Monday, April 29, 2024
Home Search

వాజపేయి - search results

If you're not happy with the results, please do another search
PM Modi to Visit Alladurg on 30th

ఓట్ల వేటలో విలువలు పతనం

కర్నాటకలో ఆరు గ్యారంటీలు ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ‘మోడీ గ్యారంటీ’ అంటూ బిజెపి ప్రచారం చేపట్టింది. ఈ ఎన్నికలలో 400 సీట్లతో తిరుగులేని విజయం సాధించాలని బిజెపి పట్టుదలతో కృషి...
Oppn Criticizes PM Modi for Alleged Hate Speech on April 21

పెద్ద మనిషితనం లేని మోడీ

ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎవరు ఎవరి మీదైనా విమర్శలు చేయవచ్చు. ఎన్నికల సమయంలో ఆ వెసులుబాటు మరింత ఉంటుంది. అదే సమయంలో, పార్టీ శ్రేణులు ఏమి మాట్లాడినా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే...
Food quality control system in India

ఆమెకు ఏదీ అందలం?

‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అన్నది ఆర్యోక్తి. స్త్రీకి భారతీయ సమాజం పురాణ కాలం నుంచీ ఎంతో గౌరవాన్నీ, ప్రాముఖ్యతనూ ఇస్తూ వచ్చింది. ఆడది లేకపోతే సృష్టే లేదు. ఒకప్పుడు...
TMC MP Says India bloc like Filter Coffee

ఇండియా కూటమి ఫిల్టర్ కాఫీ లాంటిది

కోల్‌కత: లోక్‌సభ ఎనికల ముందు వేగంగా పుంజుకుంటున్న ప్రతిపక్ష ఇండియా కూటమిని ఫిల్టర్ కాఫీగా టిఎంసి సీనియర్ నాయకుడు, అసన్‌సోల్ ఎంపి శత్రుహ్న సిన్హా అభివర్ణించారు. కాంగ్రెస్‌ను తక్కువగా అంచనా వేయరాదని, రాజకీయాలలో...

ఆర్థికాభివృద్ధి… అంకెల గారడీ!

సాధారణంగా ఆర్థిక సంబంధ అంశాలు రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి కలిగించవు. ఆకర్షణీయమైన నినాదాలు మినహా ఆర్థిక వాస్తవాలు ఎన్నికల సమయంలో పెద్దగా ప్రభావం చూపించలేవు. 1971లో ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’ నినాదం ఆమెకు...

చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు పి.వి పేరు పెట్టాలి

ప్రస్తుతం దేశంలోని నగరాలకు, విశ్వవిద్యాలయాలకు, రైల్వేస్టేషన్లకు, విమానాశ్రయాలకు స్వాతంత్య్ర సమర యోధులు, జాతీయ నాయకుల పేర్లు పెట్టడం జరుగుతున్నది. ఉత్తరప్రదేశ్‌లోని నగరాలు అలహాబాద్‌కు ప్రాచీన నామం ప్రయాగరాజ్ అని, ఇతర నగరాలకు కూడా...

విపక్షాల ‘వాణి’కి చోటేది?

అందరి ఉమ్మడి కృషితో 17వ లోక్‌సభలో 97 శాతం పని జరిగిందని, ఇది స్వతహాగా సంతోషించదగ్గ విషయమని, ఏడు సెషన్లు 100% కంటే ఎక్కువ ఉత్పాదకతను కలిగి ఉన్నాయని, రాత్రంతా మేల్కొని కూర్చుని...

పట్టణాల నుంచి పల్లెలకు వలసలు పెరిగే రోజులు వస్తాయ్: కేంద్ర మంత్రి గడ్కరీ

నిజామాబాద్  : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బిజెపి సంకల్ప యాత్ర ముగింపు...

మన పివి భారత ‘రత్నం’

న్యూఢిల్లీ:కేంద్రప్రభుత్వం మరోసారి ‘భారత రత్న’పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్‌లను అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించింది. ప్రధాని నరేంద్ర మోడీ...

