Home Search
రాజస్థాన్ - search results
If you're not happy with the results, please do another search
ఆ నేరస్థులకు అత్యంత కఠిన శిక్ష విధించాలి: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చోటుచేసుకున్న హత్యపై రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ స్పందించారు. ఉదయ్పూర్ హత్య ఘటన చాలా బాధాకరమని ట్విట్టర్లో మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి అనాగరిక హింసకు...
వామ్మో… ఆ హత్య షాక్ కు గురి చేసింది: కెటిఆర్
హైదరాబాద్: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన హత్య తనని షాక్ కు గురి చేసిందని మంత్రి కెటిఆర్ ట్విట్టర్లో తెలిపారు. క్రూరమైన హత్య భయాందోళనకు గురి చేసిందని మండిపడ్డారు. అనాగరిక హింసకు సమాజంలో చోటులేదని...
నుపూర్ శర్మకు మద్దతుగా పోస్టు.. పట్టపగలే టైలర్ దారుణ హత్య
నుపూర్ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టినందుకు
పట్టపగలే టైలర్ దారుణ హత్య, ఉదయ్పూర్లో ఉద్రిక్తత
జైపూర్ : రాజస్థాన్లోని ఉదయ్పూర్లో దారుణం జరిగింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి నాయకురాలు నుపూర్...
‘పెద్దల సభ’లో 31 శాతం మందిపై క్రిమినల్ కేసులు
‘పెద్దల సభ’లో 31 శాతం మందిపై క్రిమినల్ కేసులు
16 శాతంపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు
87 శాతం మంది కోటీశ్వరులే
ఎంపి సగటు ఆస్తి విలువ రూ.79.54 కోట్లు
ఎడిఆర్ నేషనల్ వాచ్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ:...
మహా సంక్షోభం
సంపాదకీయం: రాజకీయాల్లో క్రమశిక్షణను జుట్టుపట్టి, పెడరెక్కలు విరిచికట్టి మట్టి కరిపించిన హీన చరిత్రను మూట కట్టుకోడంలో భారతీయ జనతా పార్టీకి సాటి మరొక పార్టీ లేదు. ఈ క్రీడను అది నిరంతరం రక్తి...
మానవజాతి క్షేమానికి యోగా: ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: కొన్నేళ్ల క్రితం వరకు యోగా చిత్రాలు ఇళ్లకు, ఆధ్యాతిక కేంద్రాలకు పరిమితం అయ్యేవని, కానీ ఈరోజు ప్రపంచం నలుమూలల నుంచి అవి వస్తున్నాయని, ఇది అంతర్జాతయ యోగా దినోత్సవంపై ఉన్న ఉత్సాహాన్ని...
రాజ్యసభ ఎన్నికలలో బిజెపికి బోనస్
20 అనుకుంటే 22 దక్కాయి..
న్యూఢిల్లీ : దేశ రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వెలువడ్డ రాజ్యసభ సీట్ల ఎన్నికల ఫలితాలు బిజెపికి బలం చేకూర్చాయి. రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డిఎ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరం అయిన...
రాజ్యసభ 16 సీట్లకు ఎన్నికలు…ఫలితాలు
కర్ణాటకలో బిజెపి, రాజస్థాన్ లో కాంగ్రెస్ గెలుపు... మహారాష్ట్ర, హర్యానాలో వివాదాల కారణంగా ఫలితాల వెల్లడి ఆలస్యం.
మహారాష్ట్రలో 6 సీట్లకు , కర్ణాటక , రాజస్థాన్లలో చెరో 4 చొప్పున, హర్యానాలో 2...
ఒవైసీ, యతి నర్సింహానంద్లపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఒవైసీ, యతి నర్సింహానంద్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
న్యూఢిల్లీ: వివిధ వ్యక్తులపై గత రోజు ప్రత్యేక సెల్ నమోదు చేసిన రెండు ప్రథమ సమాచార...
సంఘ్ పరివార్ స్వరం మారిందా!?
