Sunday, April 28, 2024
Home Search

టాయిలెట్ - search results

If you're not happy with the results, please do another search

కారు ప్రమాదంలో స్కూల్ పిల్లలకు గాయాలు

గోరఖ్‌పూర్ (యుపి) : రామ్‌పూర్ దారి గ్రామ పెద్ద లాల్ బచన్ నిషాద్ కారు డ్రైవింగ్ చేతకాకపోయినా కారు నడిపి 8 మంది స్కూల్ పిల్లలను గాయపరిచారు. బుధవారం మధ్యాహ్నం ఈ సంఘటన...
Women Farmers

మహిళా రైతులదే కీలక పాత్ర

ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకై, హరిత హారం కోసం పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం ఆదివాసీ మహిళలు సాగు చేస్తున్న వ్యవసాయ భూముల్ని తీసుకొనే విధానం మానుకోవాలి. ఆదివాసీ ప్రాంతాలలో అటవీ హక్కుల చట్టంలో భాగంగా...
winter diseases

చలికాలంలో వచ్చే వ్యాధులు

శీతాకాలం ప్రారంభమైంది. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి పిల్లల నుండి పెద్దల వరకు గజగజ వణుకుతున్నారు,...
Madhya Pradesh Katni railway station

రైలులో అత్యాచారం

రైలులో ఓ ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడొక కామాంధుడు. మధ్యప్రదేశ్ లోని కట్ని జిల్లా పరిధిలో ఆదివారం జరిగిన ఈ సంఘటన మహిళా ప్రయాణికుల భద్రతపై అనేక సందేహాలను లేవనెత్తుతోంది. 30 ఏళ్ల మహిళ పకారియా...
Bill Gates step down into drainage Hole

మ్యాన్‌హోల్‌లోకి దిగిన ప్రపంచ కుబేరుడు.. వీడియో వైరల్

ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మ్యాన్‌హోల్‌లో దిగుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, బిల్‌గేట్స్ మ్యాన్‌హోల్‌లో దిగేందుకు ఓ కారణం ఉంది.. అదేంటంటే?.. నవంబర్...
Tirumala TTD Board of Trustees meeting

తిరుమల టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం

మన తెలంగాణ /హైదరాబాద్ / తిరుమల:  తిరుమల టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో...
HMDA beautified Rangadhamuni pond

రంగధాముని చెరువును సుందరీకరించిన హెచ్‌ఎండిఏ

ప్రారంభించిన మంత్రి కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్:  కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న రంగధాముని చెరువును హెచ్‌ఎండిఏ సుందరీకరించింది. ఈ నేపథ్యంలోనే మంత్రి కెటిఆర్ గురువారం దానిని ప్రారంభించారు. రంగధాముని సరస్సు కూకట్‌పల్లి నియోజకవర్గంలోని 46.24 ఎకరాల...
Uttar Pradesh Greater Noida

టీచర్‌పై స్కూల్ యజమాని అత్యాచారం… వీడియో రికార్డు

లక్నో: టీచర్‌పై ప్రైవేటు స్కూల్ యజమాని అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలో జరిగింది. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం........
Tirumala Temple Information

శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం…..

తిరుపతి: తిరుమలలో భక్తు రద్దీ పెరిగింది. భక్తులు 28 కంపార్ట్‌మెంట్లలో వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 76,526 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం...
Karnataka Govt fined Rs 5 lakh by High Court

కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు రూ.5 లక్షల జరిమానా

బెంగళూరు: పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై తీసుకునే చర్యలపైసమగ్ర నివేదిక సమర్పించడంలో విఫలమైనందుకు కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది. చీఫ్‌జస్టిస్ ప్రసన్న బి వరలే, జస్టిస్ క్రిష్ణ ఎస్ దీక్షిత్...

