Home Search
బస్సు ఢీకొని - search results
If you're not happy with the results, please do another search
మహారాష్ట్రలో బస్సు ప్రమాదం: ఆరుగురు మృతి
ముంబయి: మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మల్కాపూర్ ప్రాంతంలోని నందూర్ నాకా ఫ్లైఓవర్పై ఈ రోజు తెల్లవారుజామున 2.30కు రెండు బస్సులు ఢీకొని ఆరుగురు మృతి...
ఆర్టిసి బస్సు, బైక్, ఆటో ఢీ
బూర్గంపాడు : మండల పరిధిలో ఆర్టిసి బస్సు, ఆటో ఢీకొని ద్విచక్రవాహన దారుడు మృతి చెందిన ఘటన గురువారం బూర్గంపాడు మండలం పినపాక పట్టి నగర్ గ్రామం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.....
లోయలో పడిన బస్సు-కారు: 30 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోహిస్తాన్ జిల్లాలో బస్సు - కారు ఢీకొని లోయలో పడిపోవడంతో 30 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 15...
బస్సు కింద పడినా చెక్కుచెదరని వృద్ధుడు (షాకింగ్ వీడియో)
న్యూస్డెస్క్: బస్సు ఢీకొని మీద నుంచి వెళ్లిపోయినా ఒక వృద్ధుడు శరీరంపై ఎటువంటి గాయలేకుండా ప్రాణాలతో బయటపడిన షాకింగ్ సంఘటన మంగళవారం ముంబైలో జరిగింది. పవాయి ప్రాంతంలోని లేక్సైడ్ కాంప్లెక్స్ సమీపంలోని ఎవరెస్ట్...
బస్సును ఢీకొన్న ట్రక్కు: ఆరుగురు మృతి
మన తెలంగాణ/ వడోదర న్యూస్: బస్సు-ట్రక్కు ఢీకొని ఆరుగురు మృతి చెందిన సంఘటన గుజరాత్ రాష్ట్రం వడోదరలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం తెల్లవారుజామున లగ్జరీ బస్సు రాజస్థాన్ నుంచి...
చిన్నారులను చిదిమేసిన స్కూల్ బస్సు
ఇబ్రహీంపట్నం సమీపంలోని శేరిగూడలో
దుర్ఘటన ఇద్దరు చిన్నారుల మృతి
కుటుంబసభ్యుల ఆందోళన రూ. 15లక్షల
పరిహారం చెల్లించడానికి స్కూల్
యాజమాన్యం అంగీకారం
మన తెలంగాణ/ఇబ్రహీంపట్నం: స్కూల్ వ్యాన్ ఢీకొని చిన్నారి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో...
దక్షిణ ఈజిప్టులో వాహనాలు ఢీకొని 17 మంది మృతి
కైరో : దక్షిణ ఈజిప్టులోని సొహాగ్ ప్రావిన్సులో .జుహేనా జిల్లా హైవేపై మంగళవారం రాత్రి బాగా పొద్దు పోయిన తరువాత రెండు వాహనాలు ఢీకొని 17 మంది మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు....
చౌటుప్పల్ లో కంటెయినర్ ఢీకొని: ఇద్దరు మృతి
యాదాద్రి భువనగిరి: డిసిఎంకు బ్రేక్ విఫలం కావడంతో మరమ్మతులు చేస్తుండగా కంటెయినర్ ఢీకొట్టిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా...
ప్రైవేట్ బస్సు- లారీ ఢీ: 20 మందికి గాయాలు
హైదరాబాద్: బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం తప్పింది. కొడికొండ చెక్ పోస్ట్- బాగేపల్లి మధ్యలో ప్రైవేట్ బస్సు- లారీ ఢీకొని రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు ఆదోని నుంచి...
ట్రావెల్స్ బస్సు-బొలెరో ఢీ.. ఒకరు సజీవదహనం
సంగారెడ్డి: జహీరాబాద్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ట్రావెల్స్ బస్సు, బొలెరో వాహనం ఢీకొని మంటలు చెలరేగాయి. మంటల్లో ఒకరు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు...
ఆర్టీసీ బస్సు, బైకు ఢీ: ఇద్దరు మృతి
మంచిర్యాల: ఆర్టీసీ బస్సు, బైకు ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మండలం శ్రీరాంపూర్ లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతులను ప్రసాద్, నరేష్...
ట్రాక్టర్ను ఢీకొన్న ఆర్టిసి బస్సు
ముగ్గురు కూలీలు దుర్మరణం
మృతుల్లో ఇద్దరు
మహిళలు
మన తెలంగాణ/ యాదాద్రి : హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైవేపై రోడ్డు పనులు చేసే ముగ్గురు కూలీలు మృతి చెందగా మరొక...
బస్సు బీభత్సం: ఐదుగురు మృతి
లక్నో: బస్సు బీభత్సం సృష్టించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. బస్సు పాదాచారులపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు...
రిపేరు బస్సును ఢీకొన్న ట్రక్కు
యుపి హైవేపై 18 మంది మృతి
అత్యధికులు వ్యవసాయ కూలీలు
భారీ వర్షాలతో పరిస్థితి దారుణం
బారాబంకీ: ఉత్తరప్రదేశ్లో రోడ్డు పక్కన నిలిచి ఉన్న ప్రైవేటు డబుల్ డెక్కర్ బస్సును వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఢీకొని...
తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం
అమరావతి: తిరుపతి కర్నాలవీధిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ బస్సు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. అలాగే...
ఆర్టిసి బస్సు, బైక్ ఢీ: దంపతుల మృతి
సిద్దిపేట: దుబ్బాక మండలం పోతారెడ్డిపేట దగ్గర ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టిసి బస్సు, బైక్ ఢీకొని దంపతులు మృత్యువాతపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు...
ఆర్టీసీ బస్సులు ఢీ: 13మందికి గాయాలు
ఖమ్మం : రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని జరిగిన రోడ్డుప్రమాదంలో 13 మందికి గాయాలైన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల దగ్గర శుక్రవారం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తక్షణమే...
లారీ – టూరిస్ట్ బస్సు ఢీ: ఇద్దరు మృతి
భువనేశ్వర్: ఒడిశాలోని భద్రక్ జిల్లా బారిక్పూర్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. లారీ, టూరిస్ట్ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందగా... మరో 30 మందికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను...
వ్యాన్-బస్సు ఢీ: 8 మంది మృతి
జైపూర్: రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో గురువారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చురు జిల్లా పరశ్నేను వద్ద జాతీయ రహదారి 11పై వ్యాన్, బస్సు ఢీకొని ఎనిమిది...
లారీని ఢీకొట్టిన బస్సు దగ్ధం
అమరావతి: లారీని యాత్రకుల బస్సు ఢీకొని వాహనం పూర్తిగా కాలిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... యాత్రికుల బస్సు అదుపుతప్పి డివైటర్...