Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ !
బిజెపి పార్టీలోని అసంతృప్త నాయకులకు గాలం
రహస్య మంతనాలతో నిరంతరం టచ్లో...
వేరే రాష్ట్రాల్లో మాటామంతీ
మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపి పార్టీలో నెలకొన్న అసంతృప్తులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీలో...
గజ్వేల్లో యువమోర్చా నాయకులకు కిషన్రెడ్డి పరామర్శ
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ తీరు హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల గజ్వేల్ లో చెలరేగిన అల్లర్లలో జైలుకెళ్లిన...
కాంగ్రెస్ పార్టీకి షాక్.. బిఆర్ఎస్లోకి భారీగా వలసలు
నల్లగొండ:అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని దేవరకొండ శాసన సభ్యులు, నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ పిలుపునిచ్చారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతపల్లి...
వర్షంతో అమిత్ షా పర్యటన మరోసారి వాయిదా
హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా బిజెపి అగ్ర నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 29న అమిత్ షా.. హైదరాబాద్ షెడ్యూల్...
మోడీపై అవిశ్వాసానికి అనుమతి
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష కూటమి ఇండియా తరఫున కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతిని ఇచ్చారు. రగులుతున్న మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ సభకు...
అవిశ్వాసం అసలు ఉద్దేశం
దేశం పరువు తీసిన మణిపూర్ దారుణాల నేపథ్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షం ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను లోక్సభ స్పీకర్ పరిశీలనకు స్వీకరించక తప్పలేదు. కొత్తగా ఏర్పాటైన 26 ప్రతిపక్షాల ఐక్య కూటమి...
మణిపూర్ ఎందుకు మండుతోంది?
మణిపూర్ మండుతోంది. అయితే అగ్గిరాజేసింది ఎవరు? దానంతట అదే అంటుకుందా? దాన్ని ఊది ఊది పెనుమంటగా మార్చిందెవరు ? అక్కడి ఆదివాసీలేనా? ఇదంతా కేవలం మెయితీలు అనే ఒక తెగకు షెడ్యుల్డ్ తెగ...
తలసరి ఆదాయంలోమనమే నెం.1
మన తెలంగాణ/హైదరాబాద్: కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకోవాలన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా దేశంలో ఒక్క తెలంగా ణ రాష్ట్రంలోనే సాధ్యమవుతుందని మరోసారి స్పష్టమైంది. విద్యార్హతలున్నా, లేకపోయినా కూడా కా ర్మికులుగా జీవనం సాగించే వారు...
‘భారత్ బ్రాండ్’తో ఎరువుల అమ్మకాలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రధాని కిసాన్ సేవ కేంద్రాలుగా ఎరువుల రిటైల్ షాపులను మార్చుతున్నామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బుధవారం...
ఎంపి అర్వింద్కు నిరసన సెగలు
నిజామాబాద్ ఎంపి ధర్మపురి అ ర్వింద్ తీరుపై ఆ జిల్లా బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఉద్రిక్తత కు దారితీసింది. పార్టీ కార్యాలయంలో ఆ జిల్లాకు...
నేడు అన్ని జిల్లాల్లో ‘ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల’ ప్రారంభం
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 2.8 లక్షల ఎరువుల దుకాణాలను.. రైతులకు అన్నిరకాల సహాయాన్ని, సూచనలను అందించే ‘వన్ స్టాప్ మోడల్ ఫర్టిలైజర్ షాపులు’గా.. మారుస్తూ ‘ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల’ పేరుతో ప్రజలకు...
రాజకీయ ఒత్తిళ్లతోనే టీచర్లను సస్పెండ్ చేయడం సరికాదు
హైదరాబాద్ ః రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి క్షేత్రస్థాయిలో విచారణ జరిపకుండానే జిల్లా కలెక్టర్ ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేయడం అన్యాయమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బుధవారం...
అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలి : కిషన్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలో అర్హులైన దళితులందరికి దళిత బంధు ఇచ్చే వరకు పోరాటం ఉదృతం చేయాలని ఎస్సి మోర్చా నాయకులను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. బుధవారం...
అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలి : కిషన్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలో అర్హులైన దళితులందరికి దళిత బంధు ఇచ్చే వరకు పోరాటం ఉదృతం చేయాలని ఎస్సి మోర్చా నాయకులను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. బుధవారం...
ఆ ముగ్గురికి ఫ్రెండ్ షిప్ డే ముందే వచ్చేసింది : బండి
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ద్వారా పార్లమెంట్ లో బిఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు పది రోజుల ముందుగానే ఫ్రెండ్ షిప్ డే జరుపుకోవాలని చూస్తున్నాయని బిజెపి ఎంపి బండి...
అవిశ్వాస పరీక్షలో ఎవరిది పైచేయి?
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిబంధనల ప్రకారం అవసరమైన 50 మందికిపైగా ఎంపీల సంతకాలతో కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్ అందచేసిన అవిశ్వాసన తీర్మానం నోటీసును లోక్సభ స్పీకర్...
ఎంపి అర్వింద్ కు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తల ఆందోళన..
హైదరాబాద్: బిజెపి ఎంపి ధర్వపురి అర్వింద్ తీరుపై సొంత పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎంపి అర్వింద్ కు వ్యతిరేకంగా నిజామాబాద్ కార్యకర్తలు నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ అర్వింద్ ఏకపక్ష...
మోడీపై ఇండియాకు విశ్వాసం ఎందుకుంటుంది: సిబల్
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో ప్రకటన చేసే విశ్వాసంప్రధాని నరేంద్ర మోడీకి కొరవడితే ఆయనపై ఇండియా(ప్రతిపక్ష కూటమి)కు నమ్మకం ఎలా కలుగుతుందని కాంగ్రెస్కు చెందిన రాజ్యసభ సభ్యుడు కపిల్ పిబల్ బుధవారం ప్రశ్నించారు.
మణిపూర్...
రాజస్థాన్ లో ‘రెడ్ డైరీ’ !
వచ్చే డిసెంబర్లో ఎన్నికలకు వెళ్ళనున్న రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇటీవలి వరకు తన మంత్రివర్గ సభ్యుడిగా వున్న వ్యక్తి నుంచే తలనొప్పి ఎదుర్కొంటున్నారు. రాజేంద్ర సింగ్ గుధా అనే ఈయన రాజస్థాన్లో...
కాసేపు సరదాగా ఫేక్ న్యూస్
‘చాతుర్వర్ణం మయా సృష్టం’ అని ఓ కల్పిత పాత్రతో చెప్పించి మనువాదులు చేతులు దులుపుకొన్నారు. ‘సంభవామి యుగే యుగే’ అని తనను తాను సృజించుకుంటానని చెప్పుకొన్న ఓ కల్పిత పాత్ర సమాజంలో నాలుగు...