Home Search
కేంద్ర రైల్వే మంత్రి - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర రైల్వే మంత్రికి కెటిఆర్ సలహా!
హైదరాబాద్: కరోనా వైరస్ 2020 మారిలో వ్యాపించడంతో రైల్వేస్ దాదాపు 4 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఇచ్చే కన్సెషన్లను రద్దు చేసి వారు టిక్కెటు పూర్తి ఫేర్ను చెల్లించేలా చేసింది. ఈ...
రైల్వే శాఖ మంత్రికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్: మహబూబ్నగర్, షాద్నగర్ రైల్వే స్టేషన్లలో రైళ్ల స్టాప్నకు సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనలో భాగంగా రూ.1,410...
పదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చింది రూ.9 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆయన సవాల్ విసిరారు....
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మత కలహాలు
కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్
కాంగ్రెస్, ఎంఐఎం కలిసి కుట్రలు చేస్తున్నాయి
సికింద్రాబాద్ రోడ్షోలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మతకలహాలు, అవినీతి కుంభకోణాలేనని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన...
2026లో బుల్లెట్ రైలు పరుగులు: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: దేశంలో బుల్లెట్ రైలు 2026 నాటికి పట్టాలపై పరుగులు పెడుతుందని కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు అందుబాటు లోకి వస్తుందన్న ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో...
చర్లపల్లి రైల్వేస్టేషన్కు పి.వి పేరు పెట్టాలి
ప్రస్తుతం దేశంలోని నగరాలకు, విశ్వవిద్యాలయాలకు, రైల్వేస్టేషన్లకు, విమానాశ్రయాలకు స్వాతంత్య్ర సమర యోధులు, జాతీయ నాయకుల పేర్లు పెట్టడం జరుగుతున్నది. ఉత్తరప్రదేశ్లోని నగరాలు అలహాబాద్కు ప్రాచీన నామం ప్రయాగరాజ్ అని, ఇతర నగరాలకు కూడా...
రానున్న కాలంలో వెయ్యి అమృత్ భారత్ రైళ్ల తయారీ : రైల్వే మంత్రి వైష్ణవ్
న్యూఢిల్లీ : రానున్న సంవత్సరాల్లో భారత్ వెయ్యి అమృత్ భారత్ రైళ్లను తయారు చేయగలుగుతుందని , గంటకు 250 కిమీ వేగంతో ఇవి నడుస్తాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం...
మోడీ ఆదేశంతోనే కొమురవెల్లి రైల్వే స్టేషన్
కొమురవెల్లి రైల్వే స్టేషన్ హాల్ట్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో దాదాపు రూ.30 వేల కోట్ల వ్యయంతో రైల్వే అభివృద్ధి...
తెలంగాణలో త్వరలో కొత్త రైల్వే లైన్
హైదరాబాద్: ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు తక్కువ సమయంలో చేరుకోవడానికి రైల్వే ట్రాక్ మొదలు కానుంది. తెలంగాణలో త్వరలో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానున్నందున రెండు...
తెలంగాణలో రైల్వేపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి: అశ్విని వైష్ణవ్
న్యూఢిల్లీ: కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్ను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ మీడియా సమావేశం నిర్వహించారు. 2009 నుంచి 2014...
బిజెపి నాయకులు, కార్యకర్తలు కసితో పని చేయాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్: నాయకులు, కార్యకర్తలంతా తమ తమ బూత్లలో తాము గెలవాలి అనే కసితో పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో శనివారం మాజీ ఎంపీ కొండా...
తెలంగాణ రావాల్సిన హక్కుల కోసం ఎన్నడు కేంద్రం దగ్గర రాజీ పడలేదదు
హైదరాబాద్ : తెలంగాణ హక్కుల విషయంలో కేంద్రం వద్ద కెసిఆర్ ప్రభుత్వం ఎన్నడూ రాజీ పడలేదని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి...
వంద మంది రైల్వే ఉద్యోగులకు ‘అతి విశిష్ట రైలు సేవా పురస్కారం’ ప్రదానం
మన తెలంగాణ / హైదరాబాద్ : వివిధ విభాగాల్లో సేవలందించిన 100 మంది రైల్వే ఉద్యోగులకు ‘ అతి విశిష్ట రైలు సేవా పురస్కార్’ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్...
కేంద్ర ఉద్యోగుల డిఎ 4 శాతం పెంపు
న్యూఢిల్లీ ః కేంద్ర ప్రభుత్వోద్యోగుల డిఎలో 4 శాతం పెంపుదల, రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ నిర్ణయాలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన...
ప్రధానమంత్రి మోడీ ఎన్నికల వరాలు
రాష్ట్రానికి పసుపు బోర్డు,
కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు
మన తెలంగాణ/ హైదరాబాద్/ మహబూబ్నగర్ బ్యూరో : రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు, కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ...
రాష్ట్రంలో రూ.83,543కోట్ల రైల్వే ప్రాజెక్టులు
హైదరాబాద్ : మైదాన ప్రాం తాల్లో అతి తక్కువ రైల్వే నెట్వర్క్ తెలంగాణ రా ష్ట్రంలో ఉందని.. అందుకు అనుగుణంగా భారీ గా విస్తరించేందుకు పలు ప్రాజెక్టు చేపడుతున్నామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర...
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన.. 22మంది దుర్మరణం
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన.. 22మంది దుర్మరణం
మిజోరాంలో దుర్ఘటన
మృతుల్లో అత్యధికులు బెంగాల్కు చెందిన వారే
ప్రధాని మోడీ, సిఎం థంగా తీవ్ర సంతాపం
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన రైల్వే
ఐజ్వాల్: మిజోరాంలో...
అత్యధిక ‘అవినీతి’ ఫిర్యాదులు కేంద్ర హోంశాఖపైనే: సివిసి నివేదిక
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా హోం మంత్రిత్వశాఖ లోనే వచ్చాయని వెల్లడైంది. తర్వాతి స్థానాల్లో భారతీయ రైల్వే, బ్యాంకులు ఉన్నాయని తేలింది. గత ఏడాదిలో వచ్చిన...
ఏడు బహుళ ట్రాక్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఏడు బహుళ ట్రాక్ (మల్టీ ట్రాకింగ్ )ప్రాజెక్టులకు కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం వెల్లడించారు. ఇందుకోసం దాదాపు...
శుభవార్త: విశ్వకర్మ పథకానికి కేంద్ర కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ : సంప్రదాయ వృత్తుల్లో నైపుణ్యం గల వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ. 13 వేల కోట్ల వ్యయంతో దాదాపు 30 లక్షల మంది వృత్తి పనివారికి , వారి...