Home Search
రైల్వే మంత్రి - search results
If you're not happy with the results, please do another search
పచ్చని తెలంగాణను పిచ్చోళ్ల చేతిలో పెట్టొద్దు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా పనిచేస్తోందని మంత్రి పురపాలక, ఐటి, పరిశ్రమ శాఖ కెటిఆర్ అన్నారు. మున్సిపాలిటీలు, నగరాలు నుంచి...
మహిళలకు 33% రిజర్వేషన్
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు....
జన వికాసానికి సున్నా
సంపాదకీయం: నిర్మలా సీతారామన్ ఎన్నికల బడ్జెట్ ఎప్పటి మాదిరిగానే జనాభాలో అత్యధిక శాతంగా వున్న అతి పరిమిత ఆదాయాల సాధారణ ప్రజల వికాసానికి కేటాయింపులు అంతంత మాత్రంగానే వున్నాయి. వారి ఆరోగ్య, విద్య...
ఓటరుకు ‘నమో’!
అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 ఏప్రిల్/ మే మాసాల్లో జరగవలసిన సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెట్టిన 202324 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మసిబూసి మారేడు కాయ చేసే...
దివాళా కోరు బడ్జెట్
మన తెలంగాణ /హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం 2023-24వ ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ఆర్ధిక వ్యవస్థను సర్వనాశనం చేసే విధంగా ఉందని, అంతేగాక రాష్ట్రాలను కూడా ఆర్ధికంగా దెబ్బతీసే విధంగా...
ఇది పక్కా రైతు వ్యతిరేక బడ్జెట్
మన తెలంగాణ/ హైదరాబాద్ : కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బిఆర్ఎస్ పార్టమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, లోక్సభలో పార్టీ నేత నామా నాగేశ్వర్రావులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది దేశంలోని అన్ని...
వైద్య రంగంలో మరో ముందడుగు…
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ మెడికల్ హబ్ గా రూపుదిద్దుకొంటోందని, స్థానికంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏర్పాటు కావడం ఈ ప్రాంతానికి మరో ముందడుగు వంటిదని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన...
వలస పాలన అవశేషం దేశానికి అవసరమా?
మన తెలంగాణ/సిరిసిల్లా/హైదరాబాద్: గవర్నర్ల వ్యవస్థ వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు వ్యాఖ్యానించారు. బ్రిటీష్ కాలం నాటి ఈ వ్యవస్థ ప్రస్తుతం...
దక్షిణాదిపై వివక్ష ఎందుకు?
భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. భిన్న భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నా.. మనదంతా ఒకే దేశం. కానీ దేశాన్ని ఏలుతున్న పాలకులు భిన్నత్వాన్ని అణచివేస్తూ, ఏకత్వానికి ముప్పు తలపెడుతున్నారు. ప్రాంతం,...
ప్రాంతీయ భాషలకు పట్టం
మన కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాల భర్తీ కి నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో ప్రాంతీయ భాషలకు అవకాశం కల్పించాలన్న ము ఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష నెరవేరింది. జాతీ య...
ఫిబ్రవరి 13న రాష్ట్రానికి ప్రధాని మోడీ రాక
హైదరాబాద్ ః వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13న రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో...
సికింద్రాబాద్ లో వందే భారత్ రైలు ప్రారంభం….
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో వందేభారత్ రైలు ప్రారంభమైంది. సికింద్రాబాద్-వైజాగ్ మధ్య నడిచే ఈ రైలును ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్సువల్గా ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే...
సబ్సిడీల తగ్గింపు కుట్ర!
మోడీ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఫిబ్రవరి 1 ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్లో ఆహారం, ఎరువులకు ఇచ్చే సబ్సిడీలో రూ. 3.7 లక్షల కోట్ల మేర తగ్గించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియచేస్తున్నాయి....
రూ.7వేల కోట్ల పనులకు శ్రీకారం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతోన్నాయి. ఈనెల 19న హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ దాదాపు రూ. 7 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న...
సంక్రాంతి తర్వాత తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన..
హైదరాబాద్: సంక్రాంతి తర్వాత తెలంగాణలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. ఈనెల 19 లేదా 20 తేదీలలో రాష్ట్రానికి ప్రధాని మోడీ వచ్చే అవకాశం ఉంది. దక్షిణ...
బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విసుగు… బిఆర్ఎస్ వైపు…యువత చూపు
హైదరాబాద్ : బిజెపి పాలనతో విసుగు చెందిన యువత టీఆర్ఎస్వైపు మొగ్గుచూపుతున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మున్సిపల్ పరిధి లోని వార్డ్...
తీగలగుట్టపల్లి రోడ్ ఓవర్ బ్రిడ్జి పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
కరీంనగర్ : కరీంనగర్ పట్టణం తీగలగుట్టపల్లి వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈ ప్రాంత ఎంపి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆర్ఓబి...
ప్రభుత్వరంగ సంస్థల దీనస్థితి
జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, పివి నరసింహారావు తమ పరిపాలనలో దేశంలో వందల సంఖ్యలో ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి, జాతి అభివృద్ధిలో తమ వంతు కృషి...
కేంద్రం కక్ష సాధింపు
చేతిలో కత్తి వున్నవాడికి బుర్రలేకపోతే ఎటువంటి అనర్థాలు జరుగుతాయో ఊహకందని విషయం కాదు. దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వ సారథులకే మెదడు కొరవడితే ఇంకా ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తాయో ఇటీవల వార్తలకెకిన రెండు విపరీత...
కోచ్.. తూచ్
హైదరాబాద్: తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ అన్యాయం చేస్తూనే ఉన్నా రు. తెలంగాణ నుంచి ప్రాజెక్టులను తన సొంత రాష్ట్రం గుజరాత్కు తరలిస్తున్న మోడీ మరోమారు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పూర్తిగా విస్మరించారు....