Home Search
దరఖాస్తులు - search results
If you're not happy with the results, please do another search
ఇంటింటి సర్వే సమగ్రంగా చేపట్టాలి
సూర్యాపేట : ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని సమగ్రంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన రోడ్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 103 పరిధిలో గల ఓటర్లను...
గడువు పెంచేది లేదు
లక్ష ఆర్థిక సాయం పథకంపై స్పష్టం
చేసిన మంత్రి గంగుల కమలాకర్
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో బిసి కులవృత్తులకు ప్రభుత్వం అందిస్తున్న లక్ష రూపాయల ఆర్థిక సహాయానికి దరఖాస్తులు...
ధృవ పత్రాలు అందేనా..?
ధృవ పత్రాలు అందేనా..?
ఎల్బీనగర్: బిసి కార్పొరేషన్ ద్వారా ఎలాంటి పూచికత్తు లేని రూ.లక్ష ఆర్థిక సహాయం పొందాలనుకునే అర్హులంతా ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. మంగళవారం గడువు ముగియనుండటంతో వారు తహీశీల్దార్ కార్యాలయాలు, మీ...
బిసి రుణాల దరఖాస్తు గడువును పొడిగించాలి
సత్తుపల్లి : బీసీలకు ఇచ్చే లక్ష రూపాయలు రుణాల దరఖాస్తు పెట్టుకునే తేదీని జూలై 20 తేది వారికి పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ నిరంతర ప్రక్రియ అని...
గడువు పొడిగించండి : బిసి హక్కుల సాధన సమితి
హైదరాబాద్ : బిసి కుల వృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకానికి దరఖాస్తు గడువును పొడిగించాలని బిసి హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రాములు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దరఖాస్తు...
గిరిజన సమస్యలు పరిష్కరించాలి: గిరిజన సమాఖ్య వినతి
హైదరాబాద్ : రాష్ట్రంలో పరిష్కారానికి నోచుకోని గిరిజన సమస్యలను వెంటనే పరిష్కరించాలని .తెలంగాణ గిరిజన సమాఖ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్. గిరిజన సంఘం...
కుల ధృవపత్రాలకోసం నిరీక్షణ
వేంసూరు : బిసిలకు లక్ష రూపాయలు రుణం సదుపాయం కల్పించేందుకు గాను ఈనెల 20వ తేదీ ఆఖరి తేదీ కావడంతో కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు బిసి అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు...
మీ సేవ సెంటర్లకు తాకిడి..
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మ కంగా చేపట్టిన లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకానికి అనూ హ్య జనాదరణ లభిస్తోంది. వెను కబడిన వర్గాలలోని కులవృత్తులు, చేతి వృత్తుల వారికి ఆర్థిక...
ఓటు దరఖాస్తులను పరిష్కరించండి
ఖమ్మం : జిల్లాలో ఓటరు జాబితా కు సంబంధించి, దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ అన్నారు. సోమవారం ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి...
జవహర్ నవోదయ స్కూళ్లలో ఆరవ తరగతికి ప్రవేశాలు
హైదరాబాద్: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. 2024--25 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశంలోని 649 సీట్ల భర్తీకి రెండు విడతల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో...
ప్రజావాణి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలి
సిద్దిపేట అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
సిద్దిపేట అర్బన్: ప్రజావాణి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు....
దశాబ్దాల సమస్యకు ధరణితో చెక్
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో:గ్రామాల్లో భూ వివాదాలను రూపుమాపడంతో పాటు పారదర్శకంగా భూలావాదేవీలు ఉండాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి వెబ్ సైట్ వల్ల కొన్ని దశబ్దాల పాటు పరిష్కారం కాని...
‘లక్ష’ సాయం నిరంతర ప్రక్రియ
రాష్ట్రంలోని కులవృత్తుల్లోని చేతివృత్తుల వారి జీవన ప్రమాణాలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న లక్ష రూపాలయ పథకం ని రంతర ప్రక్రియ అని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల...
కుల,ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం లబ్ధిదారులు పడిగాపులు
ఝరాసంగం: మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయంలో, మీసేవ కేంద్రాల వద్ద రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కుల వృత్తుల ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి లక్ష రూపాయలు ప్రకటించడంతో శనివారం ఝరాసంగం తహశీల్దార్ కార్యాలయం,...
ధరణితో 50ఏళ్ల నాటి భూ వివాదాలకు పరిష్కారం
ఖమ్మం : గ్రామాల్లో భూ వివాదాలను రూపుమాపడంతో పాటు పారదర్శకంగా భూలావాదేవిలు ఉండాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి వెబ్ సైట్ వల్ల కొన్ని దశబ్దాల పాటు పరిష్కారం కాని...
ఓటర్ల సవరణ సర్వే రాజకీయ నాయకులు సహకరించాలి
కామారెడ్డి ప్రతినిధి : ఇంటింటికి బిఎల్వోలు వెళ్లి ఓటర్ల సవరణ సర్వే నిర్వహిస్తున్నారని వారికి రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో...
21లోపు బోనాల నిధులకు దరఖాస్తు చేసుకోండి : ఎమ్మెల్యే మైనంపల్లి
మల్కాజిగిరి: ప్రతి యేటా తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయాలకు ఇచ్చే ని ధుల కోసం ఆలయ కమిటీ నేతలు జూన్ 21వ తేది లోపు తమ...
ఆగస్టు 1 నుంచి గురుకుల పోస్టుల భర్తీకి ఆన్లైన్ టెస్ట్
హైదరాబాద్ : గురుకుల పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఆగస్టు 1 నుండి ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. గురుకులాల్లోని 9 కేటగిరీలలో మొత్తం 9, 210 పోస్టుల భర్తీకి గురుకుల...
వికలాంగులకు యుడిఐడి కార్డు తప్పనిసరి నిర్ణయం విరమించుకోవాలి
వెంటనే యుడిఐడి కార్డులు పంపిణీ చేయాలి
కేంద్రానికి ఎన్పిఆర్డి డిమాండ్
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వికలాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 రకాల సంక్షేమ పథకాలకు యూనిక్ డిజేబులిటీ ఐడి కార్డు తప్పనిసరి...
సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో రెండురోజులగా సర్వర్ డౌన్
ఎల్బీనగర్ : బిసి కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సహాయం అందించడంతో సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయం దరఖాస్తుదారులతో కిటకిటలాడుతుంది. ఈనెల 20వ తేదీన బిసికుల వృత్తులకు దరఖాస్తు గడువు...