Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
ఉమ్మడి పౌరసత్వం ఎవరి కోసం?
యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44 ప్రకారం ఒకే దేశం, ఒకే చట్టం. ఉమ్మడి పౌరస్మృతి అంటే ఇంతేనా? వినడానికి ఇంత సింపుల్గా ఉన్నా అమలు అంత ఈజీ కాదా? యూనిఫావ్ు సివిల్...
మాది పేగు బంధం..వాళ్లది ఫేక్ బంధం
సంగారెడి: తెలంగాణ ప్రజలతో సిఎం కెసిఆర్కు పేగు బంధం ఉన్నదని..కాంగ్రెస్ , బిజెపిలకు ఉన్నది ఫేక్ బంధం అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. తెలంగాణా ప్రజలకు అన్నీ...
మేకింగ్ కాదు ప్యాకింగ్!
2024 డిసెంబరు నాటికి మేడిన్ ఇండియా తొలి చిప్ మార్కెట్కు వస్తుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల అమెరికా వెళ్లినపుడు ఈ మేరకు మైక్రాన్ కంపెనీతో ఒప్పందం...
సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరికలు
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కందుకూరు: రాష్ట్రంలో కెసిఆర్ చేపడుతు న్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన పలుపార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి...
అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ
ఘట్కేసర్: మండల పరిధిలోని కాచవాని సింగారం గ్రామంలో కోటి 50 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాని కి వచ్చిన రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర...
‘రాజ్యాంగ రక్షణకు అందరూ ఐక్యం కావాలి’
హైదరాబాద్ : ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోని బిజెపి 10 ఏళ్ల పాలనలో దళితులు పేదల హక్కులు కాలరాయటమే కాకుండా దేశ ప్రజలందరి గుండెకాయగా ఉన్న భారత రాజ్యాంగ రద్దుకు ప్రయత్నిస్తున్నదని, మధ్యయుగ కాలంనాటి మనుస్మృతిని...
విప్లవ వారసత్వంతో యువత ముందుకు నడవాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్ : వివేకానంద స్పూర్తితో- భగత్ సింగ్, చేగువేరా విప్లవ వారసత్వంతో యువత ముందుకు నడవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపు నిచ్చారు. అఖిల...
ఈటల, అరవింద్లకు భద్రత పెంపు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్ : తెలంగాణ బిజెపిలో కీలక నేతలుగా ఉన్న ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ల భద్రత విషయం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈటల రాజేందర్, ధర్మపురి...
వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్రెడ్డి
ఫరూఖ్నగర్: వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే అని ఫరూఖ్నగర్ మండల పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని కొంగగూడ, వెంకన్నగూడ గ్రామాల్లో...
తెలంగాణలో బిఆర్ఎస్దే హ్యాట్రిక్
ప్రతి పక్షాలతో ఒరిగేది ఏమి లేదు
రూ.10 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
పటాన్ చెరు: తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడవ సారి కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ హ్యాట్రిక్...
బిఆర్ఎస్ విజయాన్ని ఆపలేరు: హరీశ్ రావు
సంగారెడ్డిః తెలంగాణలో బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సోమవారం జిల్లాలోని పటాన్చెరులో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా...
యుపిలో దారుణం.. దళిత యువకుడితో చెప్పులను నాకించి…
లక్నో: దళిత యువకుడిపై దాడి చేసి అనంతరం అతడి చేత ఓ విద్యుత్ శాఖ ఒప్పంద ఉద్యోగి చెప్పులు నాకించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సోన్భద్ర జిల్లాలో జరిగింది. సోషల్ మీడియాలో...
నిత్య పెళ్లి కొడుకు… ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 పెళ్లిళ్లు
బెంగళూరు: పెళ్లి పేరుతో 15 మంది మహిళలను నిత్యపెళ్లి కొడుకు మోసం చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని బనశంకరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహేష్ అనే వ్యక్తి(35)...
రఘునందన్ రూ.100కోట్ల వ్యాఖ్యలపై..ఇడి జాడేది?
మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్ర బిజెపిలో ఇటీవల జరిగిన పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతల మధ్య అనైక్యత, ఇత్యాది అంశాలు రాజకీయ ప్ర త్యర్థులకు ఆయుధాలవుతున్నాయి. ఇటీవల జరిగిన మునుగో డు అసెంబ్లీ...
మధ్యప్రదేశ్ సిఎం తప్పులో కాలు
ఇటీవల బాధిత గిరిజన యువకుడికి బదులు మరో వ్యక్తికి పాద పూజ
దళిత గిరిజనుల పట్ల కపట ప్రేమను ప్రదర్శించేందుకే శివరాజ్ సింగ్ ఆరాటపడ్డారని విపక్షం విమర్శలు
భోపాల్ : మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్...
తొందర పడి నిర్ణయం తీసుకొవద్దు:ఈటల
హైదరాబాద్ : మాజీ మంత్రి, బిజెపి నేత ఎ. చంద్రశేఖర్తో ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. కొంతకాలంగా చంద్రశేఖర్ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.....
సహకార బ్యాంకు రంగంలో టు – టైర్ విధానం మేలు
హైదరాబాద్ : సహకార బ్యాంకు రంగంలో టు -టైర్ విధానం ఎంతో మేలు చేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు...
మండుతున్న మణిపూర్- మౌనం వీడని ప్రధాని
హైదరాబాద్ : ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న పాలకులను గద్దె దించాలంటే ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందనని రాజ్యసభ సభ్యులు,ఏ ఐ వై ఎఫ్ మాజీ జాతీయ ప్రధాన...
మోడీ షాలకు సద్బుద్ధి కలగాలి: దిగ్విజయ్
భోపాల్ : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆదివారం ప్రధాని మోడీ, అమిత్ షాలకు చురకలు పెట్టారు. తాను వారి అభిమానిని అని , వారికి సద్బుద్ధి...
వైఎస్ షర్మిలను టార్గెట్ చేసిన రేణుకా చౌదరి
హైదరాబాద్: వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. రేణుకా చౌదరి వైఎస్ షర్మిలను టార్గెట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆదివారం...