Home Search
పదో తరగతి పరీక్షల - search results
If you're not happy with the results, please do another search
ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు ఖరారు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 14 నుంచి 30 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్...
పది పరీక్షలకు ఆరు పేపర్లే
పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు ఆరు పేపర్లకే జరగనున్నాయి. 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు...
పదో తరగతి ఫలితాలు విడుదల…. బాలికలదే పైచేయి
అమరావతి: 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి బోత్స సత్యనారాయణ పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. టెన్త్ ఫలితాల్లో 67.26 శాతం ఉత్తీర్ణీలయ్యారు. ఈ ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. బాలికలు 70.70 శాతం,...
నేటినుంచి టెన్త్ పరీక్షలు
ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి నో
ఉదయం 9.30 నుంచి
మధ్యాహ్నం 12.45 గం.వరకు
పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా 2861
కేంద్రాలు 11,401 పాఠశాలల
నుంచి 5,34,903 మంది
పరీక్షార్థులు ఫోన్లకు అనుమతి
లేదు అక్రమాలకు పాల్పడితే...
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
040 23230942 నెంబర్తో
24 గంటల కంట్రోల్ రూం ఏర్పాటు
పరీక్షా కేంద్రంలో సిసి కెమెరా ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ...
10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టిసి ప్రత్యేక సదుపాయం
హైదరాబాద్ : పదోతరగతి పరీక్షలకు రాసే విద్యార్థులకు ఆర్టిసి అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 30తో గడువు ముగిసినా విద్యార్థుల బస్పాస్లు చెల్లుబాటే అయ్యేవిధంగా ఏర్పాటు చేశారు. ఈ...
ప్రశాంతంగా మోడల్ పాఠశాల ప్రవేశ పరీక్షలు
పరీక్షలకు 86.42 శాతం విద్యార్థులు హాజరు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా మోడల్ పాఠశాల ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరో తరగతి ప్రవేశ పరీక్షను నిర్వహించగా, ఏడో తరగతి...
పదోతరగతి ఫలితాలపై ఫోకస్…
హైదరాబాద్ : నగరంలో ఈఏడాది పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్ధులపై ప్రత్యేక పోకస్ పెట్టారు. స్కూళ్లకు ఒంటిపూట బడులు పెట్టిన టెన్త్ విద్యార్ధులకు ప్రత్యేక...
పదో తరగతి పరీక్ష 30నిమిషాలు పొడిగింపు
మనతెలంగాణ / హైదరాబాద్ : పదో తర గతి పరీక్ష సమయాన్ని మరో అరగంట పొ డిగిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబిత ఇం ద్రారెడ్డి తెలిపారు. గతేడాది పరీక్షలకు సమ యం 2.45...
మే 6 నుంచి ఇంటర్… మే 23 నుంచి టెన్త్ పరీక్షలు
మన : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు మరోసారి సవరించింది. జెఇఇ మెయిన్ పరీక్షల తేదీలను మార్చడంతో ఇంటర్ పరీక్షల తేదీల్లో బోర్డు మార్పులు చేసింది. ఈ మేరకు...
నేడు ఇంటర్ పరీక్షల కొత్త తేదీలు
ముందుగానే టెన్త్ పరీక్షలపై కసరత్తు
మనతెలంగాణ/హైదరాబాద్ : జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఇఇ) మెయిన్ పరీక్షల షెడ్యూలు మార్పు ప్రభావం రాష్ట్రంలో ఇంటర్,టెన్త్ పరీక్షలపై పడింది. మారిన...
పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
ఈఏడాది ఫలితాల్లో ముందువరుసలో ఉండేందుకు విద్యాశాఖ కసరత్తు
గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ స్కూళ్ల నుంచి 25వేలు విద్యార్ధులు పరీక్షలకు సిద్దం
రెండు వారాల్లో సిలబస్ పూర్తి చేసి, వెనకబడిన విద్యార్థులపై దృష్టి
హైదరాబాద్: నగరంలో ఏడాది పదో...
మే 11 నుంచి 17వరకు టెన్త్ ఫైనల్ పరీక్షలు
మన తెలంగాణ/హైదరాబాద్ : పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. అందరూ ఊహించినట్లుగానే మే నెలలోనే పదో తరగతి ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం...
ఇంటర్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈనెల 25 నుంచి జరిగే పరీక్షలను ఆపలేమంటూ శుక్రవారం నాడు హైకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా చివరి నిమిషంలో ఇంటర్ పరీక్షల్లో...
సిబిఎస్ఇ పన్నెండో తరగతి పరీక్షలు రద్దు
విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే మాకు ముఖ్యం
రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ
పరీక్షల నిర్వహణపై ఉత్కంఠకు తెర
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది సిబిఎస్ఈ 12 వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు...
పదో తరగతి మార్కుల జాబితాకు జూన్ 30 తుది గడువు: సిబిఎస్ఇ
న్యూఢిల్లీ: పదో తరగతి విద్యార్థుల మార్కుల జాబితాను అందించడానికి తుది గడువును జూన్ 30గా నిర్ణయించినట్టు సిబిఎస్ఇ ప్రకటించింది. గతంలో పాఠశాలలకు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నది. గత ఆదేశాల ప్రకారం...
టెన్త్ పరీక్షలు రద్దు… 5.21లక్షల మంది విద్యార్థులు పాస్: సబితా
హైదరాబాద్: పదో తరగతి పరీక్షల రద్దుతో 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేశామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది. ఈ...
యుజిసి నెట్ వాయిదా.. సిఐఎస్సిఇ టెన్త్ పరీక్షలు రద్దు
న్యూఢిల్లీ: పదోతరగతి బోర్డు పరీక్షల్ని సిఐఎస్సిఇ రద్దు చేసింది. దేశంలో కొవిడ్19 ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సిఐఎస్సిఇ బోర్డు కార్యదర్శి గెర్రీ అరాథూన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత...
సిబిఎస్ఇ టెన్త్ పరీక్షలు రద్దు
12వ తరగతి పరీక్షలు వాయిదా
ప్రతిభ, సామర్థాలను బట్టి పదో తరగతి విద్యార్థులకు మార్కులు, పాస్
అభ్యంతరాలు తెలిపిన వారికి పరీక్షరాసే అవకాశం
12వ తరగతి పరీక్షల నిర్వహణపై జూన్1న నిర్ణయం
పరీక్షల కొత్త తేదీలు 15రోజుల ముందుగానే...
తెలంగాణలో పదోతరగతి పరీక్షా పేపర్లు కుదింపు..
హైదరాబాద్: ఈ ఏడాది పదో తరగతి పరీక్షల విధానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. కరోనా కారణంగా అనుకున్న విధంగా తరగతులు జరగకపోవడంతో అకాడమిక్ ఇయర్ 2020-2021కు గాను 11...