Monday, April 29, 2024

పదో తరగతి ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ పదోతరగతి ఫలితాలు బుధవారం విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.  4,84,384 మంది పరీక్షలకు హాజరైయ్యారు. 7492 మంది విద్యార్థులు ప్రైవేటుగా రాశారు.

టెన్త్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
టెన్త్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News