటీకరణ తాత్విక మూలాలు

పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు రెండింటిలో ప్రజాధనమే. పబ్లిక్‌లో ప్రభుత్వ యాజమాన్యం, ప్రైవేట్లలో కార్పొరేట్ల యాజమాన్యం ఉంటాయి. సంపద, యాజమాన్యం, వాణిజ్యాలను ప్రభుత్వం నుండి ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయడం, ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేటు...
Criminal Procedure amendment Bill tabled in Lok Sabha

లోక్‌సభలో శిక్షా స్మృతి సవరణ బిల్లు

నిందితుల శాంపుల్స్ సేకరణకు అధికారం నేర నిర్థారణకు అని ప్రభుత్వ వివరణ రాజ్యాంగ వ్యతిరేకం ః ప్రతిపక్షం న్యూఢిల్లీ : దేశంలోని భారతీయ శిక్షా స్మృతి సంబంధిత వ్యక్తుల గుర్తింపు బిల్లును కేంద్ర ప్రభుత్వం...
Movement will not stop until the privatization of banks is withdrawn

బ్యాంకుల ప్రైవేటీకరణను ఉపసంహరించే వరకు ఉద్యమం ఆగదు

30 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేయడం ప్రధాని మోడీకి చెంపపెట్టు సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు హెచ్చరిక మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకుని...
Central conspiracy to weaken power companies

విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర

విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య మన తెలంగాణ,సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్...

రైతుల ఉసురు పోసుకుంటే అడ్రస్ లేకుండా పోతారు: బాల్కసుమన్

  మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి రైతుల పొట్టగొడుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను సత్వరమే కేంద్రం పరిష్కరించకుండా...

Latest News