Home Search
మూసీ నది - search results
If you're not happy with the results, please do another search
భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి సిపిఎం పోటీ
భువనగిరి పార్లమెంట్ స్థానానికి జహంగీర్ పోటీ చేస్తారని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య వెల్లడించారు. బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు....
మార్పు దిశగా వందరోజుల ప్రజాపాలన
సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చేయరు, దాని శక్తి సామర్ధ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో ఈ మాటలు అక్షర సత్యాలు. సామాన్య రైతు...
భవన నిర్మాణంలో గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియంట్ గ్రోత్ హబ్గా హైదరాబాద్
సమగ్ర కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారుల్ని ఆదేశించిన సిఎం
స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ రాష్ట్రంగా హైదరాబాద్
నగరాన్ని నంబర్ వన్ స్థానంలో నిలబెడతామన్న మున్సిపల్శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్
మన తెలంగాణ /...
ఎల్బీనగర్ టు హయత్నగర్ మెట్రోను పొడిగిస్తాం: సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ఎల్బీనగర్ నుంచి హయత్నగర్కు మెట్రోను పొడిగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ వద్ద బైరామల్ గూడ కూడలిలో నిర్మించిన వంతెనను శనివారం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన...
సిఎం రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు ప్రశాంతంగా పాలన చేసుకోవచ్చు
పాత బస్తీ అభివృద్దికి కాంగ్రెస్తో కలిసి పనిచేస్తాం: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మజ్లిస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో...
ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ హైదరాబాద్ సిటీ !
నగర ప్రతిష్ఠను నిలబెట్టడానికి మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడుతాం
మూసీ నది అభివృదికి మాస్లర్ ప్లాన్ రూపొందిస్తున్నాం
పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో ఫేజ్ 2 ప్రారంభం
చాంద్రాయణ గుట్టలో మెట్రో జంక్షన్ ఏర్పాటు చేస్తాం
ఫరూక్నగర్...
అభివృద్దిలో రాష్ట్ర సర్కార్కు పూర్తి సహకారం అందిస్తాం: పిఎం మోడీ
సోమవారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వర్చువల్ విధానంలో రూ. 56 వేల కోట్ల ప్రాజెక్ట్లకు పీఎం ప్రారంభోత్సవాలు , శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో...
అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తాం
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వర్చువల్ విధానంలో రూ.56 వేల కోట్ల ప్రాజెక్టులకు పీఎం ప్రారంభోత్సవాలు,...
ఎన్టిపిసికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో రేవంత్ మీడియాతో...
ఓఆర్ఆర్ – ఆర్ఆర్ఆర్ల మధ్య పారిశ్రామిక క్లస్టర్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం భూతల స్వర్గమని డిప్యూటీ సిఎం, ఆర్థిక, ఇంధన వనరుల, ప్రణాళికా శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివా రం హైటెక్ సిటీ...
రాజకీయ లబ్ధి కోసమే మేడిగడ్డ పర్యటన
పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచేందుకు ఎత్తుగడలు
ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు డిమాండ్ చేయాలి: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాజకీయ లబ్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన...
ఆరునూరైనా.. ఆరు గ్యారంటీలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పు తీసుకురావాలనే కృత నిశ్చయంతో ప్రజా ప్రభుత్వం సాహసోపేతంగా ముందుకెళ్తుందని ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర శాసనసభలో శనివారం 2024 -25...
రాష్ట్ర ప్రజలను నిరాశ పరిచిన గవర్నర్ ప్రసంగం
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 హామీ మరిచారు
ప్రజావాణిపై ఆర్భాటంగా ప్రకటనలు చేసి పరువుతీసుకున్నారు: బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హామీల అమలుకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు...
మేడమ్ కు ప్రగతి నివేదిక
మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుం చి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లీమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీకి సిఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని...
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత: భట్టి విక్రమార్క
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను...
కాంగ్రెస్, మజ్లిస్ మధ్య బలపడుతున్న మైత్రీబంధం
నిన్నటివరకూ ఉప్పు నిప్పూలా ఉన్న కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య మైత్రీ బంధం బలపడుతోందా? ఇంగ్లండ్ లో రేవంత్, అక్బరుద్దీన్ ఒవైసీ చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూసినవారెవరికైనా ఈ అనుమానం రాకమానదు. దావోస్ పర్యటనలోనూ,...
పులి కోసం బోను సిద్ధం
పులి బయటకు వస్తుందన్న కెటిఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ కౌంటర్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. పులి బయటికొస్తుందని ఇటీవల వ్యాఖ్యలు చేసిన కెటిఆర్కు...
జిహెచ్ఎంసి ట్రాఫిక్పై సీనియర్ పోలీసు అధికారులతో డిజిపి రవి గుప్తా సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిలోని ట్రాఫిక్ పరిస్థితిపై తెలంగాణ డిజిపి రవి గుప్తా మంగళవారం సీనియర్ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో...
పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అంతటా 2050 నాటికి పారిశ్రామికాభివృద్ధి జరగాలన్న లక్ష్యంతో మెగా మా స్టర్ పాలసీకి రూపకల్పన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం సచివాలయంలో భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ)...
హైకోర్టు రోడ్డుపై ఐదు అడుగుల కొండచిలువ
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు రోడ్డుపై శుక్రవారం రాత్రి ఐదు అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించింది. కొండచిలువ మూసీ నది నుంచి రోడ్డుపైకి వచ్చి రోడ్డు దాటుతుండగా కొందరు ప్రయాణికులు గమనించారు. అలజడి కారణంగా...