Home Search
ఘజియాబాద్ - search results
If you're not happy with the results, please do another search
పట్టాలపై పరుగులు తీసిన తొలి ‘నమో భారత్’ రైలు
సాహిబాబాద్( యుపి): దేశంలో తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు ‘ నమోభారత్’ పట్టాలపై పరుగులు తీసింద సాహిబాబాద్ స్టేషన్లో ఢిల్లీఘజియాబాద్మీరట్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్ఆర్టిఎస్)కారిడార్ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం...
నేటి నుంచి తొలి ర్యాపిడ్ రైలు
న్యూఢిల్లీ: దేశంలోని రైల్వే విభాగంలో మరో సరికొత్త ఘట్టం ఆవిష్కృతం కానుంది. శుక్రవారం నుంచి ర్యాపిడెక్స్ పేరిట భారతీయ రైల్వే దేశ ప్రజలకు వేగవంత ప్రయాణంలో భాగంగా తొట్టతొలి ఢిల్లీ మీరట్ ర్యాపిడ్...
సవతి కుమారుడిని చంపి… కిడ్నాప్ నాటకమాడింది…
లక్నో: సవతి కుమారుడిని హత్య చేసి మురుగు ట్యాంకులో పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మొదటి భార్య విడాకులు తీసుకోవడంతో రాహుల్ సేన్...
ఆన్లైన్ పోర్టల్ న్యూస్ క్లిక్పై దాడులు
ఎడిటర్ ఇన్ చీఫ్ అరెస్టు
30 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు
పలువురు జర్నలిస్టుల నివాసాలలో తనిఖీలు
ల్యాప్టాప్లు, ఫోన్లు స్వాధీనం
న్యూస్క్లిక్ ఆఫీస్ సీజ్
న్యూఢిల్లీ: ఆన్లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్క్లిక్ వ్యవహారం మరోసారి తెరపైకి...
కాబోయే భర్తతో పార్కుకు వెళ్లిన మహిళకు పోలీస్ల వేధింపులు
లక్నో : ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్లో కాబోయే భర్తతో పార్కుకు వెళ్లిన యువతిని పోలీస్లు లైంగికంగా వేధించారు. లైంగిక కోరిక తీర్చాలని అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, భారీగా డబ్బులు డిమాండ్ చేశారు....
వరంగల్ జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
వరంగల్ క్రైం : వరంగల్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల ముఠా నుంచి బంగారు, వజ్రాల ఆభరణాలు, రూ.5,20,000 విలువైన గంజాయి, ఒక పిస్టల్, ఐదు రౌండ్ల...
సెక్యూరిటీ గార్డుపై గ్యాంగ్ రేప్.. యువతి మృతి
సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 19ఏళ్ల యువతిపై తన అనుచరులతో కలిసి సెక్యూరిటీ సూపర్ వైజర్ గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది....
ఉద్యోగం ఇప్పిస్తానని మహిళను 22 రోజుల పాటు నిర్భంధించి..
హైదరాబాద్: ఉత్తరాఖాండ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తానని మహిళను 22 రోజుల పాటు నిర్భంధించి అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరఖాండ్ లోని హరిద్వార్ లో చోటు...
వరదలో చిక్కుకున్న కోటి రూపాయల విలువైన ఎద్దు
ఘజియాబాద్: ఢిల్లీలో గత నాలుగు రోజులుగా వరదల పరిస్థితి నెలకొంది. యమునా ఉధృతంగా ఉంది. రాజధానిలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఢిల్లీతో పాటు ఎన్సిఆర్లోని ఇతర ప్రాంతాలలో యమునా విధ్వంసం కనిపిస్తోంది....
రాంగ్ రూటు డ్రైవింగ్కు ఆరుగురు బలి
లఖ్నవూ : ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని ఢిల్లీమీరఠ్ ఎక్స్ప్రెస్ హైవేపై మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల బస్సు కారును ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరి...
బర్త్ డే పార్టీలో బంగారం దొంగతనం చేసిందని మహిళను కొట్టి చంపారు…
లక్నో: బర్త్ డే పార్టీలో నాలుగు లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు దొంగతనం చేసిందని ఓ మహిళను చితకబాదడంతో ఆమె మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్లో...
