Sunday, May 5, 2024
Home Search

దరఖాస్తులు - search results

If you're not happy with the results, please do another search

బి ఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ డిగ్రీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ : అటవీ కళాశాల , పరిశోధన సంస్థ విద్యా సంవత్సరం 202324 నకు బి ఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చేయడానికి...

తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పరిగి: తెలంగాణలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాలయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నా రు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం వికారాబాద్ జిల్లా...

తెలంగాణలో గడపగడపకు సంక్షేమం

కెసిఆర్ హయాంలోనే పేదలకు,రైతులకు మేలు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కోస్గి: సిఎం కెసిఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర సంపదను పెంచి రాష్ట్ర వ్యాప్తంగా గడపగడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కొడంగల్ ఎమ్మెల్యే ప ట్నం...

బిసిల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది

భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఇందుకోసం కుల, చేతివృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధమైందని మాజీమంత్రి కొత్తగూడెం శాసనసభ్యులు వనమా...

ఇళ్ళు లేని పేదలకు భూ పంపిణీ

ఖమ్మం : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 9న సంక్షేమ దినోత్సవం రోజున ఇండ్ల స్థలం లేని నిరుపేదలకు భూపంపిణీకి చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్...

బిసి కులవృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం

మెదక్: తెలంగాణ ప్రభుత్వం బిసి కులవృత్తులు, చేతి వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనుందని ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం తెలిపారు. ఆర్థిక...

దిమ్మె తిరిగేలా ప్రజాసంగ్రామం సృష్టిద్దాం : ఈటల

హైదరాబాద్: దరఖాస్తులు, దండం పెట్టడాలు ఈ ప్రభుత్వాన్ని సరిపోవు, దిమ్మ తిరిగేలా ప్రజాసంగ్రామం సృష్టించాలి.. దానికి నేను నాయకత్వం వహిస్తానని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బిజెపి కార్యాలయం ప్రారంభోత్సవ, విజయ...

ప్రజావాణి సమస్యలు త్వరగా పరిష్కరించాలి

సిద్దిపేట: ప్రజావాణి సమస్యలు త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. దరఖాస్తులను స్వీకరించివారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా...
KCR comments on congress

కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేద్దాం

ధరణిని తొలగిస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయా? మళ్లీ పైరవీకారులు, పట్వారీలతో అవినీతికి తెరలేపేందుకు కుటిల యత్నాలు 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు తాలుకా స్థాయిల్లో ఫుడ్ ప్రాసెసింగ్...

ఐఎంఏ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

బీబీనగర్ : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక శిక్షణ మహిళా డిగ్రీ కళాశాలలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ (ఎకనామిక్స్)లో చేర దలుచుకున్న మహిళా...

పోస్టుమెట్రిక్ స్కాలర్ షిప్ దరఖాస్తుల పొడగింపు

సంగారెడ్డి: ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నత చదువులు చదువుతున్న బిసి, మరియు ఇబిసి విద్యార్థినీ విద్యార్థుల నుంచి ఉపకాల వేతనాల కోసం దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడగించినట్లు వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి...

పోడు రైతులకు ‘పట్టా’భిషేకం

దశాబ్దం తరువాత పోడు పట్టాల పంపిణీ జూన్ 24 నుంచి పట్టాల పంపిణీకి ఏర్పాట్లు రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి జిల్లాలోనే పంపిణీ తొలి విడతగా గిరిజన రైతులకే పట్టాలు హాజరుకానున్న ముఖ్యమంత్రి...
Basara Triple IT Admissions Notification Released

బాస‌ర ట్రిపుల్ ఐటి ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల

హైదరాబాద్: ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ బాసర ఆర్టీయూకెటీ బుధవారం విడుదల చేసింది. 6 ఏళ్ల ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపింది. జూన్ 5 నుంచి 19వ తేదీవరకు అర్హులైన...

గురుకుల ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల

హైదరాబాద్ : తెలంగాణ సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొపైటీ ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదవ తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలను ఎస్‌సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి...

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

పెద్దపల్లి: వచ్చే నెల 4న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల ట్రినిటి హైస్కూల్‌లో ఈ మేళాను...
UAE Consulate in Hyderabad

హైదరాబాద్‌లో యుఎఇ కాన్సులేట్

మన తెలంగాణ/హైదరాబాద్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) వీసా దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్. దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాయబార కార్యాలయం, ముంబయి, తిరువనంతపురంలోని కాన్సులేట్ల తర్వాత ఎమిరేట్స్ తన నాలుగో దౌత్య...

సివిల్స్‌లో నారీ మణిహారం

న్యూఢిల్లీ : యుపిఎస్‌సి నిర్వహించిన సివిల్స్ 2022 తుది ఫలితాల్లో నారీశక్తి విజయకేతనం ఎగురవేసింది. 933 మంది ఈ పరీక్షలలో క్వాలిఫై కాగా వీరిలో యువతులకే వరుసగా నాలుగు టాప్ ర్యాంకుల్లో మహిళలే...

ఈ నెల 25న ఎంసెట్ ఫలితాలు విడుదల..

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు జెఎన్‌టియుహెచ్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...

సిఎం కెసిఆర్‌కు ఆర్ కృష్ణయ్య లేఖ

హైదరాబాద్ : బిసి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం...
PM Modi addresses National Rozgar Mela

నియామకాల విధానంలో సమూల మార్పులతో అవినీతి అంతం

రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోడీ వెల్లడి న్యూఢిల్లీ : నియామకాల విధానంలో తమ ప్రభుత్వం సమూల మార్పులు తీసుకురావడంతో అవినీతి, బంధుప్రీతికి ఎక్కడా అవకాశం లేకుండా అంతమయ్యాయని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. రోజ్‌గార్...

Latest News