Home Search
జల విద్యుత్ కేంద్రం - search results
If you're not happy with the results, please do another search
విద్యుత్ చార్జీలు పెంచడమంటే ప్రజలను మోసం చేయడమే
హైదరాబాద్: పీక్ లోడ్ అవర్స్ లో ప్రతి యూనిట్ కి ఇరవై శాతం అదనపు చార్జీల వసూలు చేయాలన్న కేంద్ర నిర్ణయంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండి...
కృష్ణా జలాలపై ఏపి జులూం
హైదరాబాద్: కృష్ణానదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జులూం ప్రదర్శిస్తోంది. తనకు కేటాయించిన కోటా నీటికంటే ఇప్పటికే అధికంగా నదీజలాలను ఉపయోగించుకున్న ఏపి ప్రభుత్వం ఇకనైనా నీటి వాడకాన్ని నిలిపివేయాలని సూచించినా లేక్కపెట్టడం...
ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఉచిత విద్యుత్ ఆగదు
మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఉచిత విద్యుత్ను ఆపే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. మంగళవారం...
ఈ వేసవిలోనూ నిరంతర విద్యుత్
* కరెంటు కోతలుండకుండా చూస్తున్న తెలంగాణ సర్కారు
* ఛత్తీస్ఘడ్ నుండి నిలుపుదల చేసినా సరే
* జల విద్యుత్ ఉత్పత్తిపై విద్యుత్ శాఖ దృష్టి
* ఉత్పత్తి లక్ష్యాలను చేరుకుంటున్న టిఎస్ జెన్కో
మన తెలంగాణ /...
ఉచిత విద్యుత్ సాధ్యమే
హైదరాబాద్ : దేశంలోని రైతాంగాన్ని ఆదుకోవడానికి వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్ను సరఫరా చేయడం సాధ్యమేనని విద్యుత్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే విద్యుత్ వ్యవస్థలో కేం ద్రం అనుసరిస్తున్న కొన్ని తప్పుడు వి...
దేశమంతా ఉచిత విద్యుత్
హైదరాబాద్ : బిఆర్ఎస్కు ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే...కేవలం రెండు సంవత్సరాల్లోనే వెలుగు జిలుగుల భారత్గా తయారు చేస్తామని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. ఆ పార్టీ అధికారంలోకి రాగానే...
బిజెపికి ప్రజల తిరస్కారం
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా సెస్ ఎన్నికల్లో గెలువ లేకపోయిందని, దీంతో
మరోసారి ఆ పార్టీ తెలంగాణ ప్రజల తిరస్కారానికి గురైందని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి...
రాష్ట్రానికి నిధులను నిలిపివేసిన కేంద్రం
నంగునూరు : తెలంగాణలో రైతుల బావిల వద్ద మోటర్లకు మీటర్లు పెట్టొద్దని సిఎం కెసిఆర్ తేల్చి చెప్పడంతో రాష్ట్రంపై కేంద్రం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని, రాష్ట్ర ఆర్థిక శాఖకు రావాల్సిన కేంద్ర...
దేశంలోనే పేద ప్రజలకు గృహ సముదాయం కేవలం సిద్ధిపేటలోనే..
హైదరాబాద్ : ప్రజా అవసరాలకు అనుగుణంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్ధిపేట కేసీఆర్...
కేంద్రం దాడులపై ప్రతి దాడి తీర్చుకుంటాం: మంత్రులు
కేంద్రం దాడులపై ప్రతి దాడి తీర్చుకుంటాం
మీలా చేయాలంటే మాకు ఒక గంట చాలు
కేసీఆర్ కూతురు అయినందుకే కవితపై కుట్ర
ఈడీలకు, ఐటీలకు భయపడం
డిసెంబర్ 4న పాలమూరుకు ముఖ్యమంత్రి రాక, నూతన కలెక్టరేట్ ఓపెనింగ్
విలేకర్ల...
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. 10 గేట్లు ఎత్తివేత
కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు ప్రస్తుతం ఈ ప్రాజెక్టు10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయానికి...
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద
హైదరాబాద్: శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయానికి సంబంధించి 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3,60,802 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో ...
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు...
శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం
కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 24వేల క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 58వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి...
కేంద్రం కుట్రలు
తీసుకున్న ప్రతి రూపాయి క్యాపిటల్ ఎక్స్పెండేచర్ మీద చేశాం. అది కేంద్రం గుర్తుంచుకోవాలి. అప్పలు పెరగడం కాదు.. ఆదాయం పెరిగింది. రాష్ట్రం సొంత పన్నుల రాబడిలో దేశంలోనే అతి ఎక్కువ రాబడి సాధించి...
దేశమంతటా ఉచిత విద్యుత్
కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతున్న మోడీ.. అన్నం పెట్టే రైతులకు ఒక్క రూపాయి మేలు చేశారా? పేదలు, సామాన్య ప్రజలు, రైతులంటే ఆయనకు చాలా చిన్నచూపు. అందుకే మోడీకి దిమ్మ తిరిగేలా.....
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. 10 గేట్లు ఎత్తివేత
కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు, ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుకు 2.98 లక్షల క్యూసెక్కుల నీరు...
శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం
కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు, ప్రాజెక్టు 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుకు 2.16 లక్షల...
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..
కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు, ప్రాజెక్టు 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుకు 1.24 లక్షల...
లాభార్జన సరకుగా విద్యుత్
విద్యుత్ పంపిణీ విషయంలో దేశంలో ఇప్పటికే అక్కడక్కడా ఫ్రాంచైజీ సిస్టవ్ు అమల్లో ఉంది. ఈ బిల్లు పాసైతే ఫ్రాంచైజీ విధానంలో కాకుండా ప్రైవేటు కంపెనీలు నేరుగానే రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇకపోతే...