Home Search
ఘజియాబాద్ - search results
If you're not happy with the results, please do another search
అప్పు ఇచ్చిన పాపానికి శవమై తేలాడు
లక్నో: హిందీ సినిమా ఆధారంగా 60 లక్షల రూపాయల అప్పు ఇచ్చిన వ్యక్తిని హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మోడీనగర్లో ఉమేష్...
ఇంట్లో కిరాయికి ఉన్న వ్యక్తిని మూడు ముక్కలు చేసి కాలువల్లో పారేసి..
ఘజియాబాద్ (యూపి): ఇంట్లో కిరాయికి ఉంటున్న వ్యక్తిని హత్య చేయడమేకాక, శరీరాన్ని మూడు ముక్కలు చేసి కాలువల్లో పారేసిన ఘోర సంఘటనకు సంబంధించి నిందితుడు ఉమేష్ శర్మను ఎట్టకేలకు రెండు నెలల తరువాత...
హత్యచేసి తప్పించుకోవాలనుకున్న తల్లిని పట్టించిన కూతురు
లక్నో: ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఒక మహిళ తన భర్తను హత్య చేసింది. అయితే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా నమ్మించేందుకు ప్రయత్నించగా , చివరకు కుమార్తె అసలు విషయం చెప్పడంతో పోలీసులు నిందితురాలిని...
డిజినల్ ఇండియా సిఈఓ అరెస్ట్
పేజీల స్కానింగ్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు
బాధితుల నుంచి డిపాజిట్లు తీసుకున్న నిందితుడు
ఇంటి వద్ద ఉండే నెలకు రూ.50వేలు సంపాదించవచ్చని ఆశచూపాడు
రూ.15కోట్లు వసూలు చేసి పరార్
వివరాలు వెల్లడించిని సిసిఎస్ జాయింట్ సిపి గజారావు...
భర్తను చంపి ప్రియుడి ఇంట్లో పాతిపెట్టి…. నాలుగేళ్ల తరువాత
లక్నో: భర్తను భార్య చంపి ప్రియుడి ఇంట్లో మృతదేహాన్ని పూడ్చి పెట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలో జరిగింది. నాలుగు సంవత్సరాల తరువాత నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్...
కుక్కను ఉరేసి చంపిన యువకులు
లక్నో: ఇద్దరు యువకులు కుక్కను ఉరేసి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో జరిగింది. ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ట్రోనికా...
ఆరో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారం… అరెస్టు
లక్నో న్యూస్: ఆరో తరగతి విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపాల్ అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రిన్సిపాల్ను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు....
భార్య మృతదేహాన్ని పొదల్లో పడేసి…. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు…
లక్నో: భార్యను చంపి మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి ఎస్పి ఎదుట భర్త లొంగిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సద్దామ్ అనే...
నిషేధం ఉన్నా ఢిల్లీలో పెరగనున్న టపాసుల మోత
న్యూఢిల్లీ: దీపావళి పండుగ నాడు ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సిఆర్)లో గడచిన ఐదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ప్రజలు అత్యధికంగా బాణసంచా కాల్చనున్నట్లు ఒక సర్వే చెబుతోంది. ఈ ప్రాంతాలలో నివసించే ప్రతి ఐదు...
హైదరాబాద్లో 3 కిచెన్ గ్యాలరీలను ప్రారంభించిన హింద్వేర్ స్మార్ట్ అప్లయెన్సస్
హైదరాబాద్: వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ను అందుకోవడంలో భాగంగా తమ రిటైల్ విస్తరణ వ్యూహానికి అనుగుణంగా హింద్వేర్ స్మార్ట్ అప్లయెన్సస్ ఇటీవలనే మూడు కిచెన్ గ్యాలరీలను హైదరాబాద్లో ప్రారంభించింది. తద్వారా భారతదేశవ్యాప్తంగా తమ...
వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి రెండేళ్ల జైలు శిక్ష
లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. ఒక జైలర్ను పిస్తోల్తో బెదిరించిన కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఈమేరకు తీర్పును వెలువరించింది. గత ఏడాది...
టీచర్ ను చంపిన స్నేహితులు
లక్నో: టూర్కు సగం ఖర్చులు పెట్టుకోవడంలేదని ఓ టీచర్ను స్నేహితులు కొట్టి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్టం ఘజియాబాద్లో జరిగింది. బాఘ్పట్ ప్రాంతానికి చెందిన అదేశ్ త్యాగి అనే టీచర్ మురదానగర్లో...
పేటిఎం, ఇతర చెల్లింపు గేట్వేలలో రూ. 46 కోట్ల నిధులను స్తంభింపజేసిన ఈడి
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ నిధులను స్తంభింపజేశారు
న్యూఢిల్లీ: చైనీస్ నియంత్రణలో ఉన్న లోన్ యాప్లు, ఇన్వెస్ట్మెంట్ టోకెన్లపై ఈ వారం దాడులు జరిపిన తర్వాత చెల్లింపు గేట్వేలు ఈజ్ బజ్,రేజర్ పే,...
లాకర్లో సిబిఐకి ఏమీ దొరకలేదు: మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసుకు సంబంధించి జరిగిన దాడుల్లో తన కుటుంబానికి క్లీన్ చిట్ లభించిందని, కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అధికారులు తన ఇంట్లో ఏమీ కనుగొనలేదని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి...
మర్డర్ చేస్తే స్కూల్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదని…
లక్నో: పదో తరగతి విద్యార్థి మరో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీరజ్కుమార్ అనే విద్యార్థి...
తెలంగాణ పరిస్థితులను తట్టుకొని నిలబడుతోంది
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, తలసరి ఆదాయ అవసరాలను
సమర్ధ్దించగల బలమైన వ్యవస్థను ఏర్పరచుకుంది
‘నేషనల్ హ్యాపీనెస్ యూనికార్న్’ అవార్డుల ప్రదానోత్సవంలో ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: తెలంగాణ పరిస్థితులను తట్టుకొని నిలబడుతోందని, ఇదే సమయంలో రాష్ట్ర ప్రజల...
బర్త్ డే పార్టీకి పిలిచి యువతిపై గ్యాంగ్ రేప్
లక్నో: పుట్టిన రోజు వేడుకలకు పిలిచి యువతిపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మోదీనగర్ పట్టణంలో ఓ యువతి ప్రైవేటు...
ఆ రెండు తలాఖ్లు ఒక్కటి కాదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ముస్లింలలో విడాకులు తీసుకోవడానికి పాటించే తలాఖ్ఎ హసన్ విధానం, ట్రిపుల్తలాఖ్ ఒక్కటి కాదని, ‘ఖులా’ ద్వారా మహిళలు భర్తనుంచి విడాకులు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. మూడు నెలల పాలు నెలకో...
రెండు స్కూటర్లు ఢీకొని ఇద్దరు శివభక్తుల మృతి..
హరిద్వార్ : హరిద్వార్ ఢిల్లీ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి రెండు స్కూటర్లు ఢీకొని ఇద్దరు శివభక్తులు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. మృతులు రాహుల్ (సహరన్పూర్ నివాసి), శ్యామ్ ఠాకూర్ (ఘజియాబాద్)గా...
అవినీతి కేసులో పవర్గ్రిడ్ డైరెక్టర్ను అరెస్ట్ చేసిన సిబిఐ
టాటా ప్రాజెక్ట్ అధికారులు కూడా అరెస్ట్
న్యూఢిల్లీ : ఒక ప్రైవేట్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలపై పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీఎస్ ఝా , ఆరుగురు టాటా...