Home Search
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
చారిత్రాత్మక ప్రతిపక్ష ఐక్యత: నితీశ్తో ఖర్గే భేటీ
న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ బుధవారం నాడిక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసంలో కలుసుకున్నారు. 2024...
ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు: మండలి చైర్మన్ గుత్తా పైర్
నల్లగొండ: తెలంగాణలో ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టి అధికార సాధనతో రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని వాళ్లు వస్తే సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి పథంలో సాగుతున్న...
విజయ్ చౌక్ వరకు విపక్షాల తిరంగా ర్యాలీ..
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య విలువల విషయంలో ప్రధాని మోడీ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమని, వాటి ని ఏమాత్రం పాటించదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అదానీ వ్యవహారంలో జెపిసి విచారణకు...
Congress : ప్రధాని మోడీ మౌనమే దీనికి కారణం…
చైనా పేర్ల మార్పుపై కాంగ్రెస్ మండిపాటు
న్యూఢిల్లీ : భారత భూభాగం అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెడుతూ జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చర్యను కేంద్రం ఇప్పటికే...
బిజెపికి ప్రతిష్ఠాత్మకం కర్నాటక ఎన్నికలు!
బిజెపి నాయకులపై సొంత పార్టీ కార్యకర్తలే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కమలం పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక దశలో బస్వరాజ్ బొమ్మైను...
నా ఇంటికి రా భయ్యా.. ఇది నీ ఇల్లు అనుకో: రేవంత్ రెడ్డి
బంగ్లా ఖాళీ చేయనున్న రాహుల్కు రేవంత్ ఆహ్వానం
హైదరాబాద్ : రాహుల్ గాంధీ రాసిన లేఖపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. బంగ్లా ఖాళీ చేయనున్న రాహుల్ గాంధీకి రేవంత్రెడ్డి...
నిత్యం అవమానాలే!
న్యూఢిల్లీ: లోక్సభనుంచి రాహుల్ గాం ధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం దేశవ్యాప్తంగా ‘ సంకల్ప్ సత్యాగ్రహ’ను చేపట్టింది. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద నేతలంతా కలిసి దీక్షకు దిగా రు....
బిజెపిపై పోరాటం: ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు మద్దతివ్వాలి
లక్నో: తమ తమ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీతో పోరాడుతున్న ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఆదివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో...
బిజెపి డబుల్ ఇంజన్ అంటే అదానీ-ప్రధాని: చీఫ్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...
ఇది చీకటిరోజు
భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు.ప్రధాని మోడీ పాలన ఎమర్జెన్సీని మించిపోయింది. నేరస్తులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోడీ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్...
నీరవ్ మోడీ, లలిత్ మోడీలను వెనకేసుకొస్తున్న బిజెపి: ఖర్గే
న్యూఢిల్లీ: ఓబీసీ కులాలవారిని రాహుల్ గాంధీ దొంగలతో పోల్చారంటూ బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా చేసిన ఆరోపణలను కాంగ్రెస్ శుక్రవారం గట్టిగా తిప్పికొట్టింది. ప్రభుత్వ బ్యాంకులను కొల్లగొటి దేశం విడిచి పారిపోయిన నీరవ్...
ప్రతిపక్ష కూడిక – తీసివేత!
సంపాదకీయం: 2024 లోక్సభ ఎన్నికలు ఎవరెవరి మధ్య జరుగుతాయో ఇంకా స్పష్టమైన యుద్ధ రేఖ కనిపించడం లేదు. ప్రతిపక్షాలన్నీ ఒక్క శక్తిగా కలిసి నడిచే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ అటువంటి కూటమి వివరంగా రూపు...
వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీ: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా కొడంగల్ నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నానని, కానీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛ లేదు. ప్రజలు స్వేచ్ఛ...
మోడీ పాలనలో ప్రజాస్వామ్యం లేదు..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. మోడీ పాలనతో న్యాయశాస్త్ర నియమాలను తుంగలోకి తొక్కారని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మండిపడ్డారు. అదానీ అంశంపై...
నిజామాబాద్ జిల్లా రైతులకి రుణపడి ఉంటా: రేవంత్రెడ్డి
భీమ్గల్: ఏఐసీసీ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ సూచనలతో భారత్ జూడో యాత్ర కొనసాగింపుగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న హాత్ సే హత్ యాత్రలో భాగంగా భీమ్గల్ మండలంలోని లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి...
రాయ్పూర్ డిక్లరేషన్ ఫలిస్తుందా?
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమై చాలా కాలమైంది. 2019 లోక్సభ ఎన్నికల్ల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాడి కింద పడేశారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా...
హింసాత్మక హిందూ జాతీయవాదం!
భారత ప్రధాని నరేంద్రమోడీ, ప్రపంచ కుబేరుడు గౌతవ్ు ఆదాని ఇద్దరూ ఒకరి ఎదుగుదలతో మరొకరు లబ్ధి పొందారు. వారిద్దరి అనుబంధం ఇప్పుడు పరిశీలనలో ఉంది. భారత దేశం విదేశీ శక్తుల దాడికి గురవుతోంది....
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం ముగింపు
ఎన్నికల రేసులో 259 మంది అభ్యర్థులు
16 న పోలింగ్, మార్చి 3 న ఓట్ల లెక్కింపు
అగర్తల (త్రిపుర): ఈనెల 16 న జరగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం మంగళవారం ముగిసింది....
పార్లమెంటులో ఎన్నికల అజెండా!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చల సరళిని గమనిస్తే 2024 ఎన్నికల ప్రచారం తీరుతెన్నులను సూచిస్తున్నది. ముఖ్యంగా లోక్ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో...
మదనపల్లి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం
వికారాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం వికారాబాద్ జిల్లాలోని బొంరాస్పేట మండలం మదనపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో హాథ్ సే హాథ్...