ప్రతి మసీదులో శివలింగాన్ని వెతకనవసరం లేదు”, “మసీదులను దేవాలయాలుగా మార్చాలని చేపట్టే ఉద్యమంలో కానీ, ప్రచారంలో కానీ ఆర్.ఎస్.ఎస్ పాల్గొనదు” అని ఆర్.ఎస్.ఎస్. అధినేత మోహన్ భగవత్ ఈ నెల 2 వ...
మానవ వనరులు-నిరుద్యోగం!
దేశంలో నిరుద్యోగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అందుబాటులోని అపారమైన మానవ వనరులను సద్వినియోగం చేసుకొని విశేషమైన ఆర్థికాభివృద్ధిని సాధించి పొరుగునున్న చైనా వంటి దేశాలతో పోటీ పడవలసిన దేశ పాలకులు...
కుల్గామ్లో మరో లక్షిత హత్య
రాజస్థాన్కు చెందిన ఎల్లఖీ దేహతి బ్యాంక్ ఉద్యోగి విజయ్ కుమార్పై బ్యాంకు ఆవరణలోనే కాల్పులు జరిగాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
జమ్మూకశ్మీర్: కుల్గామ్ జిల్లాలో గురువారం రాజస్థాన్కు చెందిన ఓ...
ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్ను అభినందించిన అమూల్ గర్ల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ఆదివారం ముగిసింది. గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ ఐపీఎల్ సీజన్లో తొలిసారిగా హార్దిక్ పాండ్యా సారథ్యంలో మైదానంలోకి దిగిన గుజరాత్ జట్టు...
సిద్ధూ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం…
తెరపైకి మరో గ్యాంగ్స్టర్
చండీగఢ్ : ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో పంజాబ్లో మరోసారి ముఠా కక్షలు తెరపైకి వచ్చాయి. సిద్ధూ హత్య తన పనేనని గోల్డీబ్రార్ అనే గ్యాంగ్స్టర్...
బిజెపి రాజ్యసభ అభ్యర్థుల జాబితా
న్యూఢిల్లీ: సీనియర్ నేతలు, కేంద్ర మంత్రి, మాజీ మంత్రులకు బిజెపి అధిష్టానం షాక్ ఇచ్చింది. తాజాగా బిజెపి రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడదల చేసిన విషయం తెలిసిందే. 18 మంది అభ్యర్థులతో తొలి...
ఛాంపియన్ గుజరాత్
ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్పై
7వికెట్ల తేడాతో విజయం
ఆల్రౌండ్ ప్రతిభతో అరంగేట్రంలోనే
ఐపిఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న
జట్టు రాణించిన శుభ్మన్,
హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్
అహ్మదాబాద్: ఐపిఎల్ 15వ సీజన్ ఫైనల్లో...
కర్నాటకనుంచి నిర్మలా సీతారామన్, మహారాష్ట్రనుంచి పీయూష్ గోయల్
16 మంది రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బిజెపి
న్యూఢిల్లీ: రాజ్యసభ స్థానాలకు భారతీయ జనతా పార్టీ ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. 8 రాష్ట్రాలనుంచి 16మందికి రాజ్యసభ సీట్లు కేటాయించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు...
ట్రోఫీ కొట్టెదెవరో?
ట్రోఫీ కొట్టెదెవరో?
ఆత్మవిశ్వాసంతో గుజరాత్, సమరోత్సాహంతో రాజస్థాన్
నేడు ఐపిఎల్ ఫైనల్ సమరం
అహ్మదాబాద్: దాదాపు రెండు నెలలుగా అభిమానులను కనువిందు చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తుది దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్...
ఫైనల్ బెర్త్ ఎవరిదో?
రాజస్థాన్తో బెంగళూరు ఢీ
నేడు క్వాలిఫయర్2 సమరం
అహ్మదాబాద్: ఐపిఎల్ సీజన్15 తుది దశకు చేరుకుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు చేరుకోగా మరో బెర్త్ కోసం రాజస్థాన్ రాయల్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ...
వెళ్లే వారి కన్నా చేరే వారే ఎక్కువ: కాంగ్రెస్
కోచ్చి: మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తేలికగా తీసుకుంది. జాతీయ రాజకీయ క్షేత్రంలో తమ పార్టీకి అత్యధిక ఆదరణ ఉందని,...