Saturday, May 4, 2024
Home Search

రైల్వే మంత్రి - search results

If you're not happy with the results, please do another search
CM KCR Review on development works in Nizamabad

సమష్టి కృషితోనే అభివృద్ధి ఫలాలు

ఆర్థిక వనరులు, సంపద పెరగడంతో ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి ప్రజలకు అందాల్సిన సౌకర్యాలకై మనమంతా కలసి పనిచేయాలి తెలంగాణలో అన్ని వర్గాలు ఆర్థికంగా బలపడుతున్నాయి రాష్ట్ర అభివృద్ధితోనే ఇవన్నీ సాధ్యమయ్యాయి ప్రభుత్వం నుంచి...
Leaders of Samyukta Kisan Morcha set fire to centre

కేంద్రం దగా.. అన్నదాతలను వంచిస్తున్న మోడీ ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రైతులక ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం దగా చేసిందని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన...
Suspect

రాహుల్ గాంధీని చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్టు

నగ్డా(ఉజ్జయిని): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని చంపేస్తానని బెదిరిస్తూ లేఖ రాసిన వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ ’భారత్ జోడో యాత్ర‘ ఇండోర్‌కు చేరుకోగానే బాంబు పేల్చి రాహుల్‌ను...
Electric charging stations

టిఎస్‌ఐఐసి స్థలాల్లో ఎలక్ట్రిక్ చార్జీంగ్ కేంద్రాల ఏర్పాటు

మంత్రి కెటిఆర్‌కు వినతిపత్రం అందజేసిన రెడ్‌కో చైర్మన్ సతీష్ రెడ్డి సానుకూలంగా స్పందించిన మంత్రి కెటిఆర్ పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాం   మనతెలంగాణ/హైదరాబాద్:  హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జీంగ్ స్టేషన్ల ఏర్పాటుకు...
Singareni is not being privatized:Modi

సింగరేణిని ప్రైవేటీకరించం

మన తెలంగాణ/పెద్దపల్లి/గోదావరిఖని/జ్యోతినగర్ : సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారు.. ఈ విషయంలో కొందరు ప్రజల్లో అబద్ధాలను కూడా ప్రచారం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. సింగరేణిలో 51శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిది.....
Governor Tamilisai visit Komuravelli Temple

కొమురవెల్లి మల్లన్న సన్నిదిలో గవర్నర్

మన తెలంగాణ/కొమురవెల్లిః కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ పురాతనమైన, ఆతిశక్తివంతమైన మల్లికార్జున స్వామిని కార్తీక మాసంలో దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని...

విభజన సమస్యలకు తెరపడేనా?

  23న మరో భేటీకి కేంద్ర హోం శాఖ సన్నద్ధం కేంద్ర ప్రభుత్వం తాను రూపొందించిన చట్టాన్ని తానే తుంగలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని రూపొందించిన కేంద్రం దాన్ని గౌరవించడం లేదు. రాష్ట్రాల విభజన...
PM Modi's visit to AP on 11th of next month

వచ్చే నెల 11న ఎపిలో ప్రధాని మోడీ పర్యటన

విశాఖలో రైల్వే స్టేషన్ నవీకరణ పనులకు శంకుస్థాపన అమరావతి: వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. నవంబర్ 11న విశాఖపట్నంలో రూ. 400 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్...
PM Modi Telangana Tour after Sankranthi

75 వేల మంది యువతకు మోడీ “దీపావళి” గిఫ్ట్

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వేలాది మంది యువతకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీపావళి కానుకలు అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ శనివారం (అక్టోబరు 22) ప్రధాని మోడీ 75 వేల మంది యువతతో...
Errabelli Helps the young man

యువకుడికి అండగా నిలిచిన ఎర్రబెల్లి

మనతెలంగాణ/ హైదరాబాద్ : తొర్రూరుకు చెందిన అబ్బోజు ప్రమోద్‌కుమార్‌కు ఉద్యోగం రాగా.. అతని ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరించిన ప్రైవేట్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి, సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఒప్పించి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి...
PM Modi inaugurates Vande Bharat Express in Una

ఉనాలో ‘వందే భారత్‌’ ఎక్స్‌ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని

సిమ్లా: దేశంలో నాలుగవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును గురువారం హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా రైల్వే స్టేషన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని అంబ్ అందౌరా, న్యూఢిల్లీ...
PM Modi targets Jawaharlal Nehru over Kashmir issue

దేఖో దేఖో షేర్ ఆయా… మోడీని చూసి జనం నినాదాలు

  సిమ్లా : త్వరలో ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటించారు. ఉనాలో గురువారం ఉదయం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించడానికి విచ్చేసిన ఆయనకు అభిమానులు, బీజేపీ శ్రేణులు అపూర్వ స్వాగతం...
Hindi One of the 22 official languages:KTR

హిందీ రుద్దొద్దు

అది జాతీయ భాష కాదు.. 22 అధికారిక భాషల్లో ఒకటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలను హిందీ, ఇంగ్లీష్‌లోనే నిర్వహించడం దుర్మార్గం తీవ్రంగా నష్టపోతున్న ప్రాంతీయ భాషల ఉద్యోగార్థులు మాతృభాషాల్లోనే ఈ పరీక్షలు నిర్వహించాలి ఐఐటి,...
For 276 months ongoing Munirabad- Mahbubnagar Railway route

ఆ రైలు జీవితకాలం ఆలస్యం!

276 నెలలుగా కొనసాగుతున్న మునీరాబాద్- మహబూబ్‌నగర్ రైల్వే మార్గం పనులు ఆలస్యమైన రైల్వే ప్రాజెక్టుల్లో దేశంలో తొలి స్థానం రోడ్డు రవాణా రంగంలో నత్తనడకన 248 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక వెల్లడి హైదరాబాద్ : మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచేందుకు...
4 percent increase in DA for central government employees

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు

న్యూఢిల్లీ : దసరా పండగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం కరవు భత్యం పెంచుతున్నట్టు ప్రకటించింది. 2022 జులై...
Minister Srinivas Goud inauguration midday meal scheme

మన ఊరు మనబడి ద్వారా రూ. 290 కోట్లు

విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలు సాధించాలి పాలమూరుకు జాతీయ హోదాపై కేంద్రం నిర్లక్ష్యం విద్యావ్యవస్థలో అనేకమార్లు వచ్చాయి మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్: తెలంగాణ ఏర్పడిన తర్వాత...
India of contradictions

వైరుధ్యాల భారతదేశం

భారతదేశ 75వ స్వతంత్ర దినోత్సవ సంబరాలను స్వదేశంలోనూ విదేశాలల్లో ఆజాదికా అమృత్ మహోత్సవం పేరుతో ఎంతో హట్టహాసంగా జరుపుకున్నాము కానీ ప్రస్తుతం భారత రాజ్యాంగం నిర్దేశించిన ఆశయాలను సాధించుటలో మాత్రం రాజ్యాంగ విలువలకు...
Modi KTR shocked over Secunderabad accident

సికింద్రాబాద్ ప్రమాదంపై మోడీ, కెటిఆర్ దిగ్భ్రాంతి

హైదరాబాద్: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో ఎనిమిది మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ మంత్రి కెటిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాతో పాటు...
Seven Members dead in Secunderabad Fire accident

సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం: 8 మంది మృతి

హైదరాబాద్: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ ఎదురుగా కూతవేటు దూరంలో ఉన్న రూబీ వేర్ లాడ్జీలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగలు వ్యాపించడంతో ఊపిరాడక 8 మంది చనిపోయారు. ముగ్గురు...
CM KCR slams PM modi

వస్తోంది.. రైతు ఉప్పెన

మోడీ సర్కార్ కొట్టుకుపోవడం ఖాయం మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు మీ విధానాలతో భారతమాత గుండె గాయపడింది 18 నెలల్లో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు మోడీ ఫాసిస్టు ప్రధాని సంస్కరణ...

Latest News