Home Search
దరఖాస్తులు - search results
If you're not happy with the results, please do another search
భూ క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తి చేయాలి
పెద్దపల్లి: జిల్లాలో భూ క్రమబద్దీకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదారబాద్ నుండి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్...
సమాచార హక్కు చట్టం కమిషనర్ రేసులో ఓయూ విద్యార్థి నేతలు
హైదరాబాద్: తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్ల పదవుల కోసం ఆశావాహుల వేట మొదలైంది. అధికార పార్టీకి చెందిన నాయకులతో పాటు ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు పోటీ పడుతున్నారు. ఇటీవలే భర్తీ...
సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ కోచింగ్కు…ఈ నెల 10 లోగా దరఖాస్తుచేసుకోవాలి
హైదరాబాద్ : సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ కోచింగ్కు జులై 10 లోగా దరఖాస్తు చేసుకోవాలని బిసి ఎంప్లాయిబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రేనింగ్ సెంటర్ డైరెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు....
కరీంనగర్ కేంద్రీయ విద్యాలయ బాలవాటికా 3 ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కరీంనగర్ : కరీంనగర్ కేంద్రీయ విద్యాలయంలో బాలవాటికా - 3 (యూకేజీ)ని ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నామని ఇంచార్జి ప్రిన్సిపాల్ బి శేషసాయి ఒక ప్రకటనలో తెలిపారు. బాలవాటికా -3లో ప్రవేశాలకు 2023...
సివిల్స్ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం..
జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని బిసి, ఎస్సి, ఎస్టి, ఇబిసి డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ లాంగ్ టర్మ్ ప్రిలిమ్స్ కం మెయిన్స్ ఉచిత శిక్షణకు ఈ నెల 10న ఆన్లైన్ ద్వారా...
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
గద్వాల : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్య తనిస్తూ ప్రజల నుండి వ చ్చి న ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐడిఓసి సమా వేశం...
ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్ పెట్టొద్దు
నాగర్కర్నూల్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టవద్దని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి...
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
వనపర్తి ః రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 1వ తేది నాటికి 18 సంవత్సరాలు పూర్తవుతున్న ప్రతి యువత తన పేరును ఓటరు జాబితాలో నమోదు చేయించుకునే విధంగా విస్తృత...
పోలీసు ఉద్యోగార్థులూ…దళారుల మాటలు నమ్మొద్దు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ నియామక మండలి (టిఎస్ఎల్పిఆర్బి) సంచలన నిర్ణయం తీసుకొంది. ఉద్యోగానికి ఎంపికయ్యేలా చూస్తామంటూ...
లబ్ధిదారుల స్థలాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా చేపట్టాలి
నల్గొండ : జి.ఓ 58, 59 కింద అర్హులైనల బ్ధిదారుల స్థలాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి కోరారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహశీల్దార్ల తో...
ముషీరాబాద్లో 20వేల ఓట్ల తొలగింపు
ముషీరాబాద్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ముషీరాబాద్ నియోజకవర్గంలో సుమారు 20 వేల ఓట్లను తొలగించినట్టు జీహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటి మున్సిపల్ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్య తెలిపారు. 2022 జనవరి 5వ...
సిఎం కెసిఆర్కు జూలకంటి లేఖ
హైదరాబాద్ : ఈ నెల 30వ తేదీ నుండి పోడు భూములకు హక్కు పత్రాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయమని మాజీ ఎంఎల్ఎ జూలకంటి రంగారెడ్డి అన్నారు. అయితే...
గ్రూప్ 4 పరీక్షకు అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలి
పెద్దపల్లి: జిల్లాలో గ్రూప్ 4 పరీక్షలు రాసే అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు రావాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. ఉదయం పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని జూలై 1న...
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం ఉపాధ్యాయుల భర్తీ 30 నుంచి జూలై 5 వరకు గడువు
మెదక్ అదనపు కలెక్టర్ రమేష్
మెదక్: జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పూర్తి తాత్కాలిక పద్ధతిన పార్ట్టైం ఉపాధ్యాయుల సేవలను 2023-/24 విద్యా సంవత్సరం వినియోగించుటకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు...
అందరికీ అర్చక వృత్తి
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటి దేశ నేతలు ఎంతో బాధ్యతతో, అవగాహనతో ప్రతిష్టించిన రాజ్యాంగం అన్ని మతాల, కులాల మధ్య సమానత్వా న్ని, శాంతియుత సహజీవనాన్ని లక్ష్యంగా చేసుకొన్నది. అయితే దాని నిర్దేశాలకు...
తూతూ మంత్రంగా సర్వసభ్య సమావేశం
లోకేశ్వరం : మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతి మూడు నెలలకు ఒక్కసారి నిర్వహించే సర్వసభ్య సమావేశం అంతంత మాత్రంగానే జరిగింది. మండల కేంద్రమైన లోకేశ్వరం ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల...
కోచింగ్కై దరఖాస్తుకు మరో ఐదురోజులే
మెదక్ ప్రతినిధిః షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖకు చెందిన రాష్ట్ర స్టడీ సర్కిల్లో సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్(పదినెలల రెసిడెన్షియల్) కోచింగ్కై దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ జూలై 2వ తేదీయే అని స్టడీ...
నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.ఇడి ప్రవేశాలకు నోటిఫికేషన్
వచ్చే నెల 19 వరకు దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.ఇడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎన్సిఇటి) నోటిఫికేషన్ విడుదలైంది. జులై 19వ తేదీ రాత్రి...
పొరపాట్లకు తావులేకుండా ఓటరు జాబితా సిద్ధం చేయాలి
వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ : ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్...
మెరిట్ ప్రకారమే గురుకుల సీట్లు
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల సంస్థలో సీట్లు మెరిట్ ప్రకారమే కేటాయిస్తున్నామని సంస్థ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు అన్నారు. సీటు రాని వారు ఆన్ లైన్...