Home Search
యుద్ధ వాతావరణం - search results
If you're not happy with the results, please do another search
ఎపి త్రికేంద్రీకరణ
మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ
అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు
అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత
హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...
ఇరాన్ క్షిపణీ దాడి ఎఫెక్ట్.. మరింత పెరిగిన పసిడి ధర
న్యూఢిల్లీ: ఇరాన్, అమెరికా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఒక్కసారిగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. బుధవారం ఇరాక్లోని అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపిన నేపథ్యంలో బంగారం...
ఎపిలో పోలింగ్ హింసాత్మకం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతలు, దాడులు, హింసాత్మ క ఘటనల నడుమ ముగిసింది. 120కి పైగా ఉద్రిక్త ఘ టనలు చోటు చేసుకున్నాయి. అధికార, ప్రతిపక్ష...
టెల్ అవీవ్, దుబాయ్లకు ఎయిరిండియా విమానాలు రద్దు
టెల్ అవీవ్కు వెళ్లే తమ విమానాలను ఎయిరిండియా ఈ నెల 30 వ తేదీ వరకూ నిలిపివేసింది. పశ్చిమాసియాలో ప్రస్తుత యుద్ధ సంక్షోభం, ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడుల నేపథ్యంలో శుక్రవారం ఎయిరిండియా...
టెల్ అవీవ్, దుబాయ్లకు ఎయిరిండియా విమానాలు రద్దు
న్యూఢిల్లీ : టెల్ అవీవ్కు వెళ్లే తమ విమానాలను ఎయిరిండియా ఈ నెల 30 వ తేదీ వరకూ నిలిపివేసింది. పశ్చిమాసియాలో ప్రస్తుత యుద్ధ సంక్షోభం, ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడుల నేపథ్యంలో...
ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం ఆడిస్తున్న ఆటలేనా?
ప్రపంచంలో అనేక దేశాలు ఏదో ఒక రకంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. నిలకడగా ఉండలేకపోతున్నాయి. ఏ దేశం బలహీనంగా ఉంది, ఏ దేశం మనకు మద్దతు పలుకుతది, ఎవరితో ఘర్షణకు దిగుదాం అని...
కొండెక్కిన బంగారం ధర
10 గ్రాములు రూ 75,000 దాటి చుక్కలదిక్కే
ఇక వెండి కిలో రూ 85,000 దాటి దూకుడు
ప్రపంచ భౌగోళిక రాజకీయాలే కీలక కారణం
అత్యధిక నిల్వలతో గోల్డ్కింగ్గా చైనా సత్తా
న్యూఢిల్లీ :...
మండుటెండల మరణాలను ఆపలేమా?
దక్షిణాసియాలోని దేశాల్లో భారతదేశం మండు టెండల మరణాల్లో అగ్రస్థానంలో ఉందని వచ్చిన ఒక అంతర్జాతీయ అధ్యయనం ఆందోళన కలిగిస్తోంది. 2019లో 33 వేలమంది కేవలం తీవ్రాతితీవ్రమైన ఎండల కారణంగానే చనిపోయారని చైనా నుంచి...
అమానవీయతపై ఎక్కుపెట్టిన కవితాస్త్రం
అంతరంగంలోని ఆలోచనలకు రెక్కలు మొలిపించేది కవిత్వం. రోజువారి సంఘర్షణ పూరితమైన అనుభవ సాంద్రతల నుంచి మొలకెత్తేది కవిత్వం. దిగులు మేఘాలను పటాపంచలు చేసి, ఆపన్నహస్తంలా భరోసా నిచ్చేది కవిత్వం మాత్రమే. పదపదాల్లోని అక్షరాల...
నేటి మహిళకు సవాళ్ళు-పరిష్కారాలు
1908లో న్యూయార్క్ నగర వీధుల్లో తమ హక్కుల సాధన కోసం వేలాది మంది మహిళా కార్మికులు నిర్వహించిన వీరోచిత పోరాటానికి గుర్తుగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించారు. సుమారు 15...
సైన్యం పెత్తనానికి చుక్కెదురు?
బ్రిటిష్ పాలకులు కుతంత్రంగా జరిపిన దేశ విభజన అనంతరం భారత దేశంతో పోల్చుకుంటే పాకిస్తాన్ పుష్కలమైన ఆర్థిక వనరులతో సంపన్న దేశంగా ఉండెడిది. అయితే, పలు కారణాల చేత సుపరిపాలన లోపించడంతో, పాలనా...
యూరప్ రైతుల ఆందోళన వెనుక..
సామ్రాజ్యవాద యుద్ధాలు, పెట్టుబడిదారీ విధానం వలన ఆయా దేశాల్లో సంక్షోభాలు ఏర్పడతాయన్న దానికి నేటి యూరప్ దేశాల్లో రైతుల ఆందోళనలే నిదర్శనం. రెండు ప్రపంచ యుద్ధాల వలన సామ్రాజ్యవాద దేశాలతో పాటు, ఆ...
ఆకుపచ్చని సంతకం జయరాజు
జయరాజుది ప్రకృతి తత్వం, పర్యావరణ సాహిత్యం. ప్ర జల కవిత్వం. జయరాజు కవిత్వంలో అణువణువు పర్యావరణ స్పృహా గుభాళిస్తుంది. మానవుని స్వార్ధపూరి త చర్యల వల్ల పుడమితల్లి పడుతున్న వేదనను, ఆవేదనను ఆ...
మాకు నితీశ్ అవసరం లేదు: రాహుల్ గాంధీ
పూర్ణియా: బీహార్లో సామాజిక న్యాయం కోసం మహాఘట్బంధన్ పోరాడుతుందని, ఇందుకు తమకు నితీశ్ కుమార్ అవసరం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్...
ఒక ఎన్నిక… ముగ్గురికి అగ్ని పరీక్ష
వేడెక్కిన లోక్సభ ఎన్నికల వాతావరణం
ఆరు గ్యారెంటీలే అస్త్రంగా అన్నిపక్షాల పోరుబాట
అమలుకోసం బిఆర్ఎస్ పట్టు.. హామీలపైనే కాంగ్రెస్ ధీమా
బిజెపి ఆశలన్నీ అయోధ్యమీదే
ఎత్తులు, పైఎత్తుల్లో అధినేతలు ముగ్గురికీ కీలకమే
(మిట్టపల్లి...
ఆరు గ్యారెంటీలపై కేబినెట్ సబ్ కమిటీ
చైర్మన్గా ఉప ముఖ్యమంత్రి భట్టి, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజాపాలన కార్యక్రమంలో ఐదు పథకాల దరఖాస్తులు స్వీకరించిన కాం గ్రెస్ ప్రభుత్వం వాటి అమలు కోసం కేబినెట్ సబ్...
ఆరు గ్యారెంటీల అమలుకు క్యాబినేట్ సబ్ కమిటీ
అభయహస్తంలో 1.25 కోట్ల దరఖాస్తులు స్వీకరణ
అందులో 20 లక్షలు భూ సమస్యలు, రేషన్కార్డుల దరఖాస్తులు
ఈ నెల 5వ తేదీ నుంచి దరఖాస్తులు కంప్యూటర్లో నమోదు
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం
సబ్...
ద్వేషభక్తి దేశానికి చేస్తున్న గాయం!
ఈ దేశంలోని ప్రతి పౌరుడూ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని వున్నాయి 1931లో విప్లవ వీరుడు భగత్ సింగ్ పక్షాన తీవ్రంగా వాదించిన న్యాయవాది ఆసఫ్ అలీ. భగత్ సింగ్ను శిక్షించడానికి నిరాకరించి,...
గీతతో మమేకమైన కోల్కతా
కోల్కతా : బెంగాల్లో ఆదివారం గీతాజయంతి నేపథ్యంలో అత్యంత అరుదైన ఘటన చోటుచేసుకుంది. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో దాదాపు 1 లక్ష మంది సామూహికంగా భగవద్గీతను పఠించారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధ...
గాజాలో జర్నలిస్టుల దురవస్థ
ఇజ్రాయెల్- హమాస్ తీవ్రవాదుల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రారంభమై పది వారాలు కావస్తోంది. ఐక్యరాజ్యసమితి, అమెరికా, కొన్ని అరబ్ దేశాలు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పట్లో కాల్పుల విరమణ సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు....