Home Search
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ - search results
If you're not happy with the results, please do another search
హర్యానా, కర్నాటకలో రెండు ఇన్ఫ్లూయెంజా మరణాలు
బెంగళూరు: హెచ్3ఎన్2 వైరస్ కారణంగా వచ్చిన ఇన్ప్లూయెంజా వ్యాధి వల్ల దేశంలో ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఒకరు హర్యానాలో చనిపోతే, మరొకరు కర్నాటకలో చనిపోయారు....
భారత్లో 201 కొత్త కోవిడ్ కేసులు!
3397కు పెరిగిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కొత్తగా 201 కరోనా సంక్రమణ కేసులు పెరిగాయి. దీంతో కరోనా కేసుల మొత్తం సంఖ్య 4.46 కోట్లకు చేరింది. కాగా ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3397కు...
భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్కు ఆమోదం
‘కో-విన్’ లో కూడా లభించనుంది!
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారత్ బయోటెక్ కంపెనీ రూపొందించిన ఇంట్రా నాసల్ కోవిడ్ వ్యాక్సిన్కు ఆమోదం తెలిపింది. 18 ఏళ్ల పైబడిన వారికి బూస్టర్ డోస్గా...
దేశంలో తాజాగా 176 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 176 కొవిడ్-19 కేసులు వెలుగుచూశాయి. దీంతో భారత్ కరోనా కేసుల సంఖ్య 44675952కు చేరుకుంది. కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 3552కు తగ్గిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ...
దేశంలో కొత్తగా 1326 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 1,326 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో, భారత్ లో కోవిడ్-19 కేసుల సంఖ్య 4,46,53,592కి...
భారత్లో మరో 4,912 కరోనా కేసులు
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం గడిచిన 24 గంటల్లో 4,912 కొత్త కరోనా వైరస్ నమోదయ్యాయి. దీంతో భారత్లో కోవిడ్-19 కేసుల సంఖ్య 4,45,63,337కి పెరిగింది. క్రియాశీల...
గత 24 గంటల్లో 8,586 తాజా కొవిడ్-19 కేసులు
96,506కి తగ్గిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: భారత్లో గడిచిన 24 గంటల్లో 8,586 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం (ఆగస్టు 23) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పంచుకున్న డేటా ప్రకారం, మొత్తం...
దేశంలో కొత్తగా 9,531 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,531 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. అదే సమయంలో 11,726 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి...
వచ్చే ఐదేళ్లలో పిజి మెడికల్ సీట్లను రెట్టింపు చేయాలనుకుంటున్న ప్రభుత్వం
న్యూఢిల్లీ: భారతదేశంలో ఎంబిబిఎస్ వైద్యుల సంఖ్య ఎక్కువగా ఉంటోందన్న ఆందోళనల మధ్య, వచ్చే ఐదేళ్లలో వైద్యరంగంలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ (పిజి) సీట్ల సంఖ్యను రెట్టింపు చేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకమైన ప్రణాళికపై...
దేశంలో కొత్తగా 16,561 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు నిన్నటితో పోల్చితో నేడు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 16,561 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42,23,557కి...
దేశంలో కొత్తగా 16,299 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 16,299 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. అదే సమయంలో 19,431 మంది బాధితులు ఈ మహమ్మారి నుంచి కోలుకుని...
దేశంలో కొత్తగా 12,751 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,751 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 16,412 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు....
దేశంలో కొత్తగా 20,044 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 20,044 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 56 మంది మరణించారు. తాజాగా 18,301...
రెండో డోసు బూస్టర్ గడువు కుదింపు
ఇకపై ఆరునెలల విరామం చాలు
న్యూఢిల్లీ : కొవిడ్ వ్యాక్సిన్ డోస్ల మధ్య విరామాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సవరించింది. టీకాల రెండో డోస్కు, మూడో డోస్ లేదా ప్రికాషన్ డోస్లకు ఉన్న మధ్యస్థ...
మళ్లీ కరోనా?
దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తున్న సూచనలు రోజు రోజుకీ బలపడుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ప్రభుత్వం తరపు నుంచి హెచ్చరికలూ వస్తున్నాయి. విమాన ప్రయాణికులు విధిగా మాస్క్లు ధరించాలన్న ఆజ్ఞలు జారీ...
దేశంలో కొత్తగా 8,582 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం ఇండియాలో 8,582 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మరో నాలుగు...
దేశంలో కొత్తగా 3,962 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉదృతి మళ్లీ పెరుగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,962 కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 26 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 2,697...
కొత్తగా 1247 కరోనా కేసులు….
ఢిల్లీ: భారత దేశంలో నిన్నటి పోల్చితే ఇవాళ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1247 కేసులు నమోదు కాగా ఒకరు దుర్మరణం చెందారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ...
భారత్ లో 24 గంటల్లో 949 కొత్త కొవిడ్ కేసులు
6 మరణాలు నమోదు
న్యూఢిల్లీ: భారతదేశంలో ఈరోజు 949 కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి, దీంతో కరోనావైరస్ సంఖ్య 4,30,39,974కి చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో...
గుజరాత్లో తొలి ఎక్స్ఇ వేరియంట్ కేసు
ముంబయినుంచి వడోదర వచ్చిన వ్యక్తిలో గుర్తింపు
అహ్మదాబాద్: దేశంలో కరోనామహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తున్నసమయంలో కొత్త వేరియంట్ ‘ఎక్స్ఇ’ కలకలం సృష్ట్టిస్తోంది. ఇటీవల ముంబయిలోని ఓ మహిళకు ఎక్స్ఇ వేరింట్ సోకినట్లు వార్తలు...