Home Search
పదో తరగతి పరీక్షల - search results
If you're not happy with the results, please do another search
పదో తరగతి ఫలితాలు విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఫరీక్ష ఫలితాలు సోమవారం ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. ఇవాళ విజయవాడలో ఎస్ఎస్ సి 2023-24 ఫలితాలను విడుదల చేశామని విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్...
నేడు పదో తరగతి ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఫరీక్ష ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీ సోమవారం విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విజయవాడలో ఎస్ఎస్ సి 2023-24 ఫలితాలను విడుదల చేయనున్నట్లు...
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
ఉదయం 9.30 గంటల నుంచి మ.12.30 గంటల వరకు పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం(మార్చి 18) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్...
పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
ఈ నెల 18 నుంచి ఎప్రిల్ 02వ తేది వరకు జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సిద్దిపేట్ జిల్లాలో వున్న (80) పరీక్ష కేంద్రాల వద్ద 144 అమలులో ఉంటుందని సీపీ...
పదో తరగతి హిందీ పేపర్ లీక్ కేసు..
విద్యార్థిపై డీబార్ ఎత్తివేయాలని హైకోర్టు తీర్పు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో ఓ విద్యార్థిపై అధికారులు పెట్టిన డీబార్ను హైకోర్టు ఎత్తివేసింది. ప్రశ్నపత్రం...
అడ్వాన్స్ సప్లమెంటరీ పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్
సిపి శ్వేత
సిద్దిపేట: అడ్వాన్స్ సప్లమెంటరీ పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని సిపి శ్వేత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి 22 వరకు...
పదో తరగతి బాలిక కళ్లను పీకేసి… చేతులకు మొలలు కొట్టి…
లక్నో: పదో తరగతి చదువుతున్న బాలికను అతి దారుణంగా హత్య చేశారు. చేతులకు మేకులు కొట్టి, కళ్లను బయటకు పీకేసి అనంతరం ఘోరంగా హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్...
పదో తరగతి ఫలితాలు విడుదల
హైదరాబాద్ : తెలంగాణ పదోతరగతి ఫలితాలు బుధవారం విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. 4,84,384 మంది పరీక్షలకు హాజరైయ్యారు. 7492 మంది...
రేపే పదో తరగతి ఫలితాలు
మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల
హైదరాబాద్ : తెలంగాణ పదోతరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల...
చదువుతుంది ఆరో తరగతి… పదిలో 488 మార్కులు
అమరావతి: చదువుల సరస్వతి, చిచ్చరపిడుగు హేమశ్రీ చదువుతున్నది ఆరో తరగతి... తెలివి తేటలు, ఐక్యూ ఎక్కువగా ఉండడంతో పదో తరగతి బుక్లు అవలీలగా చదివేస్తుంది. ఏ ప్రశ్నకైనా ఇట్టే సమాధానం చెబుతుంది. బాలిక...
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
144 సెక్షన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన రాచకొండ సిపి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఓపెన్ పదోతరగతి, ఇంటర్ పరీక్షల సందర్భంగా ఆంక్షలు విధిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ శనివారం ఆదేశాలు...
ముగిసిన టెన్త్ పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి ప్రధాన పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 3వ తేదీన టెన్త్ పరీక్షలు ప్రారంభం కాగా, ఈ నెల 13 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. మంగళవారం...
SSC Exams: పదో తరగతి పరీక్ష కేంద్రాలను సందర్శించిన రాచకొండ కమిషనర్
రాచకొండ: ఎంతటి అధికారి కూడా మొబైల్ ఫోన్స్ పరీక్ష కేంద్రాలలోకి అనుమతి లేకపోవడంతో పోలీస్ ఉన్నతాధికారులను కూడా లోపలికి వెళ్ళేటప్పుడు తనిఖీలలో భాగంగా ఉమెన్ కానిస్టేబుల్ కల్పన సార్ మొబైల్ ఫోన్ ను ...
పదో తరగతి ప్రశ్నపత్రం లీక్.. నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్.. రేపటి పరీక్ష యథాతథం
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ప్రశ్నపత్రం లీక్ కావడం కలకలం రేపింది. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఎ. శ్నీదేవసేన...
పదవ తరగతి పేపర్ లీకేజి చేసింది ఇతనే..?
వికారాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి.పోమవారం వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రభుత్వ నెంబర్ వన్ స్కూల్ లో పరీక్ష ప్రారంభం అయిన 7 నిమిషాల్లోనే తెలుగు పేపర్ వాట్సాస్ గ్రూపుల్లో...
వాట్సప్ గ్రూపుల్లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. వికారాబాద్ జిల్లాలో పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. ప్రశ్నాపత్రం నఖిలీదా లేదా ఒరిజినల్ దా అధికారులు...
కష్టంతో కాకుండా ఇష్టంతో పరీక్షలు రాయాలి: మంత్రి హరీశ్
హైదరాబాద్: పదవ తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థికి పేరుపేరునా మంత్రి హరీశ్రావు ఆశీస్సులు అందించారు. రేపటి నుండి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతున్నందున విద్యార్థుల్లో మనోధైర్యం కల్పించారు. కష్టంతో కాకుండా ఇష్టంతో...
రేపటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అల్పహారం
మన తెలంగాణ, హైదరాబాద్: నగరంలో పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్దం చేసేందుకు రేపటి నుంచి సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండటంతో వారికి అల్పాహారం అందజేయనున్నట్లు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు....
ఏప్రిల్ 3వ తేది నుంచి పదవ తరగతి పరీక్షలు : మంత్రి సబిత
హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 ,2023 నుంచి నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయించినట్లు మంత్రి సబితా వెల్లడించారు. పదో తరగతి బోర్డు పరీక్షలకు కేవలం ఆరు పేపర్లే ఉంటాయని, ప్రతీ...
పదోతరగతి పరీక్ష ఫీజు స్వీకరణకు చివరితేది ఖరారు
మన తెలంగాణ / హైదరాబాద్ : పదో తరగతి పరీక్ష ఫీజుకు సంబంధించిన షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 2023లో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపుకు గడువును...