Home Search
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
నా యాత్ర ఆపలేరు
ఆర్ఎస్ఎస్, బిజెపి దేశంలో చీలికకు కుట్రలు పన్నుతున్నాయి దేశ సమైక్యత కోసమే యాత్ర : రాహుల్ గాంధీ
రాష్ట్రంలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు నేటి నుంచి...
నిరసన సెగ
ఓటు హక్కు వినియోగంపై రభస జాబితా నుంచి
చెంచారపు పేరు తొలగింపుపై పొన్నాల ఆగ్రహం దేశ
వ్యాప్తంగా 96శాతం ఓటింగ్ ఓటెసిన సోనియా, రాహుల్
మన తెలంగాణ/హైదరాబాద్: ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కును...
మునుగోడు.. హోరు
199 నామినేషన్లు దాఖలు
చివరిరోజు 50కి పైగా నామినేషన్లు రేపు, ఎల్లుండి నామినేషన్ల పరిశీలన
ఉపసంహరణ గడువు అక్టోబర్ 17 ఇక హోరెత్తనున్న ప్రచారం
మన తెలంగాణ/హైదరాబాద్: నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక రాజకీయ...
ఇడిని బిజెపి ఎలక్షన్ డిపార్ట్ మెంట్ గా మార్చుకుంది: రేవంత్
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భయపడి బిజెపి కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇడి అధికారులతో కాంగ్రెస్ నాయకులను వేధింపులకు గురిచేస్తోందని...
కర్నాటకలోకి ’భారత్ జోడో యాత్ర‘
గుండ్లుపేట: తమిళనాడు, కేరళలో పర్యటించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శుక్రవారం కర్ణాటకలో ప్రవేశించడంతో నీలగిరి రోడ్డులో తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట పట్టణం పండుగ శోభ...
చేతగాక ‘చే’జేతులా…
జరగక జరగక జరుగుతున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నిక ఘట్టంలో ఆదిలోనే హంసపాదు ఎదురు కావడం ఆశ్చర్యపోవలసిన పరిణామం కాదు. తనకు విధేయుడని, పార్టీకి గాంధీల కుటుంబేతర సారథిగా వుండదగిన వాడని...
అధ్యక్ష పదవికి సోనియా కుటుంబం దూరం
రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్న గెహ్లాట్
తాను పోటీ చేస్తానని కూడా స్పష్టీకరణ
రాజస్థాన్ కొత్త సిఎంను సోనియాజీ ఎంపిక చేస్తారని వెల్లడి
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబంనుంచి ఎవరు కూడా పార్టీ అధ్యక్షులుగా ఉండరని రాహుల్ గాంధీ...
భారత్ జోడో యాత్ర ఎవరి కోసం!
కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ దేశంలో రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ యాత్ర చేబడుతున్నారనడంలో ఎవ్వరికీ...
‘మహా’లో ఆత్మరక్షణలో బిజెపి!
బిజెపికి ‘ద్రోహం’ చేసిన ఉద్ధవ్ థాకరేకి ‘గుణపాఠం’ చెప్పాలని గత వారం ముంబై పర్యటన సందర్భంగా హోం మంత్రి అమిత్ షా బిజెపి నాయకులకు దిశానిర్దేశం చేయడం గమనిస్తే మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు...
జోడో యాత్ర కలిసొచ్చేనా?
ఎన్నాళ్ళ నుంచో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్న రాహుల్ గాంధీ జోడో యాత్ర మొదలైంది. రాహుల్ పాదయాత్ర నూట యాభై రోజుల పాటు పన్నెండు రాష్ట్రాలను కవర్ చేస్తూ 3500 కిలోమీటర్ల దూరం...
‘భారత్ జోడో యాత్ర ‘…. మీడియా, పబ్లిసిటీ కోఆర్డినేటర్ గా మోత రోహిత్
హైదరాబాద్: 'భారత్ జోడో యాత్ర ' కార్యక్రమానికి మోత రోహిత్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మీడియా, పబ్లిసిటీ కోఆర్డినేటర్ గా ఎఐసిసి నియమించింది. హైదరాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్...
ఆర్జెడి చీఫ్ లాలు ప్రసాద్తో నితీశ్ భేటీ
పట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ సోమవారం ఆర్జెడి అధ్యక్షుడు లాలు ప్రసాద్తో భేటీ అయ్యారు. విపక్షాల ఐక్యత కోరుతూ నితీశ్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ముందు లాలుతో నితీశ్ భేటీ...
బిజెపి వచ్చాకే దేశంలో విద్వేషం
ప్రజా సమస్యలు లేవనెత్తితే
అణచివేత ఎన్ని గంటలు
ప్రశ్నించినా ఈడీ, సిబిఐకి బెదిరేది
లేదు దేశంలో రైతుల పరిస్థితి
దారుణంగా మారింది ఢిల్లీ
రాం లీలా మైదానంలో కాంగ్రెస్
అగ్రనేత రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: బీజేపీ...
సంక్షేమ స్ఫూర్తి ప్రదాత వైఎస్ఆర్: పొన్నాల
హైదరాబాద్: సంక్షేమ స్ఫూర్తి ప్రదాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మాజీ టిపిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా...
దేశంలో మతతత్వ శక్తులు చిచ్చు పెడుతున్నారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం నడిచిందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి...
నేషనల్ హెరాల్డ్ ఆఫీస్తోపాటు మరో 11 చోట్ల ఈడీ సోదాలు
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ( ఎజెఎల్) ఆస్తులకు సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)...
అటవీ రక్షణ చట్టానికి కేంద్రం తూట్లు
భూసేకరణకు గ్రామసభ తీర్మానమే తొలిమెట్టు. నిర్వాసితులకు పరిహార చెల్లింపు కేసుల్లో కూడా మేజిస్ట్రేటు ముందుగా గ్రామసభ తీర్మానాన్ని పరిశీలిస్తారు. అయితే కేంద్రం అటవీ చట్టానికి తెచ్చిన కొత్త సవరణల ప్రకారం అడవిని ఆక్రమించేందుకు...
అత్యంత ప్రియతమ ఆత్మీయుడ్ని కోల్పోయా
గొప్ప పాలనా దక్షత ఉన్న నేత
ఆయనతో ఎన్నో ఏళ్లుగా అనుబంధం
ప్రధాని మోడీ తీవ్ర విచారం
అబె గౌరవార్థం రేపు జాతీయ సంతాప దినంగా ప్రకటన
న్యూఢిల్లీ: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతితో అత్యంత...
మెరుగుపడుతున్న లాలూ ప్రసాద్ ఆరోగ్యం
ఎయిమ్స్లో రాహుల్ పరామర్శ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఆర్జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని వర్గాలు శుక్రవారం తెలిపాయి. 74 సంవత్సరాల బీహార్ మాజీ ముఖ్యమంత్రి...
ఇద్దరు బిజెపి ఎంపీలపై ఎఫ్ఐఆర్..
ఇద్దరు బిజెపి ఎంపీలపై ఛత్తీస్గఢ్లో ఎఫ్ఐఆర్
రాహుల్పై నకిలీ వీడియోలు సృష్టించారని ఫిర్యాదు
న్యూఢిల్లీ: మత సామరస్యాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఒక నకిలీ వీడియో సృష్టించారని వచ్చిన ఫిర్యాదుపై బిజెపి...