Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
ప్రార్థనల కోసం లౌడ్స్పీకర్లు ఎందుకు.. బిజెపి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు (వైరల్ వీడియో)
బెంగళూరు: కర్నాటక మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే కెఎస్ ఈశ్వరప్ప కొత్త వివాదానికి తెరతీశారు. లౌడ్స్పీకర్లలో ప్లే చేస్తేనే అజాన్ ప్రార్థనలను అల్లా వింటారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి....
‘ఇదేం’ డైనమిజం?
మన తెలంగాణ/హైదరాబాద్ : పెట్రో ఉత్పత్తి ధరల పెంపుదలలో ప్రధాని నరేంద్రమోడీ సర్కారు తన డైనమిజాన్ని చాటుకుంటోం ది. వినియోగదారులకు సరసమైన ధరల్లో నిత్యావసరాలను అందుబాటులో ఉంచాల్సిన కేంద్ర ప్రభు త్వం అందుకు...
దేశంలో రైతు సమస్యలకు పరిష్కారం లేదు: పోచారం
కామారెడ్డి: ఇటివల దేశంలో జరుగుతున్న సంఘటనలు మన దేశం ఇతర దేశాల ముందు తల వంచుకునే విధంగా ఉన్నాయని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి ఆర్ అండ్...
రాయ్పూర్ డిక్లరేషన్ ఫలిస్తుందా?
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమై చాలా కాలమైంది. 2019 లోక్సభ ఎన్నికల్ల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాడి కింద పడేశారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా...
సిబిఐ కీలు బొమ్మ… ఇడి తోలు బొమ్మ: కెటిఆర్
హైదరాబాద్: ఎంఎల్సి కవితకు ఇడి నోటీసులు పంపించిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కవితకు పంపినవి ఇడి సమన్లు కాదని మోడీ సమన్లు అని ఎద్దేవా చేశారు. మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని...
దర్యాప్తు సంస్థలు దారికి వచ్చేనా?
కాంగ్రెస్ పాలించిన 2004-14 మధ్య కాలంలో 72 మంది రాజకీయ నేతలపై సిబిఐ విచారణ చేపడితే అందులో 43 మంది విపక్షాలకు చెందినవారు కాగా, 2014 నుండి బిజెపి పాలనలో సిబిఐ దాడులు...
త్రిపుర సిఎంగా మాణిక్ సాహా ప్రమాణం
అగర్తలా : త్రిపుర ముఖ్యమంత్రిగా బిజెపి నేత , 70 సంవత్సరాల డాక్టర్ మాణిక్ సాహా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ అత్యంత కీలకమైన సరిహద్దు ఈశాన్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి...
ప్రభుత్వ ఆస్తులు తరిగి..కల్వకుంట్ల ఆస్తులు పెరిగాయి: కిషన్రెడ్డి
మహబూబ్నగర్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు తరిగాయని కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు మాత్రం పెరిగాయని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం పాలమూరు జిల్లా కేంద్రంలోని పార్టీ...
చట్టం ముందు అందరూ సమానమే: కిషన్ రెడ్డి
హైదరాబాద్: ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం కలిగేలా లిక్కర్ స్కామ్ చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జంతర్ మంతర్ ధర్నాకు నోటీసులకు సంబంధం లేదన్నారు....
మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం
షిల్లాంగ్: మేఘాలయ ముఖ్యమంత్రిగా రెండో సారి కాన్రాడ్ కె. సంగ్మా మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. షిల్లాంగ్లో జరిగిన కార్యక్రమంలో సంగ్మాతో పాటు మరో 11 మంది ఎంఎల్ఏలతో గవర్నర్ ఫాగు చౌహాన్ ప్రమాణస్వీకారం...
సిలిండర్లపై సీలింగ్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడి పాలనలో కేంద్ర ప్రభుత్వం సామన్య ప్రజల వంటిట్లో మరింత దూకుడుగా చొచ్చుకు పోయి మంటలు రగిలించేందుకు సిద్ధ్దమవుతోంది. ఇకపై ప్రతి ఇంటికి వంటగ్యాస్ ఏటా సాధారణ...
బిసి జనాభాను లెక్కించాల్సిందే!
1931 తర్వాత ఎస్సి, ఎస్టి మినహా కులాలవారీగా జనగణన చేపట్టలేదు. ఏదిఏమైనా ఒబిసిల జనాభాపై ఇప్పటి వరకు అంచనాలే తప్ప ఒక క్లారిటీ అంటూ లేదు. దీంతో మొత్తం జనాభాలో ఒబిసిల శాతం...
కాంగ్రెస్లో కనువిప్పు?
రాయ్పూర్లో ముగిసిన 85వ ప్లీనరీ సమావేశాలు కాంగ్రెస్లో ఆత్మ విమర్శకు అంతర్మథనానికి దోహదం చేసి వుండవచ్చు. కోల్పోయిన అధికారాన్ని ఏ విధంగానైనా తిరిగి చేజిక్కించుకోవాలనే తాపత్రయం దానిలో గత కొంత కాలంగా కనిపిస్తున్నది....
గాంధీజీ స్థానంలో సావర్కర్?
వినాయక్ దామోదర్ సావర్కర్ చరిత్ర అంతా చీకటి చరిత్ర. విష చరిత్ర, కుట్రలు కుతంత్రాల చరిత్ర. అతను స్వాతంత్య్ర పోరాటాన్ని అడ్డుకొని బ్రిటిషు వారికి సహకరించిన వాడు. పైగా సెల్యులార్ జైలులో ఉన్నప్పుడు...
కాశ్మీర్ యువత చేతిలో జాతీయ పతాకం..
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్వహించిన జోడో యాత్రను రాహుల్ ప్రస్తావిస్తూ.. పాదయాత్రలో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారని యాత్రలో తను చాలా విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు. తొలుత తన జ్ఞానాన్ని రైతులతో...
అగాధంలో ‘ఆర్థికం’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశం ఎదుర్కొంటున్న అసలైన ప్రమాదకరమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తోందని ప్రముఖ విశ్లేషకుడు, ఇంజినీర్, కన్సల్టెంట్ పౌల్ కోషీ ఆందోళన వ్యక్తం చేశారు. అందులో...
క్షమాపణ చెప్పినా వదిలేది లేదు: ఖేరాకు అబిశ్వ శర్మ వార్నింగ్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గురువారం అరెస్టయి సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఉదంతంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ...
నిగ్గదీసి అడగండి..
భూపాలపల్లి : కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనతో దేశం తిరోగమన దిశగా పయనిస్తోందని...
పవన్ ఖేరాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అదానీ, హిండెన్బర్గ్ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్ప వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై అస్సాం...
ఢిల్లీ ఎయిర్పోర్టులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అరెస్టు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాను అస్సాం పోలీసులు ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి ఛత్తీస్గఢ్కు వెళుతున్న ఖేరాను విమానం నుంచి కిందకు దింపివేసి పోలీసులు అరెస్టు చేయడంతో...