Wednesday, May 8, 2024
Home Search

బిజెపి - search results

If you're not happy with the results, please do another search
Judgment in Akbaruddin case adjourned till tomorrow

కెసిఆర్ మైనారిటీల బాంధవుడు

  వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా బడ్జెట్‌లో రూ. 2వేల కోట్లు కేటాయించారు టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు గాఢ నమ్మకం ఉంది అందుకే రెండో సారి కూడా కెసిఆర్‌కు జై కొట్టారు శాసనసభలో అక్బరుద్దీన్ హైదరాబాద్...
CM KCR

వినే దమ్ము లేకనే కాంగ్రెస్ నాయకులు సభ నుంచి పారిపోయారు

  హైదరాబాద్:  టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి వినలేకనే కాంగ్రెస్‌ ఎంఎల్ఎలు సభ నుంచి పారిపోయారని ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు. శనివారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సిఎం...

నేటినుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర గవర్నర్‌గా తమిళి సై...
kejriwal

ఏ పార్టీ వారైనా వదలకండి

ప్రధానితో ఢిల్లీ సిఎం భేటీ ఘర్షణలపై నివేదన ఆవేదన ఈశాన్య ఢిల్లీ హింసపైనే తొలి భేటీ   న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఘర్షణలతో తల్లడిల్లిన...
Lok sabha

ఢిల్లీ ఘర్షణ వేడితో లోక్‌సభ వాయిదా

హోలీ తరువాత చర్చ : సర్కారు ఇప్పుడే జరగాలి : ప్రతిపక్షం సభలో బెంచ్‌లు దాటిన సభ్యులు  స్పీకర్ ఆగ్రహం, సస్పెన్షన్ హెచ్చరిక   న్యూఢిల్లీ : ఢిల్లీ ఘర్షణల అంశంపై ప్రతిపక్షాలు, అధికారపక్షం దూషణలు,...
Modi

భారత్ మాతంటే వొళ్లుమంటా?

మన్మోహన్‌కు మోడీ చురకలు బిజెపిపిపి భేటీలో మంతనాలు ఎంపిలకు ప్రసంగ బుక్‌లెట్లు   న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారత్ మాతాకీ జై నినాదం పట్ల కూడా గౌరవభావం లేదని ప్రధాని నరేంద్ర...
Gujarath

ఢిల్లీలో గుజరాత్ దారుణం గుర్తులు

మైనారిటీల హక్కుల గుర్తింపు ప్రజాస్వామ్య ప్రాథమిక ఆధారంగా ఆమోదించకపోతే ప్రజాస్వామ్యం మనజాలదని అమెరికా పూర్వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ అన్నారు. మైనారిటీల పట్ల ప్రవర్తన నాగరికతకు కొలబద్దని గాంధీ అన్నారు. మైనారిటీలను మనుషులుగా...
arvind-kejriwal

జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!

ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...

దళిత మహిళపై సర్పంచ్ కుమారుడు అత్యాచారం….

  గాంధీనగర్: సర్పంచ్ కుమారుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి దళిత యువతిని(19) తుపాకీతో బెదిరించి... ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు...
Ankit Sharma

ఐబి ఆఫీసర్ హత్య…. పేగులు బయటకు వచ్చేలా 400 సార్లు పొడిచారు

  ఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జరిగిన మారణహోమంలో ఐబి ఆఫీసర్ అంకిత్ శర్మను విధ్వంసకారులు 400 సార్లు పదునైన ఆయుధాలతో పొడిచినట్టు శవ పరీక్షలో తేలింది. అంకిత్ శర్మ హత్య వెనుక స్థానిక కౌన్సిలర్...
Ravi shanker Prasad

న్యాయమూర్తి సమ్మతితోనే బదిలీ

  న్యూఢిల్లీ: విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టని ఢిల్లీ పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్ మురళీధర్ ను కొద్ది గంటలకే బదిలీ చేయడంపై కాంగ్రెస్ విమర్శలకు కేంద్ర...
Sonia Gandhi

అమిత్ షా రాజీనామా చేయాలి

  అల్లర్లకు కేంద్రం, ఢిల్లీ సర్కార్‌లదే బాధ్యత: సోనియా న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మత హింసకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలదే బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం ఆరోపించారు. చాలా అరుదుగా...

ఈశాన్య ఢిల్లీ హింస

  దేశాన్ని ఎన్నడూ లేనంతగా మత విద్వేషాల మందు పాతరగా మార్చేసిన తర్వాత ఏ చిన్న నిప్పు రవ్వ తాకిడికైనా అది భగ్గున రగులుతుందని అప్పుడే పుట్టిన పసిపాపనడిగినా చెబుతుంది. దేశాధికార అగ్ర పీఠాలన్నింటికీ...
Delhi Violence

భద్రంగా ఉన్నామన్న భావన ప్రజల్లో కల్పించాలి: ఢిల్లీ హైకోర్టు

    ఢిల్లీ: ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు అదుపులోకి వస్తున్నాయి. అల్లర్లలో ఇప్పటివరకు 23 మంది మృతి చెందగా 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది....
Cong

అమిత్ షా రాజీనామా చేయాలి

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చెలరేగుతున్న హింసాకాండకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలదే బాధ్యతని కాంగ్రెస్ నిందించింది. శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఘోరంగా విఫలమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే తన...

రథసారథి ఎంపికపై మల్లగుల్లాలు

  రంగంలోకి దిగిన అధిష్ఠానం దూతలు సన్నాహక సమావేశాల నిర్వహణ ప్రజాబలం గల నేత ఎవరనే దానిపైనే ప్రధాన ఆరా..! మన తెలంగాణ/హైదరాబాద్ : దక్షిణాదిన బలపడాలన్న బిజెపి అధిష్టానం తెలుగు రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించింది. నేటి...

లక్ష మంది అసద్‌లు వచ్చినా సిఎఎపై వెనకడుగు వేయం: కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: లక్ష మంది అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా ప్రజలకు మంచి చేసే సిఎఎ విషయంలో వేనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం...
Amit Shah

ఢిల్లీలో ఆగని సిఎఎ అల్లర్లు.. రంగంలోకి దిగిన అమిత్ షా

న్యూఢిల్లీ: సిఎఎకు వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో రెండో రోజు అల్లరి మూకలు రెచ్చిపోయాయి. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా...
High court allowed Sujana Chowdary US travel

ఎంపి సుజనా చౌదరి ఆస్తుల వేలానికి బ్యాంక్ నోటీసు

మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపి ఎంపి సుజనా చౌదరికి చెందిన రూ.400కోట్లు విలువైన ఆస్తుల వేలం వేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా(చెన్నై కార్పొరేట్ బ్రాంచ్) గురువారం నాడు నోటీసులు జారీ చేసింది. ఈక్రమంలో మార్చి 21న...
beating of Dalit in Rajasthan

దళిత యువకులపై దాడి.. రాహుల్ గాంధీ ఆగ్రహం

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో ఇద్దరు దళితులను చిత్రహింసలు పెట్టడం పట్ల కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దారుణ ఘటన, తనను కదిలించివేసిందని స్పందించారు. రాజస్థాన్ దళిత...

Latest News