Home Search
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్ర పోలీసు శాఖ పనితీరు భేష్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్డౌన్ సందర్భంగా పోలీస్ శాఖ చేపట్టిన చర్యలు, వస్తువుల పంపిణీ, కం టైన్మెంట్ ప్రాంతాల్లో కట్టడి, కరోనా ఆస్పత్రులు, ఐసొలేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు, మెడికల్ సిబ్బంది భద్రత,...
ప్రజారోగ్యం పట్టని కేంద్ర పద్దు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్ధిక మాంద్యం కారణంగా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. రాష్ట్రాలపై కూడా దీని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా వనరుల కొరత ఉన్న రాష్ట్రాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది....
24 గంటల్లో 600 కొత్త కోవిడ్ కేసులు నమోదు
హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 600కు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి.తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య...
225 రోజుల్లో అత్యధికంగా 797 కొత్త కోవిడ్ కేసులు
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. 225 రోజుల్లో అత్యధికంగా 797 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్ కారణంగా ఐదు కొత్త మరణాలు సంభవించాయి. కేరళలో...
14 నెలల చిన్నారికి కరోనా.. నీలోఫర్ వైద్యులు అప్రమత్తం
హైదరాబాద్ నాంపల్లి ఆగాపురకు చెందిన 14 నెలల చిన్నారికి కరోనా మహామ్మారి సోకింది. చిన్నారికి కరోనా వచ్చినట్లు నీలోఫర్ వైద్యుల నిర్ధారణ చేశారు. నిమోనియాతో ఆస్పత్రికి వచ్చిన చిన్నారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు...
దేశంలో కొత్తగా 341 కరోనా కేసులు.. 292 కేరళకు చెందినవే
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా సబ్ వెరియంట్ JN-1 ప్రంపచాన్ని వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 341 కరోనా కేసులు నమోదయ్యాయని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ...
రాందేవ్ బాబాకు షాక్…. తప్పుడు యాడ్స్ చేస్తే రూ. కోటి జరిమానా
ఢిల్లీ: వ్యాధిని నయం చేస్తామని తప్పుడు యాడ్స్ చేస్తే ప్రతి ఉత్పత్తిపై కోటి రూపాయలు జరిమానా విధిస్తామని యోగా గురువు రాందేవ్ను సుప్రీం కోర్టు హెచ్చరించింది. యోగా గురువు రామ్దేవ్ స్థాపించిన పతంజలి...
చక్కెర వ్యాధికి 14 రోజుల నయపు మందు
న్యూఢిల్లీ : చక్కెర ఉందా? మూలిక ముందులతో పక్షంరోజులలో ఈ వ్యాధి నయం అవుతుందని ఇటీవలి అధ్యయనంలో తేల్చారు. జిబిఆర్ వనమూలిక ఔషధం మధుమేహం కట్టడి చేసే దివ్యౌషధం అవుతుందని అధ్యయనంలో తెలిపారు....
భారత్లో తగ్గిన క్రియాశీలక కోవిడ్ కేసులు!
న్యూఢిల్లీ: గత 24 గంటల్లో కొత్త కరోనా వైరస్ కేసులు 169 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.49 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా శుక్రవారం పేర్కొంది....
భారత్లో కొవిడ్-19 కేసులు, ఒమిక్రాన్ వేరియంట్ తగ్గుముఖం!
న్యూఢిల్లీ: భారత్లో కొవిడ్-19 కేసులు గత 24 గంటల్లో గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కేవలం 234 సాంక్రమిక కేసులే రిపోర్టయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం పేర్కొంది. క్రియాశీలక కేసులు 3,502కు...
కొవిడ్: టాప్ త్రీ లో కేరళ, తమిళనాడు, తెలంగాణ
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న2020-21 సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ రూపొందిన వార్షిక ఆరోగ్య సూచీలో దక్షిణాది రాష్ట్రాలయిన కేరళ, తమిళనాడు, తెలంగాణలు పెద్ద రాష్ట్రాల కేటగిరీలో తొలి మూడు...
భారత్లో 756 కొత్త కరోనా కేసులు..
న్యూఢిల్లీ: భారత్లో గడిచిన 24 గంటల్లో 756 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనాతో మరో ఎనిమిది మంది బాధితులు మరణించినట్లు పేర్కొంది. తాజా కేసులతో...
భారత్లో కొత్తగా 782 కరోనా కేసులు నమోదు..
న్యూఢిల్లీ: భారత్లో గడిచిన 24 గంటల్లో 782 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనాతో మరో ఆరుగురు బాధితులు మరణించినట్లు పేర్కొంది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా...
గడిచిన 24 గంటల్లో 3,720 కేసులు నమోదు..
న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,720 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా 20మంది ప్రాణాలు కోల్పోగా.. 7,698 మంది...
దేశంలో కొత్తగా 10,112 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో నిన్నటివరకు భయపెట్టిన రోజువారీ కరోనా కేసులు ఆదివారం కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో 1,43,899 కోవిడ్ పరీక్షలు చేయగా, 10,112 మందికి కరోనా వైరస్ సోకింది. ఆదివారం...
భారత్లో 24 గంటల్లో 10093 కోవిడ్ కేసులు!
న్యూఢిల్లీ: భారత్లో కొత్తగా కరోనా వైరస్ సంక్రమణ 10093 చోటుచేసుకున్నాయి. దీంతో క్రియాశీలక కేసుల సంఖ్య 57542కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ఆదివారం పేర్కొంది. కొత్తగా 23 మంది...
భారత్ లో పెరుగుతున్న కరోనా.. కొత్త కేసులు 10,093
హైదరాబాద్: భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,093 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో క్రియాశీలక కేసుల సంఖ్య 57000లకు...
దేశంలో కొత్తగా 10,753 కరోనా కేసులు
హైదరాబాద్: దేశంలో కరోనా కోరలు చాస్తోంది. దేశ వ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 10,753 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 27మంది మృతి చెందారు. దేశంలో క్రయాశీలక కేసుల...
దేశంలో మళ్లీ ముదురుతున్న కరోనా.. భారీగా కేసులు నమోదు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో గురువారం 10,158 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 30 శాతం ఎక్కువ. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం...
918 కొత్త కొవిడ్ కేసులు
నాలుగు మరణాలు నమోదు!
పాజిటివిటీ 2.08 శాతంగా నమోదయింది.
న్యూఢిల్లీ: సోమవారం నవీకరించబడిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారత దేశంలో ఒకే రోజు 918 తాజా కరోనావైరస్ కేసులు పెరిగాయి, కాగా...