సివిల్స్లో విజయానికి అడ్డురాని అంగవైకల్యం
న్యూస్ డెస్క్: లక్ష్య సాధనకు అంగవైకల్యం ఆయనకు అడ్డుకాలేదు. ఉత్తర్ప్రదేశ్లోని మెయిన్పురికి చెందిన సూరజ్ తివారీ రైలు ప్రమాదంలో రెండు కాళ్లు, కుడి చేయి, ఎడమ చేతికి చెందిన రెండు వేళ్లు పోగొట్టుకున్నప్పటికీ...
వంద గంటలు.. వంద కిలోమీటర్లు
లక్నో ః వంద కిలోమీటర్ల రాదారి, వందగంటల్లో పనిపూర్తి. ఉత్తరప్రదేశ్లో ఘజియాబాద్ అలీఘర్ ఎక్స్ప్రెస్వేను రికార్డు స్థాయిలో నిర్మించారు. వంద కిలో మీటర్ల ఈ రోడ్డును అసాధారణ స్థాయిలో వంద గంటల్లోనే నిర్మించి...
యూపి నగరపాలక సంస్థల ఎన్నికలు… 813 కార్పొరేటర్ల సీట్లలో బిజెపి విజయం
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని 75 జిల్లాలకు చెందిన మొత్తం 760 నగరపాలక సంస్థలక జరిగిన ఎన్నికల్లో మొత్తం 1420 కార్పొరేటర్ల స్థానాల్లో 813 స్థానాలను అధికార బీజేపీ కైవశం చేసుకోగలిగింది. ప్రతిపక్ష సమాజ్...
వాప్కాస్ మాజీ సిఎండి ఇంట్లో నోట్ల గుట్టలు
న్యూఢిల్లీ: కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ నియంత్రణలో పనిచేసేప్రభుత్వ రంగ సంస్థ వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీసర్వీసెస్( వాప్కాస్) ఇండియా లిమిటెడ్ మాజీ సిఎండి రాజిందర్ కుమార్ గుప్తా, ఆయన కుమారుడు గౌరవ్...
మే నెలలో సిఎన్జి, పిఎన్జి ధరలు
న్యూఢిల్లీ: ఏప్రిల్ నెల ముగియనుంది. రేపటి నుంచి మే నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల మొదటి తేదీన అనేక మార్పులు ఉంటాయి. మే 1 నుంచి కూడా చాలా మార్పులు జరగనున్నాయి....
వచ్చే నెల నుంచి మార్పులివే..
న్యూఢిల్లీ: ఏప్రిల్ నెల ముగియనుంది. రేపటి నుంచి మే నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల మొదటి తేదీన అనేక మార్పులు ఉంటాయి. మే 1 నుంచి కూడా చాలా మార్పులు జరగనున్నాయి....
రైలు టాయిలెట్లో నీళ్లు లేవు…. అర్జంట్ ప్లీజ్….
న్యూస్ డెస్క్: బస్సులో ప్రయాణించే వారు అర్జంట్గా టాయిలెట్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పుడు అనుభవించే నరకయాతన వర్ణించనలవి కాదు. అదే రైలు ప్రయాణంలో ఈ పరిస్థితి సామాన్యంగా ఎదురుకాదు. కాని..రైలులో కూడా...
నకిలీ ఇన్సూరెన్స్ ఏజెంట్ల ఘరానా మోసం
సిటిబ్యూరోః ఇన్సూరెన్స్ ఏజెంట్ల పేరుతో రిటైర్డ్ ఉద్యోగి నుంచి భారీ ఎత్తున డబ్బులు తీసుకుని మోసం చేసిన యూపి ముఠాను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులను...
నడి రోడ్డుపై మద్యం తాగి తుపాకులతో చిందులు (వైరల్ వీడియో)
న్యూస్డెస్క్: పట్టపగలు నడిరోడ్డుపై మద్యం తాగుతూ చేతుల్లో తుపాకులు పట్టుకుని చిందులేసిన అల్లరి మూకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగింది. సోషల్ మీడియాలో...