Home Search
దుండగులు - search results
If you're not happy with the results, please do another search
హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కలకలం
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ముంబైలో సల్మాన్ నివాసముండే బాంద్రా ప్రాంతం లోని గెలాక్సీ...
కెనడాలో కాల్పులకు భారత విద్యార్థి మృతి
ఒట్టావా: కెనడాలో చిరాగ్ అంటిల్(24) అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అతడు కారులో ఉండగా దుండగులు అతడిపై కాల్పులు జరిపారు. దాంతో అతడు మృతి చెందినట్లు దక్షిణ వాంకోవర్ పోలీసులు తెలిపారు....
సీఎం జగన్పై దాడి దారుణం: సజ్జల
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు ప్రభుత్వ ప్రదాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. సీఎం జగన్పై దాడి పిరికిపందల చర్య మండిపడ్డారు. జగన్ పై దాడి దారుణమని.. పక్కా...
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పులు
ముంబయి: బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి వద్ద ఆదివారం ఉదయం కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇద్దరు దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. ముంబయి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ...
ఏపి సిఎం జగన్పై రాళ్లతో దాడి
తలకు తీవ్రమైన గాయం
ఎడమకన్నుపైనుంచి రక్తం
ఎమ్మెల్యేకు రాళ్లగాయాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. శనివారం విజయవాడలోని సింగ్నగర్లో మేమంతా సిద్దం బస్సుయాత్రలో ఉన్న సిఎం...
విహెచ్పి నేత కాల్చివేత
పంజాబ్ నంగల్లో ఘటన
నంగల్ (పంజాబ్) : విశ్వ హిందు పరిషత్ (విహెచ్పి) నంగల్ శాఖ అధ్యక్షుడు వికాస్ బగ్గాను గుర్తు తెలియని దుండగులు శనివారం ఆయన దుకాణంలో కాల్చి చంపారు. నంగల్లోని రైల్వే...
బస్సులోంచి కిడ్నాప్ చేసి.. 9 మందిని చంపిన ఉగ్రవాదులు
కరాచి: పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నోష్కి జిల్లాలోని హైవేపై కాపు కాసిన కొందరు ముష్కరులు, క్వెట్టా నుంచి తఫ్తాన్కు వెళ్తున్న ఓ బస్సును అడ్డుకుని, అందులోని 9 మంది...
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలోని క్లేవ్ల్యాండ్లో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మృతి చెందాడు. న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం ఎక్స్లో వెల్లడించింది. హైదరాబాద్కు చెందిన మహ్మమద్ అబ్దుల్ అర్ఫాత్ క్లేవ్ల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేస్తున్నాడు....
ఉత్తరాఖండ్ గురుద్వారలో దారుణం
ఉత్తరాఖండ్లోని నానక్మట్టా సాహిబ్ గురుద్వారకు చెందిన డేరా కర్ సేవ అధిపతి బాబా తర్సామ్ సింగ్ గురువారం ఉదయం హత్యకు గురయ్యారు. మోటారు సైకిల్ వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గురుద్వార...
అప్రమత్తతే శ్రీరామరక్ష!
అమెరికాలో భారతీయులు, భారతీయ మూలాలున్నవారి అనుమానాస్పద మరణాలు కలవరం కలిగిస్తున్నాయి. ఇలా మృత్యువాత పడుతున్న వారిలో అక్కడి యూనివర్శిటీల్లో సీటు సంపాదించుకుని, భవిష్యత్తుపై కొండంత ఆశతో పరాయి దేశం చేరిన విద్యార్థులే ఎక్కువ...
కారులో కాలిన స్థితిలో మూడు మృతదేహాలు
బెంగలూరు: కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఓ కారులో కాలిపోయిన స్థితిలో మూడు మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. పోలీస్లు, దర్యాప్తు బృందాలు కీలకమైన ఆధారాలు సేకరించారు. మృతులు మంగళూరులోని బెల్తంగడి తాలూకాకు చెందిన...
కొత్త చెరువులో చికెన్ సెంటర్ నిర్వాహకుడు కిడ్నాప్
శ్రీసత్యసాయి జిల్లా కొత్త చెరువులో చికెన్ సెంటర్ నిర్వాహకుడు కిడ్నాప్ గురయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున దుండగులు కిడ్నాప్ చేశారు. బాధితుడిని చలపతిగా గుర్తించారు. రెండు కార్లలో వచ్చిన దుండగులు చలపతిని కిడ్నాప్ చేశారు....
మాస్కోలో ఐఎస్ మారణకాండ
కచేరీ హాల్లో దుండగుల కాల్పులు 150 మంది మృతి.. 145 మందికి గాయాలు
హాలుకు నిప్పు పెట్టిన ముష్కరులు
దాడి బాధ్యత తమదేనన్న ఇస్లామిక్ స్టేట్ 11 మంది దుండగుల పట్టివేత
మాస్కో...
మాస్కో ఉగ్ర దాడికి ప్రధాని మోడీ ఖండన
మాస్కోలో జరిగిన ఉగ్ర మారణ కాండను భారత్ తీవ్రంగా గర్హిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వెల్లడించారు. ఈ విషాద సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు మోడీ సంఘీభావం తెలిపారు. మీడియా వార్తల...
మాస్కోలో ఐఎస్ మారణ కాండ
మాస్కోలోని ఒక పెద్ద కచేరి మందిరంలోకి శుక్రవారం దుండగులు దూసుకువచ్చి, కాల్పులు జరపగా 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరి 100 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు. ఈ హింసాకాండ చాలదన్నట్లు...
సంగీత కార్యక్రమంలో కాల్పులు: 60 మంది మృతి
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లో ఉగ్రవాదులకు కాల్పులకు తెగపడ్డారు. సంగీత కార్యక్రమం జరుగుతుండగా తీవ్రవాదులు హాల్లోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 60 మంది దుర్మరణం...
నగరంలో దొంగల హల్చల్
నగరంలో దొంగలు వరుసగా తాళం వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని చోరీలు చేశారు. వరుసగా తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేసి బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకుని వెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం...సికింద్రాబాద్లోని...
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం
మన తెలంగాణ/హైదరాబాద్ : అమెరికాలో చ దువుతున్న హైదరాబాద్కు చెందిన అబ్దుల్ మహమ్మద్ అనే విద్యార్థి ఈ నెల 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. అతడు క్ల్లీవ్ల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఐటీ మాస్టర్స్ డిగ్రీ...
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం దారుణం చోటుచేకుంది. లక్ష్మి నరసింహ కాలనీలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మృతుడిని మల్లికార్జునగా గుర్తించారు. దుండగులు మల్లికార్జున్...
చిక్కడపల్లిలో వ్యక్తి హత్య
హైదరాబాద్ చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. దుండగులు వ్యక్తి తలపై రాయితో దాడి చేసి దారుణంగా హత్ చేశారు. మృతుడిని బేగంపేటకు చెందిన గోపాల్ గా గుర్తించారు....