నమ్మదగిన మిత్రులు లేని నితీష్

మరోసారి కూటమిని మార్చి, తొమ్మిదో సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ద్వారా సొంతంగా రాష్ట్ర శాసనసభలో మెజారిటీ తెచ్చుకోలేకపోయినా, చివరకు అతిపెద్ద పార్టీగా ఏర్పడకపోయినా తరచూ కూటములు మార్చడం ద్వారా సుదీర్ఘకాలం...
Bharata Ratna award to L.K. Advani

భారత రత్నం

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ భీష్మ పితామహుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీని భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న వరించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ...
BJP stalwart LK Advani conferred with Bharat Ratna

అద్వానీకి భారతరత్న అవార్డ్

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీకి ప్రతిష్ఠాత్మకమైన భారతరత్న అవార్డు లభించింది. దేశాభివృద్ధిలో భారతీయ జనతాపార్టీకి జవజీవాలు ఊదడంలో అద్వానీ, మాజీ ప్రధాని వాజపేయి...

జననాయక్

‘నీ చుట్టూ సమాజం పూర్తిగా కలుషితం అయినపుడు, భావ దారిద్య్రంలోకి నెట్టబడుతున్నపుడు కూడా స్పందించకపోతే నువ్వు సామాజిక ద్రోహివే’ అంబేడ్కర్ మాటలు సామాజిక బాధ్యత గల ప్రతి పౌరుడినీ హెచ్చరిస్తూ ఉంటాయి. అజ్ఞానం,...

అయోధ్యలో మందిర నిర్మాణం విధి నిర్ణయం: ఎల్‌కె అద్వానీ

న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామాలయం నిర్మాణం జరగాలనేది విధి నిర్ణయమని, అందుకు అది ప్రధాని మోడీని ఎంచుకున్నదని బిజెపి వృద్ధ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె ఆద్వానీ పేర్కొన్నారు. వచ్చే వారం...

అయోధ్యలో మందిర నిర్మాణం విధి నిర్ణయం:ఎల్‌కె అద్వానీ

న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామాలయం నిర్మాణం జరగాలనేది విధి నిర్ణయమని, అందుకు అది ప్రధాని మోడీని ఎంచుకున్నదని బిజెపి వృద్ధ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె ఆద్వానీ పేర్కొన్నారు. వచ్చే వారం...

నితీశ్ అడుగులు ఎటువైపు?

కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలపై జెడియులో ఆగ్రహం న్యూఢిల్లీ: జనతాదళ్(యు) అధికార ప్రతినిధి కెసి త్యాగి ఈనెల 8న చేసిన ప్రకటనతో ప్రతిపక్ష ఇండియా కూటమిలో అంతర్గతంగా తీవ్ర అభిప్రాయభేదాలు ఉన్నాయని, బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు)...

దళిత నేత ప్రధాని కాగలరా?

విపక్ష ‘ఇండియా’ కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వంపై చెలరేగిన చిచ్చు కొత్తమలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పిఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవాలని కూటమిలోని కొన్ని పార్టీలు అభిప్రాయపడుతుండగా, ఆ అవసరం లేదని ఎన్‌సిపి తదితర...

మిలిటరీ ఆపరేషన్ రీతిలో దాడి

ప్రపంచంలోనే ప్రజాస్వామ్యంకు మాతృక, అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకొనే మనం ౠప్రజాస్వామ్య దేవాలయం’గా భావించే పార్లమెంట్ లో ఉగ్రదాడి తరహాలో దాడి జరగడం దేశ ప్రజల అందరికి సిగ్గుచేటు. మన భద్రతా, నిఘా వ్యవస్థల...
India pension

పెన్షన్ నిరాకరణ పౌరద్రోహమే!

సుప్రీం కోర్టు నేటి ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ తండ్రి నాటి ప్రధాన న్యాయమూర్తి యశ్వంతరావు విష్ణు చంద్రచూడ్ తీర్పునిస్తూ పెన్షన్ యజమాని సద్భావంతో ఇచ్చే భిక్ష, బహుమతి, దయతో ఇచ్చే...

దేశంలో ధనేశం ఏకేశం శనీశం

దేశ ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది. కార్పొరేట్లకు కోట్లప్పగించిన నేతలు ఏకచ్ఛత్రాధిపత్య నిరంకుశత్వానికి పాల్పడ్డారు. మరోమారు గద్దెనెక్కితే నియంతృత్వమే. శనీశ్వరాన్ని వదిలించుకోవాలని జనేశ్వరం కోరుకుంటున్నది. ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యతిరేక సంపన్న పాలకవర్గ, మతాధిపతుల, బహుళ...

Latest News