Home Search
టాయిలెట్ - search results
If you're not happy with the results, please do another search
బెంగళూరు జైలులో మహిళ ఆత్మహత్య
బెంగళూరు: తన ఇద్దరు పిల్లలను చంపిన మహిళ(29) గురువారం రాత్రి జైలులో ఆత్మహత్య చేసుకుంది. పరప్పన అగ్రహార పోలీసులు అసహజ మరణంగా కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జలహల్లి పోలీస్ పరిధిలోని రామ్...
కాంగ్రెస్…పాంచజన్యం
పాంచ్ న్యాయ్తో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల 25 గ్యారంటీలతో
అన్ని వర్గాలకు న్యాయం మహిళలు, రైతులు, యువత, కార్మికులు,
పేదల సంక్షేమంపైనే ఫోకస్ దేశవ్యాప్తంగా కులగణన 30
లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ రిజర్వేషన్లపై 50 శాతం...
దేశ గౌరవం పెరగాలంటే ప్రధాని మోడీ మళ్లీ గెలవాలి
ఆయనతోనే భారత్కు ప్రపంచస్థాయి గుర్తింపు
మేక్ ఇన్ ఇండియాతో చైనా ఉత్పత్తులకు చెక్ పడింది
భారత్ ఎదుగుదలపై చైనా, పాకిస్తాన్లు కుట్రలు
అంతర్జాతీయ స్థాయిలో అనేక శక్తులు మోడీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి
వాటిని ఓడించాలంటే...
ఇఫ్తార్కు అత్యంత ప్రాధాన్యం
మొదటి శుక్ర వారమే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశాం
రంజాన్ ఏర్పాట్లకు నిధుల కొరత లేదు
మైనారిటీ సంక్షేమ శాఖకు రూ. 2263 కోట్లు
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాన్సెప్ట్ తరహాలోనే మైనారిటీ రెసిడెన్షియల్
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మన...
ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ బాధ్యత ఎస్హెచ్జిలకు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తూ బుధవారం జివొను జారీ చేసింది. పాఠశాల స్థాయిలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు వేయాలని...
ఈ నెల 15 న ఎల్బి స్టేడియంలో సిఎం ఇఫ్తార్ విందు
ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో తొలి శుక్రవారం 15వ తేదీన ఎల్బి స్టేడియంలో ఇఫ్తార్ విందును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా,...
రాష్ట్ర మహిళా సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేయాలి
ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి: సిఎస్ శాంతి కుమారి
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మహిళ సదస్సుకు దాదాపు లక్షమంది స్వయం సహాయక మహిళా సభ్యులు హాజరైతారని అధికారులు...
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి నేడే అంకురార్పణ
గ్యారంటీల అమలులో మరో ముందడుగు
మనతెలంగాణ/హైదరాబాద్/ఖమ్మం : ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నేడు సిఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. భద్రాచలంలో ఈ పథకానికి ముఖ్యమంత్రి అంకురార్పణ చేయనున్నారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల...
ప్రాణాలతో బయటపడుతాననుకోలేదు
నాగపూర్: అత్యంత దారుణమైన జైలు జీవితాన్ని గడిపినప్పటికీ సజీవంగా తాను జైలు నుంచి విడుదల కావడం ఆశ్చర్యంగా ఉందని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా అన్నారు. గురువారం ఉదయం నాగపూర్...
ప్రాణాలతో బయటపడతానని ఊహించలేదు
అది అత్యంత కఠినమైన, దారుణమైన జైలు జీవితం
విడుదల అనంతరం విలేకరులతో ప్రొఫెసర్ సాయిబాబా
నాగపూర్: అత్యంత దారుణమైన జైలు జీవితాన్ని గడిపినప్పటికీ సజీవంగా తాను జైలు నుంచి విడుదల కావడం ఆశ్చర్యంగా ఉందని ఢిల్లీ...
‘హోమ్ ఫర్ ది డిసేబుల్డ్’తో గస్ ఎడ్యుకేషన్ ఇండియా భాగస్వామ్యం
హైదరాబాద్: తాము సేవలందిస్తున్న కమ్యూనిటీలలో సానుకూల ప్రభావం చూపాలనే నిరంతర నిబద్ధతలో భాగంగా, గస్ ఎడ్యుకేషన్ ఇండియా తమ జాయ్ ఆఫ్ గివింగ్ కార్యక్రమంను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంవత్సరం, తాము...
11 న ఇందిరమ్మ ఇండ్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నా రు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన...
గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి: రైల్వే మంత్రి
రానున్న ఏళ్లలో వెయ్యికి పైగా అమృత్ భారత్ రైళ్ల తయారీ
గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి
వందే భారత్ రైళ్ల ఎగుమతికీ యత్నం
వచ్చే ఐదేళ్లలో తొలి రైలు ఎగుమతి
రైల్వే శాఖ...
మేడారం మహా జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ములుగు : తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. శుక్రవారం మేడారం జాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగు లో పుణ్యా స్నానాలు...
గాజాలో పిల్లల పరిస్థితి ఘోరం
అన్ని యుద్ధాలలో ఎక్కువగా బాధపడేది పిల్లలే. యుద్ధాలకు కూడా నియమాలు ఉంటాయి. అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం ఏ పిల్లవాడు కూడా అవసరమైన సేవలకు మానవతా దృక్పథానికి దూరం కాగూడదు. సాయుధ పోరాటంలో...
జిహెచ్ఎంసిని సందర్శించిన జపాన్ ప్రతినిధుల బృందం
మన తెలంగాణ /సిటీ బ్యూరో: జపాన్ ప్రతినిధుల బృందం గురువారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంతో పాటు మాసబ్ ట్యాంక్ లోని సిడిఎంఏ కార్యాలయంలో గల మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ ను సందర్శించారు. జెఎస్సి...
‘మెట్రో కిరాణా ఉత్సవ్’ ప్రచారాన్ని ప్రారంభించిన మెట్రో క్యాష్ అండ్ క్యారీ
భారతదేశంలోని ప్రముఖ హోల్సేలర్ అయిన మెట్రో క్యాష్ అండ్ క్యారీ భారతదేశంలోని తన ‘మెట్రో హోల్సేల్’ స్టోర్లలో వ్యాపారులు, కిరణాల కోసం ‘మెట్రో కిరాణా ఉత్సవ్’ని ప్రారంభించింది. జనవరి 4 నుండి జనవరి...
ఇకనైనా పాఠశాలలు బాగుపడతాయా!
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. పాత ప్రభుత్వం పని తీరును సమీక్షించడం శుభపరిమాణం. సమీక్షించాల్సిన అతి ముఖ్యమైన అంశాల్లో పాఠశాల విద్యాశాఖ ఒకటి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం...
కాంగ్రెస్ కూటిమితో దేశ భద్రతకు ముప్పు:మంత్రి కిషన్రెడ్డి
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమితో దేశ సమగ్రతకు ముప్పువాటిల్లుతుందని దేశప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉందని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన...
గుజరాత్ ‘ప్రగతి’లో ఆదివాసీల దుస్థితి
గుజరాత్ గిరిజనులు పేదరికం, నిరుపాధి, నిరక్షరాస్యత సమస్యలతో నల్లరంగు ఆఫ్రికన్ల నిందతో వివక్షకు గురవుతున్నారు. దక్షిణ గుజరాత్ డాంగ్ జిల్లాలో సహ్యాద్రి అడవులు, కొండలు, నదులు వున్నాయి. ఆ జిల్లాకు సాపుతారా పర్వత...