Home Search
పదో తరగతి పరీక్షల - search results
If you're not happy with the results, please do another search
మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్ధులు నేరుగా డౌన్లోడ్ చేసుకునేందుకు ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. పదవ తరగతి రెగ్యులర్, ప్రైవేటుఏ, ఓఎస్ఎస్సి, ఒకేషన్ విద్యార్ధులు తమ...
మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు
ఈసారి సైన్స్లో ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్లకు వేర్వేరు రోజుల్లో పరీక్షలు
టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఉ.9.30 నుంచి మ. 12.30 వరకు పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్...
పదో తరగతి పరీక్షలో ఇక ఆరు పేపర్లే
మన తెలంగాణ / హైదరాబాద్ : తొమ్మిది, పదోతరగతి పరీక్షా విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ఇది అమలులోకి వచ్చింది. తొమ్మిది, పదోతరగతి పరీక్షలను ఇక ఆరు...
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత ప్రయాణం
దో తరగతి పరీక్షలకు హాజరయ్యే
విద్యార్థులకు ఉచితంగా ప్రయాణించే అవకాశం
ఆర్టీసి ఎండి సజ్జనార్ నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ఆర్టీసి ఎండి కల్పించారు. ఆర్టీసి ఎండిగా బాధ్యతలు...
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..
మన తెలంగాణ/హైదరాబాద్: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. అందరూ ఊహించినట్లుగానే మే నెలలోనే పదో తరగతి ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది....
ఎపిలో పదో తరగతి పరీక్షలు వాయిదా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. పరీక్షలపై మళ్లీ జులైలో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని ఎపి...
పదో తరగతి పరీక్షలపై రేపు సిఎం కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్ : పదో తరగతి పరీక్షల అంశంపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఈనెల 8వ తేదీన (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు సమీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో జిహెచ్ఎంసి మినహా తెలంగాణ...
పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శనివారం పదో తరగతి పరీక్షల నిర్వహనపై హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. జిహెచ్ఎంసి, రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ కేసులు...
రేపటి నుంచి ఓపెన్ ఇంటర్, పదో తరగతి పరీక్షల ఫీజుల స్వీకరణ
మన తెలంగాణ, హైదరాబాద్ : జిల్లాలో ఓపెన్స్కూల్ సోసైటీ నిర్వహించే పదో తరగతి, ఇంటర పరీక్షలకు హాజరయ్యే విద్యార్దులు పరీక్ష పీజులు నేటి నుంచి జూన్ 3వ తేదీలోపు చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి...
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ శుక్రవారం విడుదలైంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కరోనా వైరస్ నిబంధనలకు లోబడి జూన్ 8వ తేదీ నుంచి జూలై 5 వరకు పది పరీక్షలను...
పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తాం: సబితా
హైదరాబాద్: కరోనా నియంత్రణకు సిఎం కెసిఆర్ పకడ్బందీ చర్యలు చేపట్టారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కేబినెట్ నిర్ణయం మేరకు ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ ప్రారంభిస్తున్నామన్నారు....
త్వరలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ ప్రకటన
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19 నుంచి 30 వరకు జరగాల్సిన పది పరీక్షలు కరోనా ఎఫెక్ట్ తో మార్చి 21...
ఎపిలో పదో తరగతి పరీక్షలు వాయిదా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 17 వరకూ ఎపి పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే,...
మార్చిలో ఎపి పదో తరగతి, ఇంటర్ పరీక్షలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మార్చి నెలలో ఇంటర్, పదో తరగతి పరీక్షలు నిర్వహించబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ వల్ల పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం...
17వ తేదీలోగా పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లించాలి
ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల పీజు షెడ్యూల్ విడులైంది. వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు...
పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారు
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారయ్యింది. ఏప్రిల్ 3వ తేదీ నుండి పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్ష తేదీల...
మే 6 నుంచి పదోతరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు మే 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు. పాఠశాలలో పరీక్షలను ఉదయం 8.30 గంటల...
పదోతరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో శనివారం విచారణ జరుగుతోంది. ఎస్ఎస్సి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సప్లిమెంటరీ ఉత్తీర్ణతను రెగ్యులర్ గా గుర్తించాలని విద్యాశాఖ...
రేపే 10వ తరగతి ఫలితాల విడుదల
ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం ఆమోదం
హైదరాబాద్ : తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు(మంగళవారం) విడుదల కాబోతున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం...
30న పదో తరగతి ఫలితాలు
హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాల ప్రకటన తేదీ ఖరారయ్యింది. ఈ నెల 30వ తేదీన ప్రకటించనునన్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2...