Home Search
ముందస్తు ఎన్నికల - search results
If you're not happy with the results, please do another search
కెనడా ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధనలో ప్రధాని ట్రూడో విఫలం
పార్టీగా అధికార లిబరల్
టొరొంటో: కొవిడ్19 మహమ్మారిని సమర్థంగా కట్టడి చేయగలిగానన్న ప్రచారంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మెజార్టీ సాధించడంలో విఫలమయ్యారు. అయితే, ఆయన నేతృత్వంలోని లిబరల్ పార్టీ...
వరంగల్, ఖమ్మం ఎన్నికల ప్రక్రియ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం కార్పోరేషన్తో పాటు సిద్దిపేట, నకిరేకల్, అచ్చంపేట్, జడ్చర్ల, కొత్తూర్ మున్సిపాలిటీలకు సాధారణ ఎన్నికలు, జిహెచ్ఎంసి, మరికొన్ని మున్సిపాలిటీలలో ఏర్పడ్డ ఖాళీలకు ఆకస్మిక ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన...
నవంబర్, డిసెంబర్లో జిహెచ్ఎంసి ఎన్నికలు!
తిరుమలలో సూచనప్రాయంగా వెల్లడించిన
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి
ముందస్తు పనుల్లో సిబ్బంది నిమగ్నం
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి...
చవితి కొత్త పార్లమెంట్కి
న్యూఢిల్లీ: దేశ కొత్త పార్లమెంట్ గణేష్ చతుర్థి నేపథ్యంలో ఈ నెల 19న కొలువు తీరుతుంది. తొలిసారిగా ఇక్కడి నుంచి సభారంభం జరుగుతుం ది. ఎటువంటి అజెండా ప్రకటన లేకుండా ఈ నెల...
చవితి రోజు కొత్త పార్లమెంట్లోకి
న్యూఢిల్లీ : దేశ కొత్త పార్లమెంట్ గణేష్ చతుర్థి నేపథ్యంలో ఈ నెల 19న కొలువు తీరుతుంది. తొలిసారిగా ఇక్కడి నుంచి సభారంభం జరుగుతుంది. ఎటువంటి అజెండా ప్రకటన లేకుండా ఈ నెల...
ప్రతిపక్ష ఐక్యత!
ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ (భారత జాతీయ అభివృద్ధి, సమ్మిళిత కూటమి) త్వరగా పుంజుకొంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీ ప్రభుత్వం లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరపాలని చూస్తున్నదనే అంచనాలు వెలువడుతుండడంతో తాము కూడా...
వేడెక్కిన జాతీయ రాజకీయాలు..
ముంబయి: వచ్చే లోక్సభ ఎనినకల్లో ‘వీలయినంతవరకు’ కలిసే పోటీ చేయాలని ‘ ఇండియా’ కూటమిలోని పార్టీలు తీర్మానించాయి. అలాగే సీట్ల సర్దుబాటుతో పాటుగా వివిధ అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు 14 మంది సభ్యులతో...
మోడీ నివాసంలో అమిత్ షా, నడ్డా చర్చలు
న్యూఢిల్లీ : శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షులు జెడి నడ్డా, బిజెపికి చెందిన కొందరు ప్రముఖ నేతలు ప్రధాని మోడీని ఆయన నివాసంలో కలిశారు. ముందుగా అమిత్...
ప్రత్యేక సమావేశాల్లోనే ఎంపిల గ్రూపు ఫొటోలకు ఏర్పాట్లు
న్యూఢిల్లీ: లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరగవచ్చన్న వార్తల నేపథ్యంలో ఈ నెల 18నుంచి 22 వరకు జరగనున్న పార్లమెంటుప్రత్యేక సమావేశాల సందర్భంగా లోక్సభ, రాజ్యసభ సభ్యుల గ్రూపు ఫొటోల కోసం ఏర్పాటు చేస్తున్నారు....
చంద్రబాబు రూ. లక్ష కోట్లు సింగపూర్కు తరలించారు: కొట్టు
నంద్యాల: జన సేన పార్టీకి స్టాండ్లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు అద్దెకు ఇచ్చే పార్టీకి స్టాండ్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. గురువారం కొట్టు...
త్వరలో పిఆర్సి?
త్వరలోనే ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఉద్యోగుల జీతభత్యాల సవరణ నిమిత్తం ప్రభుత్వం పిఆర్సిని నియమించే అవకాశాలు ఉ న్నట్లు తెలిసింది. ఈ నెలాఖరులో దీనికోసం ప్రత్యే క కమిటీని ప్రభుత్వం ఏర్పాటు...
వైఎస్ షర్మిలను టార్గెట్ చేసిన రేణుకా చౌదరి
హైదరాబాద్: వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. రేణుకా చౌదరి వైఎస్ షర్మిలను టార్గెట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆదివారం...
ఖమ్మం బహిరంగ సభలో ప్రసంగించనున్న రాహుల్
హైదరాబాద్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ ఆదివారం ఖమ్మం ప్రాంతంలో రాహుల్ గాంధీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభతో తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమైంది. 2023...
ఇతర పార్టీల నేతల చూపు బిఆర్ఎస్ వైపే
ఇబ్రహీంపట్నం : తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన 20 సంవత్సరాలలోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో తన ఉనికిని విస్తరించే దిశగా...
9 నెలలు కష్టపడితే గెలుపు మళ్లీ మనదే: సిఎం జగన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే...
సిఎం పదవిపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఇటీవల జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పొత్తులు, ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు...
కెసిఆర్.. రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసిండు: మహేష్ గౌడ్
షాద్నగర్: ముఖ్యమంత్రి కేసిఆర్ నిరంకుశ పాలనతో కోట్ల రూపాయలు కొల్లగోట్టాడని, రాష్ట్ర రాజకీయాలు కలుషితం చేసిండని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మండిపడ్డారు. సోమవారం షాద్నగర్ మున్సిపల్లోని 3, 4వ వార్డులో...
ఎంఎల్ఎ సాయన్న కన్నుమూత
మన తెలంగాణ/కంటోన్మెంట్: కంటోన్మెంట్ ఎంఎల్ఎ సాయన్న (72) గత కొంతకాలంగా షుగర్, బిపి, గుండె, మూ త్రపిండాల వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 16వ తేదీన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో...
ప్రభుత్వ ఉద్యోగులకు 10% జీతాలు కట్!
పాక్లో ప్రభుత్వ ఉద్యోగులకు 10% జీతాలు కట్!
పొదుపు చర్యల్లో భాగంగా మంత్రిత్వ శాఖల ఖర్చుల్లోనూ కోత
జియో న్యూస్ కథనం వెల్లడి
ఇస్లామాబాద్: ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో నిండా కూరుకుపోయిన పాకిస్థాన్ ప్రభుత్వ...
“ పట్నం ”లో రాజకీయ వేడీ ….
ఇబ్రహీంపట్నం : ముందస్తు ఎన్నికలు వస్తాయని దీమాతో అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఈ మద్యనే టిఆర్ఎస్గా ఉన్న పార్టీని నేడు బిఆర్ఎస్ పార్టీగా అవతరించడంతో ఆ పార్టీ శ్రేణులు మంచి ఊపు మీద...