Saturday, June 8, 2024
Home Search

కేంద్ర రైల్వే మంత్రి - search results

If you're not happy with the results, please do another search
CM KCR inaugurated the Railway Bogies and Coaches

దేశంలోనే అతిపెద్ద రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ తెలంగాణలోనే

సంగారెడ్డి: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ సామాజిక గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) ప్రారంభించారు. 145 ఎకరాల విస్తీర్ణంలో రూ.1450 కోట్లతో నిర్మించిన అత్యాధునిక హౌసింగ్...

తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం మొండిచెయ్యి

మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సందర్శించిన ఎంపి రంజిత్‌రెడ్డి శంకర్‌పల్లి: కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు మొండిచేయి చూపిస్తుందని, పాలమూరురంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదాను ఇవ్వాలని చేవెళ్ల ఎంపీ రంజిత్...

అప్పన్నపల్లి రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జిని 12 నెలల్లోనే పూర్తి చేశాం

మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని అప్పన్నపల్లి వద్ద రూ. 30 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండవ రైల్వే ఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్...
Center regular cooperation to State Government: Kishan Reddy

తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం నిరంతర సహకారం

కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల శాతం పెరిగింది మోడీ సర్కార్ వివిధ శాఖల నుంచి రూ. 5 లక్షల కోట్లు అందజేసింది రిపోర్టు టు పీపుల్ పేరుతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసిన కేంద్ర...
Kishan Reddy Rozgar Mela

ఉద్యోగ కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి: కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి

హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ఒక వైపు నైపుణ్యాభివృద్ధి చేపడుతూనే మరోవైపు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉపాధి కల్పనకు బాటలు వేస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం లోయర్‌ట్యాంక్‌బండ్‌లో పింగళి వెంకట్రామిరెడ్డి హాల్...
Wrestlers resumed jobs in Railways

రైల్వే విధుల్లోకి రెజ్లర్లు

 ఉద్యమం కొనసాగుతుందని స్పష్టీకరణ  తప్పుడు వార్తలు అనుచితం  సరికొత్త వ్యూహరచనతో ఆందోళనకు పథకం న్యూఢిల్లీ : దేశ రాజధాని కేంద్రంగా చేసుకుని ఉద్యమిస్తున్న రెజ్లర్లలో ప్రముఖ రెజ్లర్లు సాక్షి మాలిక్, వినీష్ ఫోగాట్, బజ్‌రంగ్ పునియాలు...
Vande Bharat Express crosses restored track in Balasore

నెత్తురోడిన చోట కొత్త పట్టాలపై వందేభారత్.. రైల్వే మంత్రి భావోద్వేగం

బాలాసోర్: ఒడిషాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్ జిల్లాలోని రైలు మార్గం మీదుగా పునరుద్ధరించిన పట్టాలపై సోమవారం వందేభారత్ రైలు వెళ్లింది. ఈ తొలి హైస్పీడ్ ప్యాసింజర్ రైలు హౌరా పురి...

రైల్వే శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: బోయినపల్లి వినోద్‌కుమార్

హైదరాబాద్: రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కేంద్ర...
Rail accident in Odisha

ఒడిషా దుర్ఘటనపై కేంద్రం పట్టాలు తప్పినరీతి ప్రకటనలు

న్యూఢిల్లీ : శుక్రవారం రాత్రి ఒడిషాలో కోరమండల్, బెంగళూరు హౌరా యశ్వంతపూర్ , గూడ్స్‌రైళ్ల ఘోర ప్రమాదం తరువాతి దశలో కేంద్రం ఆధీనంలోని రైల్వే మంత్రిత్వశాఖ వివిధ దశలలో వెలువరించిన ప్రకటనలు గందరగోళానికి...

రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు: రైల్వే మంత్రి

భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన 18 గంటల తర్వాత ప్రమాద స్థలి వద్ద పునరుద్ధరణ పనులు ప్రారంభమైనట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం...

అగ్నివీరులకు రైల్వే భారీ రాయితీలు

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఉద్యోగ కల్పన సంస్థ అయిన రైల్వేలు అగ్నివీరులకు భారీ తాయిలాలు ప్రకటించింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటాలో లెవల్ 1పోస్టుల్లో పది శాతం అలాగే లెవల్2 పోస్టులు, అంతకు పైబడిన...

కరీంనగర్ -హసన్‌పర్తి రైల్వేలైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : ఉత్తర తెలంగాణ జిల్లాల వాసులకు శుభవార్త. దశాబ్దాలకు పైగా పెండింగ్‌లో ఉన్న కరీంనగర్ - హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. అందులో...

తెలంగాణ పై కేంద్రం సవతి తల్లి ప్రేమ: ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్ : నిర్మల్ పురపాలక సంఘం సర్వసభ్య అత్యసర సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే  సిఎం కెసిఆర్ నిర్మల్‌ జిల్లాకు రానున్నారని, నిర్మల్ మున్సిపాలిటి అభివృద్దికి రూ....
Harish Rao tweet on BRS 23rd Plenary Meeting

విషం చిమ్మడానికే మోడీ వచ్చారు: మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి రాలేదని, విషం చిమ్మడానికే వచ్చారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్ర ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రం సహకరించడంలేదని ఆయన...
KCR is Telangana CM for the third time: Minister KTR

తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలి? : మంత్రి కెటిఆర్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాష్ట్ర ఐటిపురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు ఇవ్వనని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు....
Alert for railway passengers: many trains cancelled

రైల్వేకు భారీగా పెరిగిన కేటాయింపులు

న్యూఢిల్లీ: బడ్జెట్‌లో రైల్వేకు ఈ సారి ఎన్నడూ లేని విధంగా కేంద్రం భారీ కేటాయింపులు జరిపింది. గత బడ్జెట్‌లో రైల్వేకు రూ. 1.4 లక్షల కోట్లు కేటాయించగా ఈ సారి బడ్జెట్‌లో ఏకంగా...
Gold and silver prices hike

రైల్వేలకు రూ.2.4 లక్షల కోట్లు: సీతారామన్

ఢిల్లీ: రైల్వేల కోసం రూ.2.4 లక్షల కోట్లు కేటాయించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రైల్వేలో 2013-14 సంవత్సరం తరువాత ఈ బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు జరిగాయన్నారు. బడ్జెట్...

నిరంతర అభివృద్ది, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి కెటిఆర్

  అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐ.టీ, పురపాలక శాఖామాత్యులు కే. తారకరామారావు స్పష్టం చేశారు. శనివారం ఆయన...

తీగలగుట్టపల్లి రోడ్ ఓవర్ బ్రిడ్జి పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కరీంనగర్ : కరీంనగర్ పట్టణం తీగలగుట్టపల్లి వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈ ప్రాంత ఎంపి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆర్‌ఓబి...

సంక్షేమం,అభివృద్ది అమలు లో రోల్ మోడల్ గా తెలంగాణ : మంత్రి హరీష్ రావు

  మర్రి గూడ: తెలంగాణ రాష్ట్రం సంక్షేమ,అభివృద్ది కార్యక్రమాల అమలు లో దేశానికి రోల్ మోడల్ గా వుందని,ఇతర రాష్ట్రాలు,కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేరు మార్చి రాష్ట్ర...

Latest News