నగరంలో బెగ్గింగ్ మాఫియా ఆగడాలు

సిటిబ్యూరోః హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోంది. వృద్ధులతో నగరంలోని పలు సెంటర్లలో బెగ్గింగ్ చేయిస్తున్న ముఠా చిన్న పిల్లలపై కన్నెసింది. ఫుట్‌పాత్‌లపై నిద్రించేవారు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు వస్తున్న...
Hyderabad Metro Rs. 10 thousand fine

హైదరాబాద్ మెట్రోకు రూ. 10 వేలు జరిమానా

ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పు మనతెలంగాణ/హైదరాబాద్: ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్ హైదరాబాద్ మెట్రోకు రూ.10 వేలు జరిమానా విధించింది. మెట్రో స్టేషన్‌లో రూ. 10లు అదనంగా వసూలు...
Rachakonda DS Chauhan press Meet on Ganesh immersion

నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా.. సీసీ కెమెరాల ద్వారా నిఘా

హైదరాబాద్: నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అదనపు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. రాచకొండ పరిధిలో జరుగనున్న గణేష్ నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,...
Pandit Deen Dayal is credited with bringing in Antyodaya policy: Minister Kishan Reddy

పేదల కోసం అంత్యోదయ విధానం తీసుకొచ్చిన ఘనత పండిట్ దీన్ దయాళ్ దే: మంత్రి కిషన్‌ రెడ్డి

మన తెలంగాణ/ హైదరాబాద్: సమాజంలో అట్టడుగు వర్గాన ఉన్న వ్యక్తులకు, సమాజంలో నిర్లక్ష్యానికి గురైన పేదలకు ప్రభుత్వ పథకాలలో తొలి ప్రయోజనం చేకూరాలని అంత్యోదయ విధానాన్ని రూపొందించిన మహనీయుడు పండిట్ దీన్ దయాళ్...
Vande Bharat trains are available with modern facilities...

ఆధునిక సౌకర్యాలతో వందేభారత్ రైళ్లు అందుబాటులోకి…

దేశవ్యాప్తంగా 34కు చేరిన రైళ్ల సంఖ్య రానున్న రెండు నెలల్లో మరో 9 రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి... మనతెలంగాణ/హైదరాబాద్:  ఆధునిక సౌకర్యాలతో వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించిన 9 రైళ్లలో...
New Vande Bharat trains with advanced facilities

అధునాతన సౌకర్యాలతో నూతన వందే భారత్ రైళ్లు

హైదరాబాద్ : నూతన వందే భారత్ రైళ్లు అనేక అధునాతన సౌకర్యాల మేళవింపుతో వస్తున్నాయి. మరీ ముఖ్యంగా వందే భారత్‌ను ప్రయాణికులకు ఇష్టమైన రవాణా మార్గంగా తీర్చిదిద్దడానికి యత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు భారతీయ...
GHMC Commissioner ronald rose visit Krishna Kanth Park

కృష్ణకాంత్ పార్క్‌లో అభివృద్ది పనులను వెంటనే పూర్తి చేయండి

హైదరాబాద్: యూసుఫ్ గూడలోని కృష్ణకాంత్ పార్క్ లో ప్రజలకు, వాకర్స్ కు కనీస వసతులకు కల్పనకు మంజూరు చేసిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు....

గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు

సిటిబ్యూరోః గణేష్ ఉత్సవాలకు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. ఈ నెల 18వ తేదీన ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై...

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు

మల్హర్: మంథని నియోజకవర్గంలోని భూపాలపల్లి జిల్లాకు చెందిన 5 మండలాల అభివృద్ధి కోసం రూ. 268.50 లక్షల సిడిపి నిధులను మంజూరైనట్లు ఎంఎల్‌ఎ కార్యాలయం నుండి సోమవారం ప్రకటన విడుదల చేశారు. స్థానిక...
KCR initiated the crore tree planting project

కోటి వృక్షార్చనకు నేడు కెసిఆర్ శ్రీకారం

రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా 9వ విడత హరితహారం మంచిరేవుల ఫారెస్ట్ రేక్ పార్క్‌లో ఎన్నో ప్రత్యేకతలు మనతెలంగాణ/ హైదరాబాద్ : భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు.. తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మంచిరేవుల...

Latest News