Home Search
పెట్రోల్, డీజిల్ - search results
If you're not happy with the results, please do another search
పెట్రో ధరల పెంపుకు నిరసనగా దద్దరిల్లిన నగరం
మన తెలంగాణ/సిటీ బ్యూరో: హైదరాబాద్ నగరంలో గురువారం ధర్నాలతో దద్దరిల్లింది. పెంచిన పెట్రోలు, డీజిల్ , గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది. నగర వ్యాప్తంగా టిఆర్ఎస్...
ఇంధన ధరల పెంపు: గందరగోళం మధ్య రాజ్యసభ వాయిదా
న్యూఢిల్లీ: ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ నేత శక్తిసిన్హ గోహిల్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. రూల్ 267 కింద నోటీసును అంగీకరించడం లేదని,...
శ్రీలంక హాహాకారాలు
తీవ్ర రూపం దాల్చిన ఆర్థిక సంక్షోభం
కోడిగుడ్డు ధర రూ.35, కేజీ ఉల్లి రూ.600
పెట్రోలు రూ.283, చికెన్ కిలో రూ.1000
చమురు కోసం లైనులో నిలబడి ఇద్దరు మృతి
కొలంబో : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అక్కడి...
పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు…. ఆవిరి అయిపోతున్న వానాల్లోని ఇంధనం
ట్యాంక్ పూర్తిగా నింపద్దంటున్న నిపుణులు
మనతెలంగాణ,సిటీబ్యూరో: రాజు ఒక చిరు ఉద్యోగి, సమయానికి కార్యాలయానికి చేరుకోక పోతే వేతనంలో కోత విధించడంతో రోజుకు 60 కిలో మీటర్లు ఇచ్చే ద్విచక్ర వాహానాన్ని ఆశ్రయించారు. గత...
మార్కెట్లోకి బిఎండబ్లు ఎక్స్4
న్యూఢిల్లీ : లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎండబ్లు దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎక్స్4 ఎస్యువిని లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.70.50 లక్షలు (ఎక్స్ షోరూం)గా కంపెనీ నిర్ణయించింది. ఫేస్లిఫ్ట్...
విద్యుత్ వాహనాలకు ప్రభుత్వ ప్రోత్సాహం
2030 నాటికి రోడ్డుపై 80
శాతంపైగా విద్యుత్ వాహనాలు
ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు
హైదరాబాద్: గ్రేటర్లో రోజురోజుకు వాహనాల ద్వారా కాలుష్యం అధికంగా అవుతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ చర్యల్లో భాంగా విద్యుత్...
కేంద్రానికి తెలంగాణ రుచి చూపిస్తాం
ఎరువుల ధరల పెంపుపై మంత్రుల ఫైర్
ఎరువుల ధరలను పెంచాలని చూస్తే
తెలంగాణ దెబ్బ రుచి చూపిస్తాం
రైతు వ్యతిరేక విధానాలను వెంటనే మార్చుకోవాలి
కేంద్రంపై మరోసారి రాష్ట్ర మంత్రుల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఎంఎల్సిలు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
ఆందోళనలో వేతన జీవులు
పెరుగుతున్న ధరలు.. పెరిగని ఆదాయం
హైదరాబాద్: కరోనా కేసులు తగ్గుముఖం పడుతన్న సమయంలో లక్షలాది మందికి ఉపాధినిచ్చే నగరంలో పనులు తగ్గిపోయాయి. సరిపడా పనులు లేక వేలాది మందికుటుంబాలు బతుకులు రోడ్డును పడుతున్నాయి....
రద్దు సరే.. మద్దతు ధర మాటేంటీ?
స్వామినాధన్ నివేదిక హామీ నెరవేర్చరా
2022నాటికి రెంట్టింపు ఆదాయం ఇచ్చే విధానం ఏదీ..
మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్రప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ రైతుల్లో ఆగ్రహావేశలు చల్లారటం లేదు. కేంద్రం గతంలో ఇచ్చిన...
లక్షల ప్రాణాలు తీస్తున్న వాయు కాలుష్యం
గ్లోబల్ లాన్సెట్ కౌంట్డౌన్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : వాయు కాలుష్యంతో దేశంలో 2019లో 9,07,000 మంది మృతి చెందినట్టు గ్లోబల్ లాన్సెట్ కౌంట్డౌన్ రిపోర్ట్ 2021 వెల్లడించింది. ‘వాతావరణ మార్పుప్రపంచ ఆరోగ్యభద్రతకు ముప్పు...
అక్కరకురాని బిజెపి
దళిత బంధు అన్ని రాష్ట్రాలకు మార్గదర్శం కానుంది, కార్పొరేట్లకు తొత్తులు బిజెపి నేతలు, ఆ పార్టీ వల్ల ఏ వర్గానికి ప్రయోజనం లేదు
తీవ్ర స్థాయిలో మోత్కుపల్లి ధ్వజం
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎవ్వరికీ...
భయంతోనే తగ్గించారు: ప్రియాంకా గాంధీ
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం భయంతోనే చమురు ధరలపై ఎక్సైజ్ సుంకం కొంతమేర తగ్గించిందని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకా గాంధీ అన్నారు. దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చమురు ధరలపై ఎక్సైజ్...
గ్రేటర్లోఆర్టిసికి పెరుగుతున్న ఆదరణ
ఫలిస్తున్న అధికారులు ప్రయత్నాలు
త్వరలో పూర్వవైభోగం వస్తుంది
దీమా వ్యక్తం చేస్తున్న అధికారులు
హైదరాబాద్: అధికారులు తీసుకుంటున్న చర్యల కారణంగా క్రమంగా ప్రయాణికులు ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సంస్థ ఆక్యుపెన్సీరేషియో పెరగడంతో సంస్థ...
మళ్లీ పెరిగిన చమురు ధరలు..
హైదరాబాద్: దేశంలో పెట్రో ధరల పెరుగుతలకు బ్రేక్ పడటం లేదు. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో లీటరు పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై 39 పైసలు పెరిగాయి....
మరోసారి నాలుగో రోజూ చమురు ధరలు పెంపు..
న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరల పెరుగుతలకు బ్రేక్ పడటం లేదు. మరోసారి నాలుగో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో లీటరు పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై 38...
ఓట్ల కోసం ఈటల పచ్చి అబద్దాలు మాట్లాడుతుండు: హరీశ్ రావు
కరీంనగర్: బిజెపి పార్టీని బొంద పెడితేనే సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని మాచాన్పల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమంలో మంత్రి హరీశ్...
మరోసారి పెరిగిన పెట్రో ధరలు…
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోలుపై 35 పైసలు, డీజిల్పై కూడా 35 పైసలు వంతున ధరలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో...
మళ్లీ పెరిగిన చమురు ధరలు
పెట్రోల్పై 30, డీజిల్పై 35 పైసల పెంపు
న్యూఢిల్లీ: దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. లీటర్ డీజిల్పై 35 పైసలు, పెట్రోల్పై 30 పైసలు...
గుర్రపు బగ్గీపై అసెంబ్లీకి.. తెలంగాణ కాంగ్రెస్ నేతల అరెస్ట్…
మన తెలంగాణ/హైదరాబాద్: భారత్ బంద్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం గుర్రపు బగ్గీపై అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. గుర్రపుబగ్గీపైనే లోనికి వెళ్తామని పట్టుబట్టిన కాంగ్రెస్ ఎంఎల్ఎలను, ఎంఎల్సిని పోలీసులు అనుమతించలేదు. దాంతో...
చక్రాలకు మళ్లీ చమురు
ఆర్టిసి, విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం
ఆర్టిసిని, విద్యుత్ సంస్థలను
గట్టెక్కించేందుకు తగు ప్రతిపాదనలతో
రావాలని అధికారులకు సిఎం కెసిఆర్
ఆదేశం వచ్చే మంత్రివర్గ సమావేశంలో
చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని
వెల్లడి...