Home Search
పాన్ కార్డు - search results
If you're not happy with the results, please do another search
పాన్-ఆధార్ లింక్ చేసుకున్నారా?
జూన్ 30 లోగా చేసుకోకపోతే రూ.10,000 జరిమానా
న్యూఢిల్లీ: పాన్ కార్డుతో ఆధార్ నంబర్ అనుసంధానం చేసుకునేందుకు ఆఖరు తేదీ సమీపిస్తోంది. ఈ నెల 30లోగా పాన్ను ఆధార్తో లింక్ చేయలేకపోతే ఆదాయపు...
ఆధార్తో తక్షణమే ఇ-పాన్
ఈ నెలలోనే ప్రారంభం : రెవెన్యూ కార్యదర్శి అజయ్ పాండే
న్యూఢిల్లీ: ఆధార్ వివరాలను అందజేస్తే తక్షణమే ఆన్లైన్ ఇపాన్ కార్డు ను పొందవచ్చు. ఈ సదుపాయాన్ని ప్రభుత్వం ఈ నెలలోనే ప్రారంభించనుందని...
నేటి నుంచి జెఇఇ మెయిన్ రెండో విడత పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యే జెఇఇ మెయిన్ 2024 తుది విడత పరీక్ష గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ...
విపక్షాలపై ‘ఐ’టీ
న్యూఢిల్లీ : పన్ను మదింపు ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన కొద్ది గంటలకే రూ. 1800 కోట్లకు పైబడిన పన్ను బకాలయు చెల్లించాలంటూ కాంగ్రెస్ పార్టీకి...
రూ. 11 కోట్ల బకాయిలు చెల్లించండి..సిపిఐకి ఐటి నోటీసులు
కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీచేసిన రోజే ప్రతిపక్ష ఇండియా కూటమిలో మరో భాగస్వామ్య పక్షమైన సిపిఐకి కూడా ఆదాయం పన్ను శాఖ(ఐటి) శుక్రవారం నోటీసులు జారీచేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఐటి రిటర్న్లు...
సిలిండర్ ధర నుంచి పిఎఫ్ వరకు… ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్
హైదరాబాద్: కొత్త ఆర్థిక సంవత్సరంలో కొన్ని ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్, కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఇందులో ఫాస్ట్ట్యాగ్ ప్రోటోకాల్స్ నుంచి ట్యాక్స్ పాలసీల వరకు ఉన్నాయి. ఇవి వ్యక్తిగతంగా, వ్యాపార పరంగా...
మహారాష్ట్ర సిఎం షిండే నేమ్ప్లేట్లో చేరిన తల్లిపేరు
ఈ ఏడాది మే1 న లేదా తరువాత పుట్టినవారి పేర్లలో తల్లి పేరు తప్పనిసరిగా చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఆధార్, పాన్ కార్డులతోపాటు ప్రభుత్వ రికార్డుల్లో కూడా...
ఉచిత కరెంటు కావాలంటే అది తప్పనిసరి
గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంటు కావాలంటే ఆధార్ వ్యాలిడేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉచిత కరెంటు స్కీమ్ లో లబ్ధిదారుల పేర్లు నమోదు కావాలంటే బయోమెట్రిక్...
పేటిఎంకు కష్టాలు
మనీలాండరింగ్, కెవైసి లేకుండా లక్షలాది ఖాతాల సృష్టి
ఈడి, ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన ఆర్బిఐ
న్యూఢిల్లీ : ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) చర్యలు ఎదుర్కొంటున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు కష్టాలు మరింత పెరగనున్నాయి....
త్వరలోనే యువతులకు ఎలక్ట్రికల్ స్కూటీలు!
మనతెలంగాణ/హైదరాబాద్: యువతులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్న ప్రభుత్వం త్వరలోనే యువతులకు ఎలక్ట్రికల్ స్కూటీలను ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల అనంతరం యువ...
పెట్టుబడుల పేరుతో మోసం
ఇద్దరి అరెస్టు, పరారీలో మరో నిందితుడు
రూ.2.5కోట్లు మోసం చేసిన నిందితులు
రూ.6లక్షలు ఫ్రీజ్ చేసిన పోలీసులు
హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల అదుపులో నిందితులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పి పలువురి...
ఒరిజినల్ ఉంటేనే ఉచిత ప్రయాణం
మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకోవాలంటే ఒరిజినల్ చూపించాల్సిందే
పాన్కార్డు ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదు: టిఎస్ఆర్టీసి ఎండి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: మహిళా ప్రయాణికులకు టిఎస్ఆర్టీసి ఎండి సజ్జనార్ కీలక...
తప్పించుకోడానికి నదిలో దూకిన సైబర్ నేరగాళ్లు
రాంచీ : ఝార్ఖండ్ రాష్ట్రంలో ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. పలువురికి న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారు. గర్భిణులను లక్ష్యంగా చేసుకుని న్యూట్రిషన్ ట్రాకర్ యాప్ ద్వారా మోసాలు...
మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలీదా? ఇలా తెలుసుకోండి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. బూత్ లెవల్ ఆఫీసర్లు (బిఎల్ఓ) ప్రతి ఇంటికి వెళ్లి ఫిజికల్గా ఓటర్లకు స్లిప్పుల పంపిణీ చేశారు. కొందరు...
అవినీతి అంతానికి పౌర ప్రతిజ్ఞ
ప్రతి ఏడాది మాదిరి ఈ సంవత్సరం కూడా కేంద్ర నిఘా సంస్థ (సెంట్రల్ విజిలెన్స్ కమిషన్) 30 అక్టోబర్ నుండి 5 నవంబర్ దాకా ఏడు రోజుల పాటు జాగరూకత అవగాహనా వారం...
భూములపై రుణాల పేరుతో కుచ్చుటోపి!
బోర్డు తిప్పేశాడు.. రూ. 2 కోట్లతో ఉడాయించాడు...
బాధితుల లబోదిబో.. సైఫాబాద్ పోలీసులనాశ్రయించిన వైనం!!
మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ భూములపై రుణాల పేరుతో అమాయకులకు ఎరవేసి డిపాజిట్ల రూపంలో రూ.2 కోట్లకు పైగా దండుకుని...
గత ఖాతాల తాళం ఉద్గమ్
ఖాతాకు చెందిన ఏదో ఆధారం ఉంటే తప్ప బ్యాంకు వాళ్లు ఖాతాకు సంబంధించిన వివరాలు తెలుపలేరు. పాస్ బుక్ లేదా చెక్ బుక్ చూయించినా నామినేటెడ్ వ్యక్తిగా నిరూపించుకోవాలి. బ్యాలెన్స్ తెలిశాక తక్కువ...
ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి
100 రోజుల పని పూర్తయిన కుటుంబాలు అర్హులు
ఉచిత భోజన వసతి, మెటీరియల్, స్టైఫండ్ అందజేత
దరఖాస్తులను ఎఫ్ఏ లేదా ఉపాధి హామీ ఆఫీసులో ఇవ్వాలి: ఏపీఓ లక్ష్మీదేవి
పెద్దేముల్: నిరుద్యోగ యువతకు...
ఉదయం 9.45 లకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి
కామారెడ్డి : గ్రూప్ 4 అభ్యర్థులు జులై 1 న జరిగే పరీక్షకు శనివారం ఉదయం 9.45 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. గ్రూప్ 4...
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాల: సైబర్ మోసాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అప్రమత్తతతోనే సైబర్ మోసాలకు చెక్ పెట్టవచ్చని జిల్లా ఎస్పి ఎగ్గడి భాస్కర్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్...