Monday, May 20, 2024
Home Search

భారత్ ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
6 Indian states on ALERT as china

చైనాలో నిమోనియా అలజడి.. భారత్‌లో ఆరు రాష్ట్రాలు అప్రమత్తం

న్యూఢిల్లీ: చైనాలో నిమోనియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లో ఆస్పత్రులను సిద్ధం చేశారు. ఎటువంటి పరిస్థితినైనా...
First person to vote in India

భారత్‌లో ఓటు వేసిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా?

హైదరాబాద్: అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సెలబ్రిటీలతో సహా ప్రముఖులు మీడియా ముందుకు వచ్చి కోరడంతో ఓటింగ్ శాతం పెరుగుతోంది. పట్టణాలతో పోలిస్తే పల్లెల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. అసెంబ్లీ, పార్లమెంట్,...
Steel demand increasing in India

భారత్‌లో స్టీల్‌కు డిమాండ్ పెరుగుతోంది

2030 నాటికి 190 మిలియన్ టన్నులు అవసరం కన్‌స్ట్రక్షన్, ఇన్‌ఫ్రా రంగాలదే 60% వాటా: స్టీల్‌మింట్ నివేదిక న్యూఢిల్లీ: భారతదేశంలో ఉక్కు డిమాండ్ పెరుగుతోంది. 2030 నాటికి 7 శాతం వార్షిక వృద్ధి రేటుతో 190...
Gurpatwant Singh Pannu said that India wants to kill

భారత్ హత్య చేయాలనుకుంటోంది… రక్షించే బాధ్యత అమెరికాదే

ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ న్యూఢిల్లీ : ఖలిస్థాన్‌కు మద్దతుగా ప్రపంచ దేశాల్లో రెఫరెండం నిర్వహిస్తున్నందుకు తనను భారత ప్రభుత్వం హత్య చేయాలనుకుంటోందని, ఈ పరిస్థితుల్లో తనను రక్షించవలసిన బాధ్యత అమెరికా ప్రభుత్వానిదేనని...
Ayushman Bharat Health Centers... Conversion to Ayushman Health Mandir

ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు… ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌గా మార్పు

మన తెలంగాణ/హైదరాబాద్:  కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ప్రధానమంత్రి ఆరోగ్య యోజన- ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌గా మార్చాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆదివారం రాష్ట్రాలు,...

ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పేరు మార్పు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమాపథకం అయిన ప్రధానమంత్రి ఆరోగ్య యోజన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల పేరులో మార్పు చోటు చేసుకుంది.ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లను ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’గా...
Toyota Kirloskar Motor MoU with Karnataka Govt

కర్ణాటక ప్రభుత్వంతో టయోటా కిర్లోస్కర్ మోటర్ అవగాహన ఒప్పందం

బెంగళూరు: “మేక్ ఇన్ ఇండియా” నిబద్ధతకు కట్టుబడి, “అందరికీ మాస్ హ్యాపీనెస్” తీసుకురావాలనే లక్ష్యంతో, టయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM) ఈ రోజు కర్ణాటక ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (MOU) పై...
India not against investigation on Nijjar Killing: Jaishankar

నిజ్జర్ హత్యపై దర్యాప్తుకు భారత్ వ్యతిరేకం కాదు..

లండన్: కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటువాద నేత హర్‌దీప్‌సింగ్‌నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కెనడా ప్రధాని...

భారత్‌లో హైపర్‌లూప్ రైళ్లు ఇప్పట్లో లేనట్టే : నీటి ఆయోగ్ సభ్యుడు సారస్వత్

న్యూఢిల్లీ : అత్యంత వేగంతో ప్రయాణించే హైపర్‌లూప్ రైళ్లు సమీప భవిష్యత్‌లో భారత్ లోకి వచ్చే అవకాశం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె సారస్వత్ ఆదివారం వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం ఈ...
NCERT recommends Bharat instead of India

పుస్తకాల తిరగరాత.. ఇక ఇండియా బదులు భారత్

పుస్తకాల తిరగరాత ఇక ఇండియా బదులు భారత్ ఎన్‌సిఇఆర్‌టి కీలక ప్రతిపాదన.. చరిత్రకూ కొత్త రూపం ఇక క్లాసికల్ హిస్టరీ న్యూఢిల్లీ: విద్యార్థుల పాఠ్యపుస్తకాలలో ఇకపై ఇండియా బదులు భారత్ అనే పేరు చేర్చాలని జాతీయ...

భారత్ నుంచి 41 మంది కెనడా దౌత్యవేత్తలు వాపసు

న్యూఢిల్లీ: కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు కెనడా భారత్ నుంచి 41 మంది దౌత్యవేత్తలను, 42 మంది వారి సహాయకులు, డిపెండెంట్లను ఉపసంహరించుకోవడంతో వీసా సర్వీసులకు తీవ్ర విఘాతం ఏర్పడనున్నది....
235 Indians onboard Operation Ajay's second flight

‘ఆపరేషన్ అజయ్’.. రెండో విడతలో భారత్‌కు 235 మంది చేరిక

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. దీంతో ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభించిన...

స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటుకు కర్నాటక ప్రభుత్వం నిర్ణయం

బెంగళూరు: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, టెక్నికల్ విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి...

పపంచ ఆహార సూచీలో మరింత దిగజారిన భారత్

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆకలి సూచీ2023లో భారత్ మరింత దిగజారింది. మొత్తం 125 దేశాలతో రూపొందించిన జాబితాలో మన దేశం 111వ స్థానంలో నిలిచింది. 2022లో మొత్తం 121 దేశాల్లో107వ స్థానంలో నిలవగా 2023లో...

భారత్, కెనడాల విదేశాంగ మంత్రుల రహస్య సమావేశం

వాషింగ్టన్ : ఉద్రిక్తతల సడలింపుల దిశలో భారత్, కెనడాల విదేశాంగ మంత్రుల రహస్య సమావేశం అమెరికాలో జరిగింది. జైశంకర్, మెలానీ జోలీ మధ్య వాషింగ్టన్‌లో జరిగిన ఈ భేటీకి అమెరికా విదేశాంగ మంత్రి...
India's latest history in sports: Muralidhar Rao

క్రీడల్లో భారత్‌ది సరికొత్త చరిత్ర : మురళీధర్‌ రావు

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో భారత్ వంద పతకాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిందని బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్ రావు అన్నారు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియా...
India gives ultimatum to Canada

కెనడాకు భారత్ అల్టిమేటం

ఈ నెల10లోగా దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని డెడ్‌లైన్ న్యూఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో భారత్, కెనడాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్‌లో వారి...

మా దేశం నుంచి వెళ్లిపోండి: 40 మంది కెనడా దౌత్యవేత్తలకు భారత్ ఆదేశం

న్యూఢిల్లీ: భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి. అక్టోబర్ 10వ తేదీ లోగా భారత్‌లోని దాదాపు 40 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కెనడాను భారత ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. గడువులోగా...

భారత్‌లోని ఆఫ్ఘనిస్థాన్ ఎంబసీ మూసివేత

న్యూఢిల్లీ: భారత్‌లో దౌత్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని ఆఫ్ఘ్ఘనిసాన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత ప్రభుత్వంనుంచి తమకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడంతో న్యూఢిల్లీలోని తమ రాయబార కార్యాలయాన్ని ఆదివారం( అక్టోబర్ 1)నుంచి మూసివేయనున్నామని...
Let's continue the spirit of Swachh Bharat: Kishan Reddy

స్వచ్ఛభారత్ స్ఫూర్తి కొనసాగిద్దాం : కిషన్‌రెడ్డి

మనతెలంగాణ/ హైదరాబాద్ : మెరుగైన పారిశుద్ధ్యంతోనే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది.. ఆరోగ్యంగా ఉంటేనే మనమంతా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం...

Latest News