Home Search
ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ - search results
If you're not happy with the results, please do another search
గ్రీన్ ఛాలెంజ్లో రక్షణశాఖ మంత్రి సాంకేతిక సలహాదారు సతీష్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆయన దేశం గర్వించే శాస్త్రవేత్త, తన విజనరీ ఆలోచనలతో దేశానికి రక్షణ, అంతరిక్ష రంగంలో చారిత్రక విజయాలను అందించిన మేధావి, భారత రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు డాక్టర్ జి.సతీశ్...
అంతా ఇలా చేస్తే…హరిత భారతమే
మన తెలంగాణ/హైదరాబాద్ : ‘మనమందరం కలిసి పని చేస్తే, భూమిపై మనం సాధించలేనిదంటూ లేదనే నా ఆశయానికి జోగినిపల్లి సంతోష్ కుమార్ ఒక ప్రతీరూపంగా కనిపించారన్నారు‘ ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్ మెంటల్ ప్రొగ్రాం మాజీ...
అమ్మలోని మొదటి అక్షరం ‘అ’.. నాన్నలోని చివరి అక్షరం ‘న్న’ కలిపితే నా ‘అన్న’..
అమ్మలోని మొదటి అక్షరం ‘అ’.. నాన్నలోని చివరి అక్షరం ‘న్న’ కలిపితే నా ‘అన్న’.. : ఎంఎల్సి కల్వకుంట్ల కవిత ఎమోషనల్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాఖీ పండుగ అంటేనే అనుబంధాలకు ప్రతీక....
మూగజీవాల మనసెరిగినవాడు
ఎంపి సంతోష్కుమార్ తీసిన ఫొటోలు అద్భుతం
జోగినిపల్లి పుస్తకం వింగ్స్ ఆఫ్ పాషన్ను ఆవిష్కరించిన అనంతరం గ్లోబల్ స్టార్ రాంచరణ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయం, ప్రజాసేవలో ఉంటూ కళల పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తులు...
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను తమ బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందని బాగుండాలమ్మ ఆల్భమ్ బృందం అభిప్రాయపడింది. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నిజాం వైద్య విజ్ఞాన సంస్థలో శనివారం ఉదయం 8 గంటలకు హాస్పిటల్ ఆవరణలో డైరెక్టర్ బీరప్ప,...
గ్రీన్ ఛాలెంజ్లో చైల్డ్ ఆర్టిస్ట్ ధృవన్
హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విమానం, పుష్ప చైల్డ్ ఆర్టిస్ట్ ధృవన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ధృవన్ మాట్లాడుతూ సంతోష్ అంకుల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో...
మానవ మనుగడకు చెట్లు జీవనాడి
కెటిఆర్ జన్మదినం సందర్భంగా ఢిల్లీలో మొక్కలు నాటిన తెలంగాణ ఎంపీలు
హైదరాబాద్ : మానవ మనుగడకు చెట్లు జీవనాడుల అని బిఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కె. కేశవరావు అన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,...
బ్రహ్మకుమారీస్ కల్పతరువు -2 ప్రారంభం
హైదరాబాద్ : బ్రహ్మకుమారీలు కల్వతరువు పేరిట మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్నారు. యోగా, ఆధ్యాత్మికతను ప్రజలకు...
ప్రకృతి పరిరక్షణ అభినందనీయం : కైలాష్ సత్యార్ధి
ఐఐఐటి క్యాంపస్లో మొక్కలు నాటిన కైలాష్ సత్యార్థి, ఎంపి సంతోష్కుమార్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో మొక్కలను నాటిన ప్రముఖులు
హైదరాబాద్ : ప్రకృతి పరిరక్షణ కోసం, భవిష్యత్ తరాల బాగు కోసం యువ పార్లమెంటేరియన్ పనిచేయడం...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్
మొక్కలు నాటిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంత్
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్...
కొండగట్టు ఫారెస్ట్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి
మెదక్: గ్రీన్ ఇండియా హారితహారంలో భాగంగా కొండగట్టు ఫారెస్ట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, ఎంపి జోగినిపల్లి సంతోష్కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో...
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం కొండగట్టుకు వెళ్తుండగా మార్గమధ్యలో కరీంనగర్ లోని డ్యాం సమీపంలో ఫిల్టర్ బెడ్స్ వద్ద మంత్రి...
లిమ్కా బుక్లో గ్రీన్ ఛాలెంజ్
హైదరాబాద్: అత్యధిక మొక్కలు నాటిన సంస్థగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్లో చోటు లభించింది. గతంలో కేవలం ఒక గంట సమయంలో అత్యధిక మొక్కలు నాటిన రికార్డును కూడా గ్రీన్...
గ్రీన్ ఇండియా చాలెంజ్ కు మహారాష్ట్రలో విశేష స్పందన
ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం అద్భుతమని కొనియాడిన మరాఠీలు
గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రం పండరీపురం విఠలేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన తులసి మొక్కల పంపిణీ
ముంబయి: ప్రకృతి-సంస్కృతి రెండే మన...
హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్తో అంతటా పచ్చదనం పరిఢవిల్లింది !
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ వెల్లడి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉప్పల్ భగవత్ హెచ్ఎండిఎ లే ఔట్ లో తెలంగాణ హరితోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో...
పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం అవసరం
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ కోరారు. శనివారం మహాశివరాత్రి పురస్కరించుకుని కోయంబత్తూరులోని...
హరిత భారతం.. అందరి లక్ష్యం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆలోచనలను ఆశయాలుగా మార్చి వాటి సాధనకు కృషి చేయటం ఉద్యమకాలం నుంచి సిఎం కెసిఆర్ ఆచరణలో పెట్టారని, అదే స్ఫూర్తి నుంచి ప్రేరణ పొందుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్...
మొక్కలు నాటిన నటి కావ్య కళ్యాణ్రామ్…
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో బాగంగా జూబ్లీహిల్స్ లో నటి కావ్య కళ్యాణ్ రామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నటి...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖర్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో బాగంగా టిఎస్పిఎస్సి మెంబర్ డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖర్ రావు మొక్కలు...