Home Search
బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
థర్డ్ జెండర్ల చదువుకు సాయం
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమేయంతో మన దేశంలో తొలిసారిగా 2011 జనగణన సమాచార పట్టికలో ట్రాన్స్ జెండర్లకు స్థానం కల్పించారు. ఆడ, మగ, ఇతరులు అని మూడు రకాలుగా లింగ వివరాలు అందు...
పార్లమెంటులో ఏడ్చేసిన రూపా గంగూలీ !
న్యూఢిల్లీ: బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఎనిమిది మంది సజీవదహనమైన ఘటనపై బిజెపి పార్లమెంటు సభ్యురాలు, మాజీ టివి నటి రూపా గంగూలీ రాజ్యసభలో విరుచుకుపడ్డారు. బెంగాల్లో జీవించే స్థితి లేదని, అక్కడ రాష్ట్రపతి...
హింస వెనుక పెద్దహస్తం ఉంది: మమత సంచలన వ్యాఖ్యలు
కోల్కతా: బీర్భూమ్ హింస వెనుక పెద్ద హస్తమే ఉందని, రాష్ట్రంలో రాజకీయ హింస, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీర్భూమ్ ప్రాంతంలో మమతాబెనర్జీ గురువారం పర్యటించారు. ''ఆధునిక...
కేంద్రానికి ”పెద్ద మిత్రులు”గా మారిన సిబిఐ, ఇడి
శత్రుఘ్న సిన్హా విసుర్లు
కోల్కత: బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థలు ''అతి పెద్ద మిత్రులని'' మాజీ కేంద్ర మంత్రి, మాజీ బిజెపి నాయకుడు శత్రుఘ్న సిన్హా వ్యాఖ్యానించారు....
పోయిన పురాతన విగ్రహాలు తిరిగొచ్చాయి…
ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్పగింత
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్ల క్రితం దేశం దాటిపోయిన వందల సంవత్సరాల నాటి అపురూప కళాఖండాలు ఎట్టకేలకు ఆస్ట్రేలియా నుంచి భారత్కు తిరిగి చేరుకున్నాయి. ఈ 29 కళాఖండాలలో మహాశివుడు, విష్ణుమూర్తితోపాటు...
పెగాసస్ స్పైవేర్ను కొన్న చంద్రబాబు సర్కార్
మమతా బెనర్జీ వెల్లడి
కోల్కతా: వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ను నాలుగైదేళ్ల క్రితమే నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు....
బొగ్గు కుంభకోణం కేసులో మమత మేనల్లుడికి ఇడి తాజా సమన్లు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపి అభిషేక్ బెనర్జీకి, ఆయన భార్యకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం తాజాగా సమన్లు జారీచేసింది. పశ్చిమ బెంగాల్...
గత 24 గంటల్లో 2568 కొవిడ్ కొత్త కేసులు
న్యూఢిల్లీ: కొవిడ్19 మహమ్మారి కారణంగా దేశంలో ఈ ఏడాది మొత్తంగా 5,15,877 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. గత 24 గంటల్లో...
ప్రాంతీయ పక్షాల హవా
రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్రాన్ని ఎదురులేని రీతిలో పాలిస్తున్న పార్టీ ఒకటి కాగా, అనేక జయాపజయాల తర్వాత నూతన చైతన్యంతో పగ్గాలు చేపట్టిన నేత సారథ్యంలో విశేష ఆధిక్యతతో రాష్ట్రాధికారాన్ని సాధించుకున్న పార్టీ...
విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
హైదరాబాద్ : విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం....నేరెడ్మెట్, ఆర్కె...
నితీష్తో ప్రశాంత్ కిషోర్ విందు సమావేశం
బిజెపికి సంకేతం ఇచ్చే రాజకీయ వ్యూహంగా చర్చ
న్యూఢిల్లీ : ఒకానొక దశలో తన రాజకీయ భవిష్యత్తు మమతాబెనర్జీతోనే అన్న ఊహాగానాలకు అవకాశం కల్పించిన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శుక్రవారం సాయంత్రం...
కలిసి నడుద్దాం
బిజెపి కబళింపు నుంచి ఫెడరల్ వ్యవస్థను కాపాడుకుందాం
తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులతో మాట్లాడా, వారితో కలిసి
ఫెడరల్ వ్యవస్థ రక్షణకు కృషిచేస్తాం మమతా బెనర్జీ ప్రకటన
కేంద్రంలోని పాలకుల కబళింపు నుంచి దేశ ఫెడరల్...
బీజేపీకి సిగ్గుందా?: మమతా బెనర్జీ ధ్వజం
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి తమ ఓటును వృధా చేసుకోవద్దని పశ్చిమబెంగాల్ సిఎం, టిఎంసి అధినేత్రి మమతాబెనర్జీ ప్రజలను కోరారు. ఆమె మంగళవారం సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్...
ఉపాధి హామీకి బిజెపి ఉరి!
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎ)వల్ల దేశ వ్యాప్తంగా దాదాపు 70 లక్షల మందికి మేలు జరుగుతోందని నివేదికలు చెబుతున్నా గత తొమ్మిదేళ్లలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దాదాపు...
వందేళ్లకైనా కాంగ్రెస్ రాదు
తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో తిరిగి కోలుకోని స్థితిలో పార్టీ
మరో వంద సంవత్సరాలకైనా
అధికారంలోకి రాకూడదని కాంగ్రెస్
తనంతట తానే నిర్ణయించుకున్నట్టు
కనిపిస్తున్నది : పార్లమెంటులో మోడీ
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగానికి...
అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి: మమతా బెనర్జీ
కోల్కతా: లోక్సభ 2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ బుధవారం కోరారు. ఆమె టిఎంసి చీఫ్గా తిరిగి ఎన్నికైన సందర్భంగా...
టిఎంసి చీఫ్గా తిరిగి ఎన్నికైన మమతా బెనర్జీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం టిఎంసి చైర్పర్సన్గా తిరిగి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె బిజెపికి వ్యతిరేకంగా ఐక్యమత్యంతో పోరాడాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. “నా పార్టీ నాయకులు,...
రాష్ట్రాలకు బోడిగుండు!
సంపాదకీయం: రాష్ట్రాల అధికారాలను హరించడంలో అందెవేసిన చేయి అనిపించుకొన్న ప్రధాని మోడీ ప్రభుత్వం అటువంటి మరో దురాక్రమణకు సిద్ధపడుతున్నది. పరిపాలన బండికి ఇరుసుల్లాంటి ఐఎఎస్ అధికార్ల బదిలీలపై గుత్తాధిపత్యాన్ని నెలకొల్పుకోవాలని పావులు కదుపుతున్నది....
సకల సంతోషాల సంక్రాంతి
సంక్రాంతి పండుగ వ్యవసాయ పండుగ. రైతుల పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే నవధాన్యాలు ఇంటికి చేరి గరిసెలు నిండుతాయి. అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకుంటారు. పంటలు పండటానికి...
భారత్లో కొత్తగా 1,68,063 కరోనా కేసులు
స్వల్పంగా తగ్గిన కరోనా కొత్త కేసులు
10.5 లక్షల మందికి పైగా ప్రికాషనరీ డోసు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉధ్ధృతి కొనసాగుతోంది. అయితే సోమవారం రోజువారీ కేసుల్లో స్వల్ప తగ్దుదల కనిపించింది....