Saturday, May 4, 2024
Home Search

బస్సు ఢీకొని - search results

If you're not happy with the results, please do another search
4 Killed in Car Accident in Nagarkurnool

రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం

మన తెలంగాణ/చారకొండ/ మానకొండూరు: నాగర్ కర్నూల్, కరీంనగర్ జిల్లా మానకొండూరులో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కడప దర్గాకు వెళ్లి తిరిగివస్తూ నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండలం...
Five people killed in separate accidents in Nagarkurnool

విషాద నాగర్‌కర్నూల్

విడివిడి ప్రమాదాల్లో ఒకేరోజు ఐదుగురి దుర్మరణం మిద్దెపై నుంచి పడి ఒకరు, టిప్పర్ ఢీకొని మరొకరు, బస్సు కింద పడి ఇంకొకరు, కాలువలో పడి ఇద్దరు దుర్మరణం మనతెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధిః నాగర్‌కర్నూల్ జిల్లాలో...
Five Members dead in Nagar kurnool Road accidents

నాగర్ కర్నూల్ లో రోడ్డు ప్రమాదాలు: ఐదుగురు మృతి

  వనపట్ల: నాగర్ కర్నూల్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన వేర్వేరు ప్రమాదాలలో ఐదుగురు మృతి చెందారు. నాగర్ కర్నూల్ మండలం వనపట్ల వద్ద టిప్పర్ బైక్ ఢీకొని పొలిశెట్టి పల్లి గ్రామానికి చెందిన...
8 killed in road accidents in telangana

‘నెత్తుటి’ బాటలు

రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో 8మంది దుర్మరణం నల్లగొండ జిల్లా కట్టంగూర్ సమీపంలో విడివిడి ప్రమాదాల్లో ఐదుగురు మృతి నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆటోను బస్సు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత మనతెలంగాణ/నల్గొండ, పదర: రాష్ట్రంలో...
17 Killed In Bus Accident In Kanpur

కాన్పూర్ లో ఘోర ప్రమాదం: 17 మంది మృతి

కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 24 మందికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి...
6 Dead in Head on Collision Between Two Buses in UP

ఘోర రోడ్డుప్రమాదం: ఆరుగురు మృతి

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బస్సులు ఢీకొని జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...
MP-Accident

రోడ్డు ప్రమాదంలో 8 మంది వలస కూలీలు మృతి

భోపాల్‌: బస్సు-ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది వలస కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లా కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వలస...
Bus falls into well in Maharashtra

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం: 20కి చేరిన మృతుల సంఖ్య

  మహారాష్ట్ర : నాసిక్‌లో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య 20కి చేరింది. బావిలో ముందు ఆటో పడడం, దాని మీదే బస్సు పడిపోవడంతో ఆటోలో ఉన్న వారంతా నలిగిపోయారు. నీటిలో మునిగి ఊపిరాడక...

Latest News