Home Search
రైతుల - search results
If you're not happy with the results, please do another search
శంభు సరిహద్దు వద్దకు వేలాది రైతులు
రైతుల ఆందోళన గురువారం 100 రోజులకు చేరుకుంటున్న సందర్భంగా పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్కు చెందిన వేలాది మంది రైతులు శంభు సరిహద్దుల వద్దకు చేరుకుంటున్నారు....
రైతులను మోసం చేస్తున్నారు: కిషన్రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సన్నవడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో కిషన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని...
రైతుల పక్షాన జంగ్ సైరన్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభు త్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేం ద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు...
రైతుల ఆదాయం రెట్టింపు లేదు కానీ నల్లసాగు చట్టాలు తెచ్చారు: ఉత్తమ్
హైదరాబాద్: రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా నల్ల సాగు చట్టాలను మోడీ ప్రభుత్వం తీసుకరావడంతో కొన్ని నెలలపాటు రైతులు తీవ్రమైన ఆందోళన చేశాక ఆ చట్టాలను రద్దు చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...
నేడు రైతుల ఖాతాల్లోకి పంటనష్ట పరిహారం
మనతెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతన్నలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం పంట పరిహారం నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా...
ఉల్లి రైతులకు కేంద్రం తీపి కబురు
లోక్సభ ఎన్నికల వేళ ఉల్లి రైతులకు కేంద్రంలోని మోడీ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఉల్లి ఎగుమతులపై గతంలో విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక ప్రకటన...
చెరుకు రైతులకు శుభవార్త
మన తెలంగాణ/హైదరాబాద్ :చెరుకు రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అధికారం చేపట్టినప్పటి నుంచి నాలుగు నెలలుగా రాష్ట్ర ప్ర భుత్వం చేసిన ప్రయత్నాలు కొలిక్కివచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం అధి కారంలోకి రాగానే మూతపడ్డ...
రైతుబంధు ఇవ్వకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసింది: కెసిఆర్
రైతుబంధు ఇవ్వకుండా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసిందని బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ధ్వజమెత్తారు. తనకు ఇంకా రైతు బంధు రాలేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల...
ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద తమిళనాడు రైతుల నిరసన
పంటలకు మద్దతుధర, నదుల అనుసంధానం కోసం డిమాండ్
ప్రభుత్వం వినకుంటే వారణాసిలో ప్రధాని మోడీపై పోటీ చేస్తామని హెచ్చరిక
న్యూఢిల్లీ : పంటలకు మద్దతు ధర కోరుతూ తమిళనాడుకు చెందిన రైతులు బుధవారం ఢిల్లీ...
పంజాబ్ రైతుల ఆందోళన.. 54 రైళ్లు రద్దు
అరెస్టయిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ రైతులు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా వరుసగా నాలుగో రోజు పంజాబ్ లోని శంభు రైల్వే స్టేషన్ రైల్వేట్రాక్పైకి భారీ సంఖ్యలో...
సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన చెన్నూరు రైతులు
హైదరాబాద్: హామీల అమలు కోరుతూ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం రైతులు సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు పోస్ట్ కార్డు...
కాంగ్రెస్ కు రైతుల కంటే రాజకీయమే ముఖ్యం: కెటిఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ కు రైతుల ప్రయోజనాల కంటే రాజకీయమే ముఖ్యం అని తేలిపోయిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎద్దేవా చేశారు. మేడగడ్డ దగ్గర కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లు పోసి రైతులను...
రైతుల్లో ఆశల జల్లులు
సంపాదకీయం: ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా మించి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం, స్కైమెట్ ముందస్తు అంచనాలు రైతులకు ఆనందం కలిగించే శుభవార్త. ఈ దఫా కూడా ఎల్నినో (వర్షాభావ)...
రేవంత్ కు పోస్టు కార్డులు పంపిన రైతులు
సిద్దిపేట నుంచి పోస్టు కార్డు ఉద్యమానికి రైతులు తెరలేపారు. ముఖ్యమంత్రి రేవంత్ కు పోస్టు కార్డుల ద్వారా రైతుల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు...
బిజెపికి రైతుల భయం
లోక్సభ ఎన్నికల్లో అధికార బిజెపి పార్టీని పంజాబ్, హర్యానాలో రైతులు గట్టి దెబ్బ కొట్టే సూచనలు కనపడుతున్నాయి. ముఖ్యంగా నూతన సాగు చట్టాల ఎపిసోడ్ నుంచి కమలం పార్టీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది....
వంద రోజుల పాలనలో 200 మంది రైతులు చనిపోయారు: హరీష్ రావు
సంగారెడ్డి: పటాన్ చెరులోని రుద్రారం గ్రామ పరిధిలో గణేష్ గడ్డకు మనకు అచ్చొచ్చిన స్థలమని ఎంపి గెలుపు పక్కా అని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. మెదక్ పార్లమెంటులో 2004 నుండి...
తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య
కరీంనగర్: తెలంగాణలో మరో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశానికే అన్నం పెట్టే ముగ్గురు అన్నదాతలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్...
మరమ్మతులు చేపట్టి తక్షణమే రైతులకు నీరు అందించాలి: సిపిఎం
మన తెలంగాణ /జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ని సోమవారం సిపిఎం రాష్ట్ర నాయకులు సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్...
రెండు రోజుల వర్షాలు.. రైతులు అప్రమత్తం
ఎండలతో మండిపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురందించింది. రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆది ,సోమ వారాల్లో వాతావరణంలో మార్పులు చోటు...
తొలి దశ పోలింగ్ బరిలో రైతులు, గృహిణులు
అస్సాంలోని ఐదు నియోజకవర్గాలలో ఈ నెల 19న జరగనున్న తొలి దశ ఎన్నికలలో బరిలో ఉన్న అభ్యర్థులలో సాగుదారులు, వాణిజ్యవేత్తలు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, గృహిణులు, పూర్తి స్థాయి రాజకీయ నాయకులు...