Home Search
దుబాయ్ - search results
If you're not happy with the results, please do another search
హీరానందని గ్రూప్ ప్రమోటర్లకు ఇడి సమన్లు
ముంబై : ఫెమా ఉల్లంఘన కేసులో ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ హీరానందని గ్రూప్ ప్రమోటర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు జారీ చేసింది. ముంబైలోని ఇడి కార్యాలయం ముందు హాజరుకావాలని...
పార్ట్టైమ్ ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో మోసం
రూ.49.45లక్షలు కొట్టేసిన సైబర్ నేరస్థులు
బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన ఇద్దరి అరెస్టు
మనతెలంగాణ, సిటిబ్యూరోః పార్ట్ టైం ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారికి బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన ఇద్దరు యువకులను హైదరాబాద్ సైబర్...
తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడేలా దుబాయిలో ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా అవార్డ్స్ వేడుక
కర్టెన్ రైజర్ వేడుకలో ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా అవార్డ్స్ ట్రోఫీ లాంచ్
దుబాయ్లో ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ అంగరంగ...
18ఏళ్ల చెర వీడి స్వేచ్ఛలోకి…
హైదరాబాద్ : తెలంగాణకు చెందిన శివరాత్రి మల్లేశ్, శివరాత్రి రవి, దుండుగుల లక్ష్మణ్, శివరాత్రి హన్మంతు, వెంకటేశ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ బహదూర్ సింగ్ అనే నేపాలీ గూర్ఖాను హత్య...
భారత్ బందీల విడుదల
ఖతర్లో గూఢచార్యం కేసులో శిక్ష పడిన మాజీ నేవీ సిబ్బందికి విముక్తి
2023 డిసెంబర్లో మరణశిక్ష విధించిన ఖతర్ న్యాయస్థానం
భారత్ విజ్ఞప్తితో జైలు శిక్షగా మార్పు
ప్రధాని మోడీ, ఖతర్ అమీర్...
ఖతార్ నుంచి భారత బందీల విడుదల
ఢిల్లీ చేరుకున్న మాజీ నేవీ సిబ్బంది
న్యూఢిల్లీ: గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణపై అరెస్టయి జైలుపాలైన భారత నౌకాదళానికి చెందిన 8 మంది మాజీ అసిబ్బందిని ఖతార్ విడుదల చేసింది. ఈ పరిణామంపై భారత విదేశీ...
13,14 తేదీల్లో ప్రధాని మోడీ దుబాయ్ పర్యటన
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 13,14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో...
ఈ నెల13, 14 తేదీల్లో ప్రధాని మోడీ దుబాయ్ పర్యటన
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 13,14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధాని మోడీ...
మూసీ మెరవాలి
మనతెలంగాణ/హైదరాబాద్: ఔటర్ రింగ్ రో డ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, సిటీ చుట్టూ రాబోయే రైలు మార్గాల విస్తరణతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రూపురేఖలుమారిపోతాయని, వా టికి అనుగుణంగా మూసీ రివర్ ఫ్రంట్...
పంజాగుట్ట మాజీ ఇన్స్స్పెక్టర్ అరెస్టు
సిటిబ్యూరోః మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాగుట్ట మాజీ ఇన్స్స్పెక్టర్ను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ మద్యం తాగి డ్రైవింగ్ చేయడంతో...
ప్రజాభవన్ కారు ఘటనలో బోధన్ సిఐ అరెస్టు
మాజీ ఎంఎల్ఎ షకీల్ అనుచరుడు అబ్దుల్నూ అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు
సాహిల్కు సహకరించినట్లు బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్కుమార్పై ఆరోపణలు
మన తెలంగాణ/సిటీబ్యూరో: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసులో మరో ఇద్దరిని...
ప్రజాభవన్ కారు ప్రమాదం కేసులో మరో ఇద్దరి అరెస్టు
సిటిబ్యూరోః మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసులో మరో ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ఫుల్గా మద్యం తాగి కారు ప్రయాణిస్తున్న ప్రజాభవన్ వద్ద...
అభివృద్ధికి అన్వేషణ
మూసీ రివర్ఫ్రంట్ కోసం దుబాయ్లో ప్రపంచస్థాయి సిటీ ప్లానర్లు, డెవలపర్లతో సిఎం రేవంత్ భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : చారిత్రాత్మక నగరాలన్నీ నీటి వనరుల చుట్టే అభివృద్ధి చెందాయి. నదులు, సరస్సులు వాటికి సహజత్వాన్ని...
ఎమ్మెల్యే రాజాసింగ్ను బెదిరించిన వ్యక్తి గుర్తింపు
సిటీబ్యూరో: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను బెదిరించిన కేసులో పోలీసులు నిందితుడిని గుర్తించారు. కొంత కాలం నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్కు విదేశాల నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. దీంతో రాజాసింగ్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు...
కన్ స్ట్రక్షన్ వర్సిటీ
రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : గత ప్రభుత్వం పేపర్లలో ఫోటోలు - టీవిల్లో స్టేట్మెంట్లు తప్పితే ఎక్కడా నిజాల్ని వెల్లడించలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...
రియల్టర్ కార్తికేయ మ్యాడంపై కేసు నమోదు
మనతెలంగాణ, సిటిబ్యూరోః జూబ్లీహిల్స్ ర్యాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లంబోర్గిని కారు ర్యాష్గా నడిపింది ప్రముఖ రియల్టర్ కార్తికేయ మ్యాడం అని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇటీవల...
ప్రజాభవన్ సమీపంలో రోడ్డు ప్రమాదం కేసులో ట్విస్ట్
హైదరాబాద్ : నగరంలోని ప్రజాభవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ ఎంఎల్ఎ షకీల్పై కూడా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. షకీల్ కుమారుడు...
జనరల్ ముషారఫ్కు మరణశిక్ష సబబే..
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ సైనిక పాలకుడు, దివంగత నేత జనరల్ పర్వేజ్ ముషారఫ్కు 2019లో విధించిన మరణదండన సరైనదే అని పాకిస్థాన్ సుప్రీంకోర్టు సమర్థించింది. అత్యంత తీవ్రస్థాయి దేశద్రోహ కేసులో అప్పట్లో ప్రత్యేక...
మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి ఊరట
అరెస్టు చేయోద్దని హైకోర్టు ఆదేశం
మనతెలంగాణ, సిటిబ్యూరోః హిట్ అండ్ రన్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి హైకోర్టులో ఊరట లభించింది. గత ఏడాది డిసెంబర్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ సాహిల్...
ఆన్లైన్లో మోసగాళ్ల అరెస్టు
సిటిబ్యూరోః పెట్టుబడుల పేరుతో పలు మోసాలు చేస్తున్న నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి కోటికిపై నగదు, ల్యాప్టాప్లు, బ్యాంక్ చెక్బుక్లు, 52డెబిట్ కార్డులు, మూడు...