Home Search
వాజపేయి - search results
If you're not happy with the results, please do another search
‘ఫైర్’ తుపానులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు
గత నవంబర్ నుండి అమెరికాలో సుమారు రెండు లక్షల మంది భారతీయ సాఫ్ట్వేర్ పనివారిని పలు కంపెనీలు ఉద్యోగాల్లోంచి తొలగించాయని అమెరికా దినపత్రిక వాషింగ్టన్ పోస్ట్లో వచ్చిన వార్త పెద్ద కలకలం రేపింది....
మాజీ కేంద్రమంత్రి శరద్ యాదవ్ కన్నుమూత
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, ఆర్జెడి నేత శరద్ యాదవ్ గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. ఆయన కుమార్తె సుభాషిణి శరద్ యాదవ్ ట్విట్టర్లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. గత...
ప్రజలే ప్రజాస్వామ్య రక్షకులు
2005 నుండి ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛాయుత వాతావరణం క్షీణిస్తూ, నిరంకుశ అణచివేతలు, రాజకీయ అస్థిరత, ప్రజాస్వామ్య ప్రక్రియలు సన్నగిల్లుతూ వస్తుండడంతో ఒక విధమైన ఆందోళన కలుగుతుంది. అయితే, 2022లో అణచివేతలకు, నిరంకుశ విధానాలకు...
గొప్ప రాజకీయవేత్త వాజ్పేయీ!
మాజీ భారత ప్రధాని అటల్ బిహారి వాజ్పేయీ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ పట్టణంలో కృష్ణదేవి, కృష్ణ బిహారి దంపతులకు జన్మించారు. వాజ్పేయీ తండ్రి పాఠశాల ఉపాధ్యాయులు. వాజ్పేయీ విద్యాభ్యాసం గ్వాలియర్లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది....
రాజీవ్ హత్యలో అసలు సూత్రధారులు
స్వతంత్ర భారతదేశంలో అనుమానాస్పద అత్యంత సంచలనం, విషాదం కలిగించిన ప్రముఖుల హత్యలలో మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య ఒకటని చెప్పవచ్చు. డా. శ్యామప్రసాద్ ముఖర్జీ మరణం నుండి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం...
మోడీయిజం నూతన ఫాసిజం
జీవితమంతా మోడీ తన గుంపులో భిన్నంగా ఉన్నారు. తన బృంద సభ్యులను మూర్ఖులను చేశారు. ఖాకీ నిక్కరు, సంఘ్ టోపీ, సాముకర్ర ధరించలేదు. సహచరుల దుస్తులకు భిన్న దుస్తులు ధరిస్తారు. సంఘ్ తాత్వికత...
తొలి దక్షిణాది జాతీయ పార్టీ
ధర్మానికి హాని జరిగినపుడు శ్రీమహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించిన పురాణ గాథలని చదివాము. యుగాలు మారినా శ్రీమహావిష్ణువు తన కర్తవ్యాన్ని విస్మరించలేదు. రావణాసురుడిని వధించడానికి శ్రీరాముడు...
తొలి ప్రజా నాయకుడు గాంధీ
మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడానికి ముందుగా నాటి స్వాతంత్య్ర సమర యోధుడు గోపాలకృష్ణ గోఖలేను కలుస్తారు. ఆ సందర్భంగా ముందుగా పాదయాత్ర చేపట్టి అన్ని...
డాగ్ విజిల్.. నిశ్శబ్ద నిఘా
మనుషులకు వినిపించని, కుక్కలకు, పిల్లులకు వినిపించే కుక్కల శిక్షణకు వాడే ఈల డాగ్ విజిల్. ప్రత్యర్థులు పసిగట్టకుండా శ్రోతల, ప్రేక్షకుల మద్దతు కూడగట్టడానికి వాడే రాజకీయ సంకేతాలను డాగ్ విజిల్ అంటారు. జాతి,...
తెలంగాణ కవిత్వాన్ని తూచిన తరాజు
ప్రాంతీయ అస్తిత్వ స్పృహ, లోతైన విశ్లేషణ, తులనాత్మక పరిశీలన, ఖచ్చితమైన సూత్రీకరణ కాంచనపల్లి విమర్శకు ప్రధాన లక్షణాలు. కవిగా, జర్నలిస్టుగా సుప్రసిద్ధులైన కాంచనపల్లి గోవర్ధన రాజు మంచి విమర్శకులు కూడా . ఇటీవల...
జాత్యహంకారానికి ప్రతీక!
బ్రిటిష్ ప్రధాన మంత్రి ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికై జరుగుతున్న పోరులో మొదట్లో దూసుకుపోయిన భారత సంతతికి చెందిన అభ్యర్థి రిషి సునాక్ ఆ తర్వాత అనూహ్యంగా వెనుక పడిపోయారు. ఇప్పటికే...
గడ్కరీ వ్యాఖ్యలు!
సంపాదకీయం: కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోడం ఒక పెద్ద సమస్యగా మారిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్య బిజెపి పెద్దలకు, ముఖ్యంగా ప్రధాని మోడీ,...
బాలిక అవయవదానం.. ఆరుగురికి ప్రాణదానం
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ చెందిన ఒక 15 ఏళ్ల బాలిక తన అవయవాలతో ఆరుగురు వ్యక్తులకు ప్రాణదానం చేసింది. ఆ బాలిక గుండె మరణం అంచున ఉన్న...
బీహార్లో బిజెపి తప్పుటడుగు-నాడు, నేడు
తెర వెనుక మంత్రాంగంతో ప్రతిపక్షాల ప్రభుత్వాలు కుప్పకూల్చడంలో ఆరితేరిన బిజెపికి బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోలుకోలేని దెబ్బ తీశారు. బిజెపి అప్రమత్తంగా లేని సమయంలో ఆగస్టు 9న ఎన్డిఎ నుండి నిష్క్రమిస్తున్నట్లు...
రేపిస్టులకు క్షమాభిక్ష!
కాకరకాయ విత్తనాలు చల్లి వంకాయలు కాయలేదనడంలో ఏమైనా అర్ధం ఉందా? మోడీత్వ మతతత్వ శక్తులను ఎన్నుకొని మతోన్మాద రేపిస్టులను జైలు నుంచి విడుదల చేశారంటూ ఆక్షేపించడం, అభ్యంతరం చెప్పడం, వారిపై విమర్శలు గుప్పించడం...
ఐఎఎస్నుంచి రాష్ట్రపతి అభ్యర్థి దాకా..
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికైన యశ్వంత్ సిన్హాకు సుదీర్ఘ పాలనానుభవంతో పాటుగా రాజకీయ అనుభవం కూడా ఉంది. 1936 నవంబర్ 6న బీహార్ రాష్ట్రంలో జన్మించిన సిన్హా పాట్నాలోనే...
రాజ్యసభ అభ్యర్థిగా యుపి నుంచి లక్ష్మణ్ నామినేషన్
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బిజెపి ఇతర సీనియర్ నాయకుల సమక్షంలో 8 మంది బిజెపి అభ్యర్థులు మంగళవారం రాజ్యసభ ఎన్నికలకు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్...
కర్నాటకనుంచి నిర్మలా సీతారామన్, మహారాష్ట్రనుంచి పీయూష్ గోయల్
16 మంది రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బిజెపి
న్యూఢిల్లీ: రాజ్యసభ స్థానాలకు భారతీయ జనతా పార్టీ ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. 8 రాష్ట్రాలనుంచి 16మందికి రాజ్యసభ సీట్లు కేటాయించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు...
మసీదుల తవ్వకంపై కేంద్రం వైఖరి?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చే వారం దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకోవడానికి బిజెపి శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా దేశంలో అభివృద్ధి గతినే మార్చివేశామని...
ప్రైవేటీకరణ తాత్విక మూలాలు
పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు రెండింటిలో ప్రజాధనమే. పబ్లిక్లో ప్రభుత్వ యాజమాన్యం, ప్రైవేట్లలో కార్పొరేట్ల యాజమాన్యం ఉంటాయి. సంపద, యాజమాన్యం, వాణిజ్యాలను ప్రభుత్వం నుండి ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయడం, ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేటు...