Home Search
దుండగులు - search results
If you're not happy with the results, please do another search
యువకుడి దారుణ హత్య
మన తెలంగాణ/హాలియా : పాల వ్యాపారం చేసే యువకుడు శిరసనగండ్ల రేవంత్కుమార్ (22)పై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన బుధవారం తెల్లవారుజామున హాలియా మున్సిపాలిటీ పరిధిలోని హజారిగూడెం స్టేజీ...
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు
బెగుసరాయి (బీహార్) : బీహార్లో రెండు వేర్వేరు సంఘటనల్లో దుండగుల దాడికి ఇద్దరు మృతి చెందగా, విద్యార్థి నాయకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ బీహార్ విద్యార్థి విభాగం నాయకుడు...
జామియా బయట దుండగుల కాల్పులు
న్యూఢిల్లీ: జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం వెలుపల మరోసారి కాల్పుల కలకలం రేగింది. గుర్తు తెలియని కొందరు దుండగులు జామి యా 5వ నంబర్ గేటు బయట ఆదివా రం రాత్రి కాల్పులు...
విశ్వహిందూ మహాసభ చీఫ్ దారుణ హత్య
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి హిందూ ప్రతినిధుల పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. విశ్వహిందూ మహాసభ చీఫ్ రంజిత్ బచ్చన్ ను దుండగులు కాల్పిచంపారు. ఈ ఘటన లక్నోలో తీవ్ర కలకలం...
కందుకూరు మండలంలో వృద్ధురాలి హత్య
రంగారెడ్డి: కందుకూరు మండలం నేదునూరులో సోమవారం అర్థరాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది. బాలమణి అనే వృద్ధురాలిని దుండగులు దారుణంగా హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు ఎత్తుకుపోయారు. స్థానికులు సమాచారంతో...
ఫలక్నుమాలో ఆటోడ్రైవర్ హత్య
చాంద్రాయణగుట్ట : ఓ ఆటోడ్రైవర్ను దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఫలక్నుమా పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కె.చంద్రకుమార్ కథనం ప్రకారం... మంగళ్హాట్ పరిధిలోని దూల్పేట్...
వారాసిగూడలో బాలిక దారుణహత్య…
హైదరాబాద్: చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారసిగూడాలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. ఇర్ఫానా అనే బాలికను దుండగులు దారుణంగా హత్యచేశారు. బాలిక ఉంటున్న ఇంటిపై రక్తపు మరకలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు....
మోడీ, షాలే తుక్డే తుక్డే గ్యాంగ్!
ఇటీవల కాలంలో దేశంలో తుక్డే తుక్డే గ్యాంగ్ అన్న పదం పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ముఖ్యంగా జెఎన్యు విద్యార్థులపై ఈ పద ప్రయోగాన్ని అధికార బిజెపి దాని అనుబంధ సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్నాయి....
పఠాన్ చెరువులో దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్
సంగారెడ్డి: ఓ మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన పఠాన్ చెరువు, అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక చక్రపురి కాలనీలోని ఓ...
డబుల్ మర్డర్ కలకలం
ఢిల్లీ: తల్లి, తనయుడిని హత్య చేసిన సంఘటన ఉత్తర ఢిల్లీలోని జహంగీర్ పూర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పూజా (36) అనే మహిళ భర్త చనిపోవడంతో తన కుమారుడు హర్షాతో...
బెంగాల్లో బిజెపి ఆఫీసుకు నిప్పు…
బంకురా: పశ్చిమబెంగాల్లోని బంకురా జిల్లాలోని చందాయి గ్రామ్ ప్రాంతంలో బిజెపి పార్టీ కార్యాలయానికి దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో బిజెపి కార్యాలయం పూర్తిగా దగ్దమైంది. ఈ సంఘటన వెనుక టిఎంసి నేతల హస్తం...
టిఎంసి నాయకుని హత్య
శాంతిపూర్ (పశ్చిమ బెంగాల్ ): నాడియా జిల్లా శాంతిపూర్ ఏరియాలో స్థానిక టిఎంసి నాయకుడు షంతాను మహతోను అతని ఇంటి వద్ద గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. అక్కడి నుంచి...
సరిహద్దులో యువకుడి హత్య… మొండెం నుంచి తలను వేరు చేసి….
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లా సరిహద్దులో ఇద్దరు కశ్మీర్లను చంపి అనంతరం మొండెం నుంచి తలను వేరు చేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పాక్ సైన్యం మోర్టర్లతో దాడి చేయడంతో ఇద్దరు...
వాహనాలు తనిఖీ చేస్తుండగా కాల్పులు: ఇన్స్పెక్టర్ మృతి
చెన్నై: కేరళ- తమిళనాడు సరిహద్దులో దారుణం వెలుగులోకి వచ్చింది. కన్యాకుమారి జిల్లాలోని పదంతాలుముడు చెక్పోస్ట్ దగ్గర దుండగులు కాల్పులు జరపడంతో ఇన్స్పెక్టర్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. కలియక్కవిల సమీపంలో ఇన్స్పెక్టర్ విల్సన్ వాహనాలు...
జనవరి 22న నిర్భయ హంతకులకు ఉరిశిక్ష
న్యూఢిల్లీ: నిర్భయ హంతకులు నలుగురికి జనవరి 22 ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిలీ కోర్టు ఆదేశించింది. 2012 డిసెంబర్ నెలలో 23 ఏళ్ల ఫిజియోథెరపి విద్యార్థినిపై నలుగురు దుండగులు...
జెఎన్యుఎస్యు అధ్యక్షురాలిపై ఢిల్లీ పోలీసుల కేసు
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జెఎన్యుఎస్యు) అధ్యక్షురాలు అయిషే ఘోష్, మరో 19 మందిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యూనివర్సిటీ ఆస్తిని ధ్వంసం చేశారన్న ఆరోపణపై పోలీసులు వీరిపై...
నడిరోడ్డుపై తుపాకీతో బెదిరించి….
తిలక్నగర్: ఢిల్లీలోని తిలక్ నగర్లో సోమవారం రాత్రి ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరించి నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఓ వ్యక్తి తన కారులో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఇంతలో నలుగురు గుర్తు తెలియని...
ఎటిఎంను ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లిన దొంగలు
నల్లగొండ: జిల్లాలోని చిట్యాల మండలం వెలిమనేడులో దొంగలు ఎటిఎంను దోచుకున్న ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకోగ గురువారం వెలుగులోకి వచ్చింది. ఎటిఎం చోరీకి గురయ్యిందని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు....
గ్రీకు చమురు నౌక నుంచి 8 మంది నావికుల కిడ్నాప్
ఏథెన్స్ : లింబే లోని కెమెరూనియన్ రేవు వద్ద గ్రీకు చమురు నౌక పై మంగళవారం సాయుధులైన దుండగులు దాడి చేసి 8 మంది నావికులను కిడ్నాప్ చేశారు. బందీలైన వారిలో ఐదుగురు...