Saturday, April 27, 2024

21లోపు బోనాల నిధులకు దరఖాస్తు చేసుకోండి : ఎమ్మెల్యే మైనంపల్లి

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి: ప్రతి యేటా తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయాలకు ఇచ్చే ని ధుల కోసం ఆలయ కమిటీ నేతలు జూన్ 21వ తేది లోపు తమ కు దరఖాస్తు చేసుకోవాలని మల్కాజిగిరి మైనంపల్లి హ న్మంతరావు గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. దీనికోసం రెండు సెట్ల దరఖాస్తులు, గుడి పేరు మీద ఉన్న బ్యాంక్ పాస్‌బుక్ జీరాక్స్, గుడి ఫొ టోలు, దేవాలయ చైర్మన్ లేదా కార్యదర్శి ఆధార్ జీరాక్స్‌లను ఆనంద్‌బాగ్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో సమర్పించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News