Tuesday, June 18, 2024
Home Search

రైతుల - search results

If you're not happy with the results, please do another search

రైతులు శత్రువులా ?

మోడీ ప్రభుత్వం ‘రైతు వ్యతిరేకి’ హక్కుల డిమాండ్‌కు వారికి ఇచ్చే ప్రతిఫలమా వ్యతిరేకత ? కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం ‘రైతు వ్యతిరేకి’ అని, రైతులు తమ హక్కులు డిమాండ్...
Supreme Court declines to consider farmers demands

రైతుల డిమాండ్లపై ఆదేశాలు ఇవ్వలేం

న్యూఢిల్లీ: రైతుల న్యాయమైన డిమాండ్లను పిరశీలించాలని, శాంతియుతంగా యాత్ర చేసుకోవడానికి వీలుగా అన్ని అడ్డంకులను తొలగించి దేశ రాజధానిలో సమావేశవ్వడానికి తగిన ఆదేశాలను ఇవ్వాలని కోరుతూ రైతుల తరఫున దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు...
Sustainable income for farmers with plant-based resources

వృక్ష ఆధారిత వనరులతో రైతులకి సుస్థిర ఆదాయం

డీఆర్డీవో మాజీ ఛైర్మన్ సతీశ్ రెడ్డి పిలుపు మహిమలూరులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటిన ప్రముఖులు వృక్ష ఆధారిత వనరుల విస్తరణపై రైతులకి అవగాహన మన తెలంగాణ/హైదరాబాద్ :...

రైతులపై పగ పట్టొద్దు

రాజకీయ వైరం ఉంటే మాపై కక్ష తీర్చుకోండి: కెటిఆర్ జయశంకర్ భూపాలపల్లి: ‘మాపై కోపం, రాజకీయ వైరం ఉంటే పగ తీర్చుకోండి ..కానీ రైతుల మీద.. రాష్ట్రం మీద పగ పట్టకండి’ అని బిఆర్‌ఎస్...
Mirchi farmers strike in Khammam

ఖమ్మంలో మిర్చి రైతుల ఆందోళన

ఖమ్మం: ఖమ్మం మిర్చి మార్కెట్‌లో అన్నదాతలు ధర్నా చేస్తున్నారు. వ్యాపారులు మిర్చి ధరలు తగ్గించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ మధుసూదన్ నాయక్ అక్కడికి...

డబ్లుటిఒకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మలను దహనం చేసిన రైతులు

ఛండీగఢ్ : పంజాబ్ హర్యానా సరిహద్దులో తిష్టవేసిన రైతు సంఘాలు సోమవారం తమ డిమాండ్ల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థకు ( డబ్లుటిఒ)వ్యతిరేకంగా దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ప్రపంచ...
Modi government is brutally oppressing the farmers

రైతులపై మోడీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు పాల్పడుతోంది

సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ మన తెలంగాణ/హైదరాబాద్ : తమ పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై మోడీ ప్రభుత్వం క్రూరమైన...
Road accident in nalgonda

కర్నాటకలో రోడ్డు ప్రమాదం… ముగ్గురు ఆంధ్ర రైతులు మృతి

బెంగళూరు: ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన రైతులు మిర్చి లోడుతో టెంపోలో వెళ్తుండగా కర్నాటక రాష్ట్రం దావణగెరిలో వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు రైతులు చనిపోయారు. పోలీసులు...

విద్యుత్ షాక్‌తో ఇద్దరు రైతులు మృతి

చిన్నచింతకుంట : విద్యుత్ షాక్‌తో ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండల పరిధిలోని పర్ధిపురంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కుర్వ...
Harish Rao accepted CM Revanth Reddy's challenge

సన్‌ప్లవర్ రైతులు రూ.2 వేలు నష్టపోతున్నారు: హరీశ్ రావు

హైదరాబాద్: మద్దతు ధర లేక సన్‌ప్లవర్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎంఎల్‌ఎ హరీశ్ రావు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్ రావు లేఖ రాశారు. సన్‌ఫ్లవర్ మద్దతు ధర...
Modi tweet on Farmers

రైతుల డిమాండ్‌ను నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధం: మోడీ

ఢిల్లీ: రైతుల నిరసనల వేళ ప్రధాని నరేంద్ర మోడీ కీలక ట్వీట్ చేశారు. రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని, ప్రతి డిమాండ్‌ను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు....
Farmers' Delhi Chalo: Young farmer died at Haryana Border

రణరంగంగా రైతుల ఢిల్లీ చలో.. యువ రైతు మృతి

చండీగఢ్ : తమ తీరని డిమాండ్ల సాధనతో ఢిల్లీ వైపు సాగిన రైతుల ఢిల్లీ చలో ఆందోళన బుధవారం తీవ్రస్థాయి ఉద్రిక్తతల నడుమ ఆరంభమైంది. హర్యానా సరిహద్దులలో కనౌరీ వద్ద హర్యానా భద్రతాబలగాలకు...
Farmers' protest at Shambhu border

చలో ఢిల్లీ: బుల్ డోజర్లు, పొక్లెయినర్లతో ఢిల్లీ దిశగా రైతులు!

రైతుల చలో ఢిల్లీ ఆందోళన బుధవారంనుంచీ మళ్ళీ ప్రారంభం కావడంతో శంభు సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సరిహద్దుల వద్ద మోహరించిన వేలాదిమంది రైతులు బుధవారం ఉదయం ఒక్కసారిగా ముందుకు కదలడంతో...
Rahul Gandhi

చట్టబద్ధతతోనే రైతులకు మేలు

కనీస మద్దతు ధరపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచన అప్పుడే జిడిపి వృద్ధికి రైతులు చోదకులు కాగలరని అభిప్రాయం ఎంఎస్‌పిపై మోడీవన్నీ అసత్య ప్రచారాలే ఎక్స్ వేదికగా రాహుల్ సలహా న్యూఢిల్లీ : పంటలకు కనీస...
Farmers should not use tractor Trolleys on highways: Punjab HC

హైవేలపై ట్రాక్టర్లను ఎలా నడుపుతారు: రైతులను ప్రశ్నించిన హైకోర్టు

చండీగఢ్: మోటారు వాహనాల చట్ట నిబంధనల ప్రకారం ట్రాక్టర్ ట్రాలీలను హైవేలలో నడపడానికి వీల్లేదని పంజాబ్, హర్యానా హైకోర్టు మంగళవారం ఆందోళన చేస్తున్న రైతులకు తెలిపింది. ప్రాథమిక హక్కుల గురించే కాదు రాజ్యాంగ...
European countries farmers' protest

యూరప్ రైతుల ఆందోళన వెనుక..

సామ్రాజ్యవాద యుద్ధాలు, పెట్టుబడిదారీ విధానం వలన ఆయా దేశాల్లో సంక్షోభాలు ఏర్పడతాయన్న దానికి నేటి యూరప్ దేశాల్లో రైతుల ఆందోళనలే నిదర్శనం. రెండు ప్రపంచ యుద్ధాల వలన సామ్రాజ్యవాద దేశాలతో పాటు, ఆ...
Temporary break for farmers in Delhi

రైతుల ఢిల్లీ చలోకు తాత్కాలిక బ్రేక్

తమ డిమాండ్ల పరిష్కారానికి గత ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు.. ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించారు. కేంద్ర బృందం రైతు నేతలతో ఆదివారం రాత్రి పొద్దుపోయేంతవరకూ చర్చలు జరిపి, కనీస మద్దతు...

రైతులు దేశ ద్రోహులా?

రైతులు మరోసారి తమ డిమాండ్లకు దేశ రాజధాని పరిసరాల్లో వీధుల్లోకి రావలసి వచ్చింది. వారి డిమాండ్ల మంచిచెడులను అటుంచితే, ఈ సందర్భంగా రైతుల గురించి ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషప్రచారం...

21న నాలుగు రాష్ట్రాల్లో రైతుల ధర్నాలు

ముజఫర్‌నగర్ (యుపి) : ఎంఎస్‌పికి చట్టబద్ధతతో సహా తమ డిమాండ్ల సాధన కోసం రైతులు ఈ నెల 21న ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ధర్నాలు నిర్వహిస్తారని భారతీయ కిసాన్ యూనియన్...

రైతులపై పేలిన బాష్పవాయు గోళాలు

చండీగఢ్: తమ డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని వైపు అడుగులు వేస్తున్న రైతులపై హర్యానాలోని అంబాలా సమీపంలోని శంభూ సరిహద్దుల వద్ద శుక్రవారం హర్యానా పోలీసులు బాష్ప వాయు గోళాలను ప్రయోగించారు....

Latest News