Tuesday, June 18, 2024
Home Search

రైతుల - search results

If you're not happy with the results, please do another search
Many twists and turns in four months of rule: Harish Rao

వంద రోజుల పాలనలో 200 మంది రైతులు చనిపోయారు: హరీష్ రావు

సంగారెడ్డి:  పటాన్ చెరులోని రుద్రారం గ్రామ పరిధిలో గణేష్ గడ్డకు మనకు అచ్చొచ్చిన స్థలమని ఎంపి గెలుపు పక్కా అని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. మెదక్ పార్లమెంటులో 2004 నుండి...
Telangana farmers

తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య

కరీంనగర్: తెలంగాణలో మరో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశానికే అన్నం పెట్టే ముగ్గురు అన్నదాతలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్...
CPM leaders visited Medigadda barrage

మరమ్మతులు చేపట్టి తక్షణమే రైతులకు నీరు అందించాలి: సిపిఎం

మన తెలంగాణ /జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ని సోమవారం సిపిఎం రాష్ట్ర నాయకులు సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్...

రెండు రోజుల వర్షాలు.. రైతులు అప్రమత్తం

ఎండలతో మండిపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురందించింది. రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆది ,సోమ వారాల్లో వాతావరణంలో మార్పులు చోటు...

తొలి దశ పోలింగ్ బరిలో రైతులు, గృహిణులు

అస్సాంలోని ఐదు నియోజకవర్గాలలో ఈ నెల 19న జరగనున్న తొలి దశ ఎన్నికలలో బరిలో ఉన్న అభ్యర్థులలో సాగుదారులు, వాణిజ్యవేత్తలు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, గృహిణులు, పూర్తి స్థాయి రాజకీయ నాయకులు...
KCR meets with farmers

కేసీఆర్ తో ముగ్ధుంపూర్ రైతుల మొర

వంట నష్టపోయిన రైతాంగానికి కష్టకాలంలో బిఆర్ఎస్ అండగా ఉంటుందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ హామీ ఇచ్చారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా ముగ్ధుంపూర్ లో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు....

రోడ్డెక్కిన విజయ డైరీ పాడి రైతులు

ప్రభుత్వం నుండి మూడు నెలలుగా తమకు రావాల్సిన పాల బిల్లులు రావడం లేదని, దీంతో పాడి పోషణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిజామాబాద్ జిల్లా, కోటగిరి మండల కేంద్రానికి చెందిన విజయ డైరీ...

రైతులకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?

కాంగ్రెస్‌లోనే ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్య చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన నల్లగొండ...

కెసిఆర్‌కు ఓటమి తరువాత రైతులు గుర్తుకొచ్చారు: రఘనందన్‌రావు

రాష్ట్రంలో రైతులకు నష్టం వచ్చిందని బిఆర్‌ఎస్ నేత కెసిఆర్‌కు 10 సంవత్సరాల తరువాత తెలిసిందని, అందుకే అర్భాంగా పర్యటనలు చేపడుతున్నాడని మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. సోమవారం ఎన్నికల...

రైతులకు ఇలాంటి దుస్థితి వస్తదని ఊహించలేదు: కెసిఆర్

తెలంగాణలో మాయమైపోయినవన్నీ మళ్లీ ప్రత్యక్షమయ్యాయని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. రాష్ట్రంలో లక్షల ఎకరాలు ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు. రైతులకు ఇలాంటి పరిస్థితి వస్తదని ఊహించలేదన్నారు. ఆదివారం జనగామ, సూర్యపేట జిల్లాలో కెసిఆర్ పర్యటించి.....
Harish Rao Meets Farmers in Jangaon

రైతుల బాధలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది: హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. రైతులు చనిపోతే ఒక్క రైతు కుటుంబాన్ని కూడా మంత్రులు పరామర్శించిన పాపాన...

పంట నష్టపోయిన రైతులకు పరిహారం

మన తెలంగాణ/నిజామాబాద్ ప్రతినిధి/భిక్కనూర్: అకాల వర్షాల వల్ల పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిని రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని, వారెవరూ నిరాశ, నిస్పృహలకు గురికావద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని...
Tammineni

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారమివ్వాలి..రుణమాఫీ ప్రకటించాలి

సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 18 నుండి నాలుగు రోజుల పాటు వీచిన ఈదురుగాలులు, వడగళ్ళ వానకు నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల,...

సిఎం గారూ.. రైతులంటే మీకు ఎందుకంత చిన్నచూపు?

రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డిపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ విమర్శలు చేశారు. ఇలాంటి సమయంలో కూడా రైతులను పట్టించుకోవడం లేదని...

రేవంత్ కు రైతులంటే చిన్నచూపు: కెటిఆర్

హైదరాబాద్: రైతులంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకింత చిన్నచూపు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. తన ఎక్స్ లో కెటిఆర్ ట్వీట్ చేశారు. నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని, నేడు వడగండ్లు...
Jagadeesh reddy comments on Congress govt

రైతుల ఉసురు కాంగ్రెస్ కు తగులుతుంది: జగదీశ్ రెడ్డి

సూర్యాపేట: కాంగ్రెస్ వచ్చిన మూడు నెలల్లోనే రైతులు పంటలు తగలపెట్టుకునే దీన స్థితికి తెలంగాణ చేరుకుందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ జగదీశ్ రెడ్డి చురకలంటించారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో...
KTR respond on farmer tweet

ఆ ఇద్దరు రైతులను కలుస్తా: కెటిఆర్

హైదరాబాద్:  ఓ రైతు భావోద్వేగమైన వీడియోపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సోషల్ మీడియాలో స్పందించారు. రైతు ఆర్తనాదాలు తన హృదయాన్ని కదిలించాయని, తాను త్వరలోనే ఆ రైతును కలుస్తానని వివరణ ఇచ్చారు....

రైతులను కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ సర్కార్

రైతు రాజ్యం తెస్తామన్నారు...ఇప్పుడు రైతులను కాంగ్రెస్ కన్నీరు పెట్టిస్తోంది’ అని కరీంనగర్ మాజీ ఎంపి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లో మాజీ సిఎం కెసిఆర్ కదనభేరి సభను విజయవంతం చేయాలని, ఎంఎల్‌ఎ...

రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: పియూష్ గోయల్

రైతుల సంక్షేమానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. రైతు నాయకులు దీన్ని అర్థం చేసుకుని తమ నిరసనను విరమించుకుంటారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు....
Telangana govt support farmers

రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటాం: తుమ్మల

హైదరాబాద్: రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్...

Latest News