Home Search
భారత్ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
అస్సాంలో భారత్ న్యాయ యాత్రకు అవరోధాలు
గువాహటి: ఈనెల 14న ప్రారంభం కానున్న భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా అస్సాంలోని రెండు జిల్లాలలో తమ నాయకులు ప్రభుత్వ మైదానాలలో రాత్రి వేళల్లో బస చేసేందుకు అస్సాం ప్రభుత్వం అనుమతి...
భారత్ మాకు మంచి మిత్రదేశం
మాల్దీవుల పర్యాటక పరిశ్రమ ప్రకటన
మాలె: మాల్దీవులకు, ఇండియాకు మధ్య వివాదం రాజకున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీని, భారత ప్రజలను కించపరుస్తూ తమ దేశ మంత్రులు, అధికారులు చేసిన వ్యాఖ్యలను మాల్దీవ్స్...
భారత్, మాల్దీవుల మధ్య ప్రధాని మోడీ టూర్ చిచ్చు
మోడీ లక్షదీవుల పర్యటనపై చౌకబారు వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులు
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్
మాల్దీవుల దౌత్యాధికారులను పిలిపించి వివరణ కోరిన ప్రభుత్వం
వెంటనే ముగ్గురు మంత్రులను పదవుల నుంచి...
ఇరాన్లో పేలుళ్లపై ఖండించిన భారత్
న్యూఢిల్లీ : ఇరాన్లోని కెర్మాన్ నగరంలో జరిగిన రెండు ఉగ్రవాద పేలుళ్ల ఘటనలను భారత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఖండించింది. ఇరాన్ క్వాడ్ సైనిక దళం అధినేత ఖాసీం సులేమానీ సంస్మరణ దశలో...
2014-2024: మోడీ భారత్!
సంకీర్ణ ప్రభుత్వాలతో మూడు దశాబ్దాల కాలం వృథా అయిందని, పాలన లేకపోవడాన్ని, సంతుష్టీకరణ రాజకీయాలను జనం చూశారని ప్రధాని నరేంద్రమోడీ ధ్వజమెత్తారు. ఈ కారణంగానే బిజెపిని సహజ ఎంపికగా జనం పరిగణిస్తున్నారని, 2024...
భారత్ న్యాయ్ యాత్ర
లోక్సభ ఎన్నికలకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి సన్నాహాలలో మునిగి వుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడి పాత్రను గాంధీల కుటుంబేతరుడు దళిత నేత మల్లికార్జున ఖర్గేకి అప్పగించినా రాహుల్ గాంధీ, ప్రియాంక...
ప్రాదేశిక వైఫల్యాలను కప్పిపుచ్చుతున్న మోడీ ప్రభుత్వం : జైరాం రమేశ్ ధ్వజం
న్యూఢిల్లీ : గత ఆరు దశాబ్దాలుగా చైనా దళాల నుంచి దేశానికి జరుగుతున్న ప్రాదేశిక వైఫల్యాలను మోడీ ప్రభుత్వం కప్పిపుచ్చుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ గురువారం ధ్వజమెత్తారు. తూర్పు లద్దాఖ్...
దేశంలో భారత్ బియ్యం కిలో పాతికరూపాయలకే?
న్యూఢిల్లీ : త్వరలోనే దేశవ్యాప్తంగా రూపాయలు 25కు కిలోచొప్పున ప్రజలకు బియ్యం అందే అవకాశం ఉంది. టోకున ఈ తక్కువ ధరలకు నిత్యావసర సరుకు అయిన బియ్యం అందించేందుకు భారత్ బియ్యం పేరిట...
అప్పుల ఊబిలో భారత్
మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింద ని,ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడ టం కూడా అంత ఈజీకాదని, ఆర్థిక ప్రమా దం పొంచి ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చస్తున్నారు....
బానిస మనస్తత్వం నుంచి బైటికొస్తున్న భారత్: పిఎం మోడీ
న్యూఢిల్లీ: తమ మాతృభూమి కోసం జీవించడాన్ని సిక్కు గురువులు భారతీయులకు బోధించారని, ఈ దేశాన్ని మెరుగైనదిగా, అభివృద్ధి చెందినదిగా చేయడంలో స్ఫూర్తిగా నిలిచారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సిక్కు గురువు గురు...
అప్పుల ఊబిలో భారత్
మరో 33 వేల కోట్లకు బాండ్ల వేలం
రూ.169 లక్షల కోట్లకు పెరిగిన అప్పులు !
2028 నాటికి 100% దాటనున్న అప్పులు
భారత్ అప్పులపై ఐఎంఎఫ్ ఆందోళన
కేంద్ర సర్కార్కు ఐఎంఎఫ్ వార్నింగ్
రాష్ట్రాలపై కేంద్ర అప్పుల ప్రభావం
పెరిగిన...
భారత్ భళా
ఆర్థికప్రగతిలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నదని ఐఎంఎఫ్ ప్రశంస
ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో 16శాతం వాటా ఇండియాదే
ఆర్థిక విధానాలు, ద్రవ్య విధానాలు భేష్
డిజిటలైజేషన్, ఇన్ఫ్రా రంగాల్లో సంస్కరణలతో వేగంగా వృద్ధి
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్య...
స్టార్ పెర్ఫార్మర్గా భారత్
ప్రపంచ వృద్ధిలో 16 శాతానికి పైగా సహకారం, డిజిటలైజేషన్, ఇన్ఫ్రా రంగాల్లో సంస్కరణలతో వేగంగా వృద్ధి, ఐఎంఎఫ్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఫ్) భారతదేశాన్ని ‘స్టార్ పెర్ఫార్మర్’గా ప్రకటించింది....
వికసిత్ భారత్ యాత్రను ప్రారంభించిన బండి సంజయ్
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మారుమూల గ్రామాల్లోని ప్రజలు సహా ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించడంతో పాటు అర్హులందరికీ కేంద్ర పథకాలు అందేలా చేయడమే “వికసిత్ భారత్ సంకల్ప యాత్ర” లక్ష్యమని...
ఐదు రాష్ట్రాల్లో వికసిత్ భారత్ యాత్ర ఆరంభం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలు తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలలో ఈ సంకల్ప్...
భారత్లో డాక్టర్ జనాభా నిష్పత్తి 1ః 834
న్యూఢిల్లీ : భారత్లో డాక్టర్జనాభా నిష్పత్తి 1ః 834 వరకు ఉందని, రిజిస్టర్ అయిన అలోపతి డాక్టర్లు 80 శాతం వరకు అందుబాటులో ఉన్నారని, అలాగే 5.65లక్షల ఆయుష్ డాక్టర్లు ఉన్నట్టు రాజ్యసభలో...
భారత్లో అమెరికా భద్రతా సలహాదారు బృందం
ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు
వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో అత్యంత ప్రధాన మైలురాయిగా పరిగణిస్తున్న ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ(ఐసిఇటి)తోసహా వివిధ ద్వైపాక్షిక అంశాలపై అమెరికా అధ్యక్షుడు...
కిస్సింజర్ జైత్రయాత్రకు భారత్ కళ్ళెం
20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన, వివాదాస్పద దౌత్యవేత్తలలో ఒకరుగా పేరొందిన హెన్రీ కిస్సింజర్ 100 సంవత్సరాల వయస్సులో మృతి చెందారు. ఇద్దరు అమెరికా అధ్యక్షుల వద్ద జాతీయ భద్రత సలహాదారునిగా, విదేశాంగ కార్యదర్శిగా-...
చైనాలో నిమోనియా అలజడి.. భారత్లో ఆరు రాష్ట్రాలు అప్రమత్తం
న్యూఢిల్లీ: చైనాలో నిమోనియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లో ఆస్పత్రులను సిద్ధం చేశారు. ఎటువంటి పరిస్థితినైనా...
భారత్లో ఓటు వేసిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా?
హైదరాబాద్: అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సెలబ్రిటీలతో సహా ప్రముఖులు మీడియా ముందుకు వచ్చి కోరడంతో ఓటింగ్ శాతం పెరుగుతోంది. పట్టణాలతో పోలిస్తే పల్లెల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. అసెంబ్లీ, పార్లమెంట్,...