Home Search
టాయిలెట్ - search results
If you're not happy with the results, please do another search
నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు
మల్హర్: మంథని నియోజకవర్గంలోని భూపాలపల్లి జిల్లాకు చెందిన 5 మండలాల అభివృద్ధి కోసం రూ. 268.50 లక్షల సిడిపి నిధులను మంజూరైనట్లు ఎంఎల్ఎ కార్యాలయం నుండి సోమవారం ప్రకటన విడుదల చేశారు. స్థానిక...
కోటి వృక్షార్చనకు నేడు కెసిఆర్ శ్రీకారం
రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా 9వ విడత హరితహారం
మంచిరేవుల ఫారెస్ట్ రేక్ పార్క్లో ఎన్నో ప్రత్యేకతలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు.. తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మంచిరేవుల...
పిఎం శ్రీ పథకానికి రెండో దశ దరఖాస్తులు
హైదరాబాద్ : ప్రభుత్వ బడులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర విద్యాశాఖ అమలుచేస్తున్న ‘పీఎం శ్రీ స్కూల్స్’ పథకానికి రాష్ట్రం నుంచి దరఖాస్తులు సమర్పించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. మొదటి విడతలో 543...
నిరుపేదల సమర గీతం గద్దర్
‘I have become a Communist because our party strives more than any other to know and to build the world, to make men clearer...
రూ.100 కోట్లతో మార్కెట్ అభివృద్ధి
అబ్బురపడే విధంగా మార్కెట్ను తీర్చిదిద్దుతాం
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
వరంగల్ కార్పొరేషన్:- పండ్ల, కూరగాయల మార్కెట్ ప్రాంతీయ, జిల్లా మార్కెటింగ్ అధికారుల నూతన భవన సముదాయ నిర్మాణం కొరకు లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో...
సులభ్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ కన్నుమూత
న్యూఢిల్లీ: దేశంలో ప్రజా శౌచాలయాల ప్రారంభకుడు, సులభ్ కాంప్లెక్స్ వ్యవస్థాపకుడు, టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగడించిన బిందేశ్వర్ పాఠక్ మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఒకనాడు పిల్లనిచ్చిన మామగారిచేత దూషణ, తిరస్కరణలు...
నగర నిరుపేదలకు మరో శుభవార్త
ధరఖాస్తులు స్వీకరణ
ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరంలోని నిరుపేదలకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. సొంత ఇంటి స్థలం ఉంటి పక్కా ఇళ్లు లేని వారికి రెండు పడకలతో కూడిన...
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తాం
మన బస్తీ మన బడి ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం
సనత్నగర్లోని అశోక్నగర్లో పాఠశాల సందర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
విద్యార్థులకు అన్ని సౌకర్యాలు త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్ :...
ఐటీ టవర్ పనులు వేగవంతం చేయాలి
నల్గొండ:పట్టణంలో నిర్మాణంలో ఐటీ టవర్ పనులు వేగవంతం చేసి సెప్టెంబర్ రెండవ వారం నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా...
ఆటో సోదరులకు అండగా ఉంటా
భూపాలపల్లి : ఆటో సోదరులకు అన్ని విధాల అండగా నిలుస్తానని భూపాలపల్లి ఎంఎల్ఏ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవం సందర్భంగా స్థానిక ఆటో యూనియన్ నాయకులు,...
ముఖ్యమంత్రికి పిండం పెడ్తా అంటావా పుండాకోర్
తండ్రి వయసున్న కెసిఆర్ను పట్టుకొని రేవంత్రెడ్డి పిండం పెట్టాలని మాట్లాడుతున్నాడు
బాధ్యతారహితమైన రేవంత్ రెడ్డిని టిపిసిసి అధ్యక్ష పదవి నుండి తొలగించాలి
10 రోజులుగా వర్షం పడుతుంటే రేవంత్ రెడ్డి ఎక్కడ పడుకున్నాడు...?
శవాల మీద...
2047 నాటికి 102 కోట్ల మధ్యతరగతి!
భారతావనికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏండ్లు పూర్తికానున్న తరుణాన దేశ జనాభాలో 2047 నాటికి మధ్య తరగతి వర్గాల జనాభా 102 కోట్లకు చేరుతుందని, నాటి దేశ జనాభా 166 కోట్లలో 61%...
ఆయిల్ పామ్ సాగు లక్షాలను పూర్తి చేయాలి
పెద్దపల్లి: జిల్లాలో ఆయిల్ పామ్ సాగు లక్షాలను త్వరితగిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ...
వరుస వర్షాలు.. జలపాతాలు పరవళ్లు
ఇప్పటికే దక్షిణ భారత కాశ్మీర్గా పేరుగాంచిన కుంటాల
పర్యాటకులను ఆకర్షించేందుకు యత్నిస్తున్న టిఎస్ టిడిసి
ఒక్కో జలపాతం నుండి ఏటా లక్షల ఆదాయం!!
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలోని పర్యాటక రంగంలో జలపాతాలకు చాలా...
స్వచ్ఛ సర్వేక్షన్కు సహకరించాలి
కరీంనగర్: జిల్లాలో మూడు రోజులుగా జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ - 2023కి జిల్లా, మండల అధికారులు సమన్వయంతో పని చేసి సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ సూచించారు. ఆదివారం రామడుగు...
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై ఆరా..!
కోహెడలో పర్యటించిన అదనపు కలెక్టర్
అధికారులతో సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్
కోహెడ: సిద్దిపేట జిల్లా అద నపు కలెక్టర్ గరీమ అగర్వాల్ కోహెడ మండలంలో శనివారం పర్యటించారు. జూనియర్...
జలపాతాలకు కొత్త కళ
హైదరాబాద్ : తెలంగాణలోని పర్యాటక రంగంలో జలపాతాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అద్బుతమైన జలపాతాలను పర్యాటకులు ఎటా లక్షల సంఖ్యలో చూసి కనువిందు చేసుకుంటున్నారు. తద్వరా ఒక్కో జలపాతం నుండి లక్షల రూపాయల...
ఆరోగ్యకరమైన ఓటరు జాబితా రూపొందించాలి: కలెక్టర్
సంగారెడ్డి : అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని, ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల ధృవీకరణ పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ శరత్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో...
వరుస వానలు.. జలపాతాలకు కొత్త కళ
హైదరాబాద్ : తెలంగాణలోని పర్యాటక రంగంలో జలపాతాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అద్బుతమైన జలపాతాలను పర్యాటకులు ఎటా లక్షల సంఖ్యలో చూసి కనువిందు చేసుకుంటున్నారు. తద్వరా ఒక్కో జలపాతం నుండి లక్షల రూపాయల...
యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ ఆసుపత్రుల పనులను పూర్తి చేయాలి
ఎలాంటి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలి
సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
సిద్దిపేట: జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న పలు ప్రభుత్వ ఆస్పత్రుల పనుల